సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా పరిపాలన సాగిస్తూ అన్నివర్గాల మనసు గెలుచుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ బాహుబలిగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఆయన పరిపాలనతో తమ ఉనికి కనుమరుగై పోతోందని ఆవేదన చెందుతున్న పార్టీలు ఎన్నో. అలా భావిస్తున్న వాటిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి. అయితే,ఈ విషయాన్ని ఒప్పుకోలేని కాంగ్రెస్ పార్టీ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టింది. అయితే, ఈ ప్రచారం …
Read More »తెలంగాణ పర్యాటన తొలిరోజే అమిత్ షా..!
`అస్సాం, త్రిపుర, హర్యానాలో గెలిచిన విధంగానే తెలంగాణలో పార్టీ అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు…అమిత్ షా వ్యూహం, మోడీ నాయకత్వంతో ముందుకు పోతాం. తెలంగాణలో అధికారం మాదే`ఇది నోరు తెరిస్తే బీజేపీ నేతలు చేసే ప్రచారం. అయితే ఆచరణలో అంత సీనేమీ లేదని స్పష్టమవుతోంది. ఏకంగా తెలంగాణ బీజేపీ నేతలు ఇచ్చిన సమాచారంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అవాక్కయ్యారని ప్రచారం జరుగుతోంది. రేపు అమిత్ షా బేగంపేట ఎయిర్ పోర్ట్ …
Read More »గనుల శాఖలో మరో రికార్డు సృష్టించిన మంత్రి కేటీఆర్..!
గనుల శాఖలో మంత్రి కేటీఆర్ ఓ ప్రత్యేకతను చాటకున్నారు. ఈ రోజు సచివాలయంలో గనుల శాఖ ఇప్పటికే అనుసరిస్తున్న అన్ లైన్ సేవలకు అనుబందంగా మరిన్ని సౌకర్యాలు, సేవలను మంత్రి అవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అనుమతుల ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గనుల శాఖలో ఇప్పటికే టెక్నాలజీ వినియోగాన్ని పెద్ద ఎత్తున వాడుకుంటున్నట్లు మంత్రి తెలిపారు ప్రస్తుతం …
Read More »మంత్రి హరీశ్రావు కోరికకు వెంటనే ఓకే చేసిన మంత్రి కేటీఆర్..!
చేనేత కార్మికుల సంక్షేమ కోసం మంత్రి హరీశ్ రావు ఓ కోరిక కోరాగా..దానికి చేనేత జౌళి శాఖమంత్రి వెంటనే ఓకే చేశారు. తద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న మమకారాన్ని మరోమారు చాటుకుందని పలువురు ప్రశంసిస్తున్నారు. పూర్వ మెదక్ జిల్లాలోని టెక్సటైల్ రంగంపైన ఈరోజు సాగునీటి శాఖా మంత్రి హరీష్ రావు, ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,టెక్స్టైల్ శాఖ ఆధికారులతో ఈరోజు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన మంత్రి హరీశ్
ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. ఈ సందర్బంగా ప్యాకేజీ 8 నుంచి కాలువ వరకు బయలుదేరే గ్రావిటీ కాలువను సందర్శించారు. వర్షాల వల్ల లైనింగ్ పనులు ఆగినయని ఇంజనీర్లు చెప్పారు. కాలువలో నీటిని తోడి పనులు చేస్తున్నామని తెలిపారు. కాలువపై స్ట్రక్చర్లు ఈ నెలాఖరుకు పూర్తి అవుతాయని అన్నారు. గ్రావిటీ కాలువ వరద కాలువలో కలిసే …
Read More »రేపు హైదరాబాద్ కు అమిత్ షా
బీజేపీ చీఫ్ అమిత్ షా రేపు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పర్యటించనున్నారు.ఈ మేరకు అయన పర్యటన షెడ్యుల్ ఖరారు అయింది.శుక్రవారం ఉదయం 10 గంటలకు అయన బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు.ఈ సందర్బంగా ఆయనకు రాష్ట్ర బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలకనున్నారు . అందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.ఎయిర్ పోర్ట్ లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు అమిత్ షా. అక్కడి నుంచి …
Read More »బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తాం..
బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తామని, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండేలా అమ్మవారి అనుగ్రహం ఉండాలని రాష్ట్ర గృహ నిర్మాణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగ నిర్వహణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇవాళ బొగ్గులకుంటలోని ధార్మిక భవన్ లో బోనాల నిర్వహణ పై దేవాదాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి …
Read More »ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెంచారు
సిద్దిపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కి అనుబంధంగా పని చేస్తున్న మెడికల్ కాలేజీ ఎంసిహెచ్ విభాగంలో ఒకే రోజు 33 మందికి ప్రసవాలు చేసిన ఆ హాస్పిటల్ వైద్యులు, సిబ్బందికి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అభినందనలు తెలిపారు. రూ.25 కోట్లతో నిర్మించిన వైద్యశాల సిబ్బంది మంచి ఫలితాలు సాధించడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కెసిఆర్ కిట్ల …
Read More »హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపురం మండలం గాంధీ నగర్ లో నాలుగో విడత హరితహారంలో మొక్కలు నాటడానికి సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను స్పీకర్ మధుసూదనా చారితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఈ నెల 17 లేదా 18 …
Read More »విద్యతోనే అట్టడుగు వర్గాల అభివృద్ధి..జగదీశ్రెడ్డి
విద్యతోనే అట్టడుగు వర్గాల అభివృద్ధి సాధ్యమని సీఎం కేసీఆర్ బలంగా నమ్ముతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారానే మొదట కేజీ టు పీజీ ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూచించారని గుర్తుచేశారు.ఎస్సీ అభివృద్ధి శాఖలోని డీఎస్సీడీఓ, ఎఎస్ డబ్ల్యు, సూపరింటెండెంట్ లకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో రెండు రోజులపాటు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇవాళ జరిగిన ముగింపు సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్యఅతిథిగా …
Read More »