తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికలకు పోటి చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.. టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,నల్గొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్,ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందినా బండా ప్రకాష్ ముదిరాజ్ పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. see also …
Read More »కేసీఆర్ను మెచ్చుకొని బాబును వాయించేసిన సీనియర్ ఐఏఎస్
రాజ్యసభలో ఎన్నికల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అనూహ్య కితాబు దక్కింది. ఈ ఎన్నికల్లో తెలంగాణలోనే సామాజిక న్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ప్రశంసించారు. ఏపీలో అలాంటిది ఊహించలేమని పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్బుక్ ఆదివారం తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. see also :ఎవరీ బడుగుల లింగయ్య యాదవ్ ..? ‘పలు సామాజిక వర్గాలు సామాజికంగా వెనుకబడి, ఆర్థికంగా బలంగా లేని కారణంగా ఎన్నడూ ప్రత్యక్ష …
Read More »గులాభీ దళంలో మరో యువ కెరటం..!
గులాభీ దళం లో ఇన్నాళ్లూ తెర వెనుక కీలకపాత్ర పోషించిన మరో యువ కెరటం ప్రజా క్షేత్రంలోకి అడుగిడింది. ఆ యువ కెరటం పేరు సంతన్న . పూర్తి పేరు జోగినపల్లి సంతోష్ కుమార్ . టీ ఆర్ ఎస్ పార్టీలో ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు . గులాభీ రథసారధి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెన్నంటి ఉండే సంతన్న చిన్న వయస్సులో మహా ఉద్దండులు …
Read More »రాజ్యసభకు నిస్వార్థ సైనికుడు..!
కేసీఆర్ గులాబీ జెండా ఎత్తిన రోజు నుంచి నేటిదాకా ఆయన వెన్నంటే నడిచిన జోగినిపల్లి సంతోష్ కుమార్.. ఇప్పుడు రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. పార్టీ కోసం నిస్వార్ధంగా సేవ చేస్తున్న సంతోష్ కుమార్కు రాజ్యసభ సీటు ఇవ్వడమే ఆయనకు ఇచ్చే సరైన గుర్తింపు అని పార్టీ నేతలంతా ముక్తకంఠంతో మద్దతు పలికారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా కార్యకర్తలందరికీ సంతోశ్ కమార్ అందరి మనిషిగా నిలిచాడు. చీకటి వెలుగులు.. గెలుపు ఓటములతో సంబంధం …
Read More »సంతన్నకు రాజ్యసభ.. శుభాకాంక్షలు తెలిపిన దరువు అధినేత
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉద్యమకాలం నాటి నుంచి గులాబీ దళపతి కేసీఆర్ వెంట ఉన్న జోగినపల్లి సంతోష్రావుకు రాజ్యసభ అభ్యర్థిత్వం దక్కడం పట్ల దరువు వెబ్ సైట్ అధినేత, ప్రముఖ సోషల్ మీడియా సంస్థ అయిన కరణ్ కాన్సెప్ట్ వ్యవస్థాపకులు చెరుకు కరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పెద్దల సభకు అభ్యర్థుల ఎంపికలో చోటు దక్కిన సందర్భంగా సంతన్నకు కరణ్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. see also …
Read More »సంతోష్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన పోచంపల్లి
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికలకు పోటి చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. . టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,నల్గొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్,ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందినా బండా ప్రకాష్ ముదిరాజ్ పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.ఈ సందర్భంగా …
Read More »సంతోష్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన మేయర్ నరేందర్
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికలకు పోటి చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు .ఈ నెల ఇరవై మూడో తారీఖున జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,నల్గొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్,ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందినా బండా ప్రకాష్ ముదిరాజ్ పేర్లను …
Read More »రేవంత్కు మైండ్ బ్లాంక్ అయ్యే నిర్ణయం తీసుకున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఓటుకునోటు నిందితుడు రేవంత్ రెడ్డి షాక్ తిన్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల ఆకాంక్షను అపహాస్యం చేసేందుకు రేవంత్ గావు కేకలు వేయగా…సీఎం కేసీఆర్ దానికి గట్టి పంచ్ ఇచ్చారని..తెలంగాణవాదుల కోణంలో నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దీనికి తాజాగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికే నిదర్శనమని పేర్కొంటున్నారు. see also :ఎవరీ బడుగుల …
Read More »ఆర్మూర్ కాంగ్రెస్ కు బిగ్ షాక్ -టీఆర్ఎస్ లో చేరిన నేతలు ..!
తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు రాష్ట్ర మంత్రి కేటీ రామారావు సమక్షంలో గులాబీ గూటికి చేరారు.టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నవారిలో ఆర్మూర్ పట్టణానికి చెందిన గంగామోహన్ చక్రు(కాంగ్రెస్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు),శికరి శ్రీనివాస్(కాంగ్రెస్ సేవ దళ్ అధ్యక్షుడు),విట్టోభ శేఖర్(సీనియర్ నాయకులు)ఉన్నారు, వీరికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పార్టీ కండువా వేసి పార్టీ లో కి ఆహ్వానించారు. …
Read More »ఎవరీ బడుగుల లింగయ్య యాదవ్ ..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ రాష్ట్ర రాజాధాని హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్ లో జరిగిన టిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారు . టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్, పార్టీ నేతలు బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్ ముదిరాజ్ లను ఎంపిక చేసినట్టు తెలిపారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ యాదవులకు గతంలోనే హామీ ఇచ్చారు.ఇచ్చిన మాటను సీ ఎం …
Read More »