తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ .కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని వార్తలు వస్తోన్న సంగతి తెల్సిందే .అయితే తాజాగా ఆయన మీడియా సమావేశం పెట్టి మరి తనపై వస్తోన్న వార్తలను ఖండించపోగా తానూ పార్టీ మారడం ఖాయం అనే సంకేతాలు ఇచ్చారు .ఆ వార్తలు నిజమే అన్నట్లు ఆయన ఏపీ టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు …
Read More »నాపై వస్తోన్న వార్తలు నిజమే అని తేల్చేసిన రేవంత్..
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళుతున్నారు .ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం ఖాయం ..అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా భాద్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి రానున్న రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరతారు అని వార్తలు వస్తోన్న సంగతి …
Read More »మంత్రి హరీష్ రావు రికార్డు ..
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ముందు చూపుతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ప్రవేశ పెట్టడంతో మహిళల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా నియోజక వర్గ కేంద్రమైన గజ్వేల్ లో బుధవారం కళాభిరామ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై …
Read More »కోదండరాం కి మంత్రి హరీశ్ రావు సూటి ప్రశ్న…
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సిద్ధిపేట పర్యటనలో పర్యటించారు .ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీ, కోదండ రామ్ లను నిలదీయండి. కుట్రపన్నుతున్న వాళ్లను ప్రశ్నించండని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి మంత్రి హరీశ్ ప్రజలకు పిలుపునిచ్చారు.సిద్ధిపేట జిల్లా వాసులు బతకడం ఇష్టం లేదా అంటూ కోదండ రామ్ ను సూటిగా ప్రశ్నించారు. స్వాతంత్ర్యం వచ్చి 74 …
Read More »ఆయూబ్ ఖాన్ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ ఆర్ధిక సహాయం…
తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాలో తాండూర్ కు చెందిన టీఆర్ఎస్ నేత ఆయూబ్ ఖాన్ కొన్ని రోజుల క్రితం పార్టీలో తనకు సముచిత గౌరవం, గుర్తింపు లభించడం లేదనే ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కేటిఆర్, మహేందర్ రెడ్డి ఈరోజు ఆయన కుటుంబానికి తెరాస పార్టీ తరపున రూ.30 లక్షలు చెక్కును బేగంపేట క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. పార్టీ కోసం ఎంతగానో కష్టపడిన అయూబ్ ఖాన్ …
Read More »ఓరుగల్లు నగర అభివృద్దిపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవ, సంకల్ప బలంతో చారిత్రక వరంగల్ నగరం అభివృద్దికి కేరాఫ్ అడ్రస్ గా మారనుంది.ఈ నెల 22న వరంగల్ ఓఆర్ఆర్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం వరంగల్ ను హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. 1445 కోట్ల భారీ అంచనావ్యయంతో వరంగల్ చుట్టూ నాలుగు లేన్ల అవుటర్ రింగ్రోడ్ నిర్మాణం చేపడుతున్నది. 74 …
Read More »చంద్రబాబుకు కేసీఆర్ కు మధ్య తేడా అదే -టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్
బాబు మోహన్ అంటే టక్కున గుర్తుకు వచ్చే డైలాగ్ “ఒక ముద్ద ఉంటే వెయ్యండమ్మో”తో తన ప్రస్తానాన్ని స్టార్ట్ చేసిన ఆయన అనతికాలంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగారు .ఆ తర్వాత ప్రముఖ నటుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాబు మోహన్ ఆ తర్వాత ఎమ్మెల్యేగా ,మంత్రిగా పనిచేశారు .ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ …
Read More »మంత్రి కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం..
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావుకు మరొక ప్రతిష్టాత్మకమైన ఆహ్వానం అందింది. అబుదాబి భారత రాయబార కార్యాలయం, దుబాయ్ మరియు యూఏఈ లోని ప్రముఖ పారిశ్రామిక సంఘం బిజినెస్ లీడర్స్ ఫోరమ్ నిర్వహించనున్న ఇండియా-యూఏఈ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం లభించింది. ఈ సమావేశంలో భారతదేశంతోపాటు గల్ఫ్ లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అధికారులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు సుమారు ఎనిమిది వందల మందికిపైగా పాల్గొననున్నారు. దుబాయ్, యూఏఈ దేశాలతో భారత …
Read More »అడ్డగుట్ట డివిజన్ లో మంత్రి పద్మారావు పర్యటన ..
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ నియోజక వర్గంలో అడ్డగుట్ట డివిజన్ లోని బోయబస్తీలో 33 లక్షలతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ పనులను మంత్రి పద్మారావు పర్యవేక్షించారు..పనులు త్వరితగతంగా జరగాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.. అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దని..సమస్యలను అధిగమించి త్వరితగతంగా పనులుపూర్తిచేయాలని మంత్రి అన్నారు.. హైటెన్షన్ వైర్లు కమిటీ హాల్ కు అడ్డురావడంతో వాటిని తొలిగించి పనులల్లో వేగవంతం చేయాలనీ మంత్రి అధికారులకు సూచించారు.. బోయబస్తీ ప్రాంత ప్రజలతో మంత్రి సుమారు …
Read More »తూఫ్రాన్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ…ఇవే ప్రత్యేకతలు…
ప్రపంచవ్యాప్తంగా బడా పరిశ్రమల ఏర్పాటుకు కేరాప్ అడ్రస్గా మారిన తెలంగాణలోకి మరో బడా వ్యాపార కేంద్రం రానుంది. మెదక్ జిల్లా తూప్రాన్లో అతి పెద్ద ఆహార (ఫుడ్ ప్రాసెసింగ్) పరిశ్రమ రాబోతుంది. ఈ రంగంలో దేశంలోనే ప్రతిష్ఠాత్మక సంస్థ అయిన ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూపు రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కోల్కతా పర్యటనలో.. గ్రూపు …
Read More »