రాజకీయాల్లో ప్రధానంగా ఎన్నికల్లో సహజంగా ఏం జరుగుతుంది? బలం ఉన్నవారే విజేతలుగా నిలుస్తారు. మద్దతు లేని వారు తమ పనేదో తాము చేసుకుంటూ పోతుంటారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ అందుకు భిన్నం! తమకేమాత్రం బలం లేకున్నా..కేవలం మీడియాలో కనిపించేందుకు…వార్తల్లో ఉండేందుకు ఓ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ నిర్ణయం పార్టీని కామెడీ పాలు చేసేదేనని స్వయంగా కాంగ్రెస్ నేతలే చర్చించుకుంటుండటం గమనార్హం. see also :మంత్రి కేటీ ఆర్ ఆసక్తికరమైన …
Read More »రేపు రెండో విడుత పల్స్ పోలియో కార్యక్రమం
తెలంగాణ రాష్ట్రంలో రేపు ( ఆదివారంమార్చి-11) రెండో విడుత పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 36లక్షల 55వేల 204 మంది 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఐకేపీ, డిఫెన్స్, నేవీ, ఆర్టీసీ శాఖల సమన్వయంతో ఈ …
Read More »మంత్రి కేటీ ఆర్ ఆసక్తికరమైన ట్వీట్..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఇటు పాలిటిక్స్ లో అటు అధికారక కార్యక్రమాలలోనే కాకుండా సామాజిక మాధ్యమాలలో యాక్టివ్ గా ఉండే యంగ్ అండ్ డైనమిక్ లీడర్.తన అధికారక ట్విట్టర్ ద్వారా ప్రజల సమస్యలు తన దృష్టికి వస్తే వెంటనే స్పందించడమే కాకుండా వాటిని పరిష్కరించి అందరి చేత శబాష్ అనిపించుకుంటున్నారు మంత్రి కేటీఆర్ . see also :మోడీ సాక్షిగా..ఎంపీ కవితకు అరుదైన అవకాశం …
Read More »మోడీ సాక్షిగా..ఎంపీ కవితకు అరుదైన అవకాశం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ..రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు అరుదైన అవకాశం దక్కింది.ఇవాళ పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో నిర్వహించిన జాతీయ ప్రజా ప్రతినిధుల సమావేశానికి మోడరేటర్ గా ఆమె వ్యవహరించారు. ప్రధాని నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరైన ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలకు సూచనలు …
Read More »రేవంత్ రెడ్డి పై మండిపడ్డ జీవన్ రెడ్డి..!
తెలంగాణ రాష్ట్రంలోని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ నేతలు, అదీ జైల్లో చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల మానసిక స్థితికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి అర్జంటుగా వారిని …
Read More »టీఆర్ఎస్కు ఎంఐఎంకు మద్దతు…క్లారిటీ ఇచ్చిన ఓవైసీ
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణలో జరగబోయే కీలక ఎన్నికల్లో తమ మద్దతు ఎవరికి ఇవ్వనున్నామో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఈ నెల 23న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తమ మద్దతు టీఆర్ఎస్ పార్టీకేనని ప్రకటించారు.రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు తెలుపాలని ఎంఐఎం నిర్ణయించిందని ఓవైసీ ట్విటర్లో పేర్కొన్నారు. see also :యువతీ బంపర్ ఆఫర్..!! కాగా, రాబోయే …
Read More »శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన మంత్రి తుమ్మల
దక్షిణ ఆయోధ్యగా పేరుగాంచిన భద్రచల క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేస్తుందని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. ఈ నెల 26 న జరగనున్న స్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక,గోడ పత్రికను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో ఆవిష్కరించారు. …
Read More »ఢిల్లీలో మంత్రి కేటీఆర్…వరుస సమావేశాలతో బిజీ బిజీ
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దేశ రాజధాని ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగే స్కోచ్ సమ్మిట్ 51వ ఎడిషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం ప్రముఖ కంపెనీ అయిన జేకే పేపర్స్ వీసీ మరియు ఎండీ హెచ్పీ సింఘానియాతో భేటీ అవుతారు. see also :షాక్ న్యూస్ …
Read More »మరో 20 రూట్లలో ట్రూజెట్ విమాన సర్వీసులు .!
ప్రాంతీయ విమానయాన సంస్థగా సేవలు ప్రారంభించిన ట్రూజెట్ అనతి కాంలోనే జాతీయ విమానయాన సంస్థగా ఎదిగి త్వరలో దేశవ్యాప్తంగా మరిన్ని సర్వీసులను తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల నుంచి కూడా ప్రారంభించనుంది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ కంపెనీలో భాగమైన టర్బో మేఘా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ ‘ట్రూజెట్’ పశ్చిమ, తూర్పు తీరం, ఈశాన్య భారతం నుంచి కూడా విమాన సేవలను విస్తరించనుంది. త్వరలో దేశవ్యాప్తంగా …
Read More »కళ్యాణమస్తు..! రేపే మంథనిలో 250మందికి సామూహిక వివాహాలు
తెలంగాణ రాష్ట్రం మంథని నియోజకవర్గంలోని పేద బిడ్డల పెద్దన్నగా ఎమ్మెల్యే పుట్ట మధు తన తల్లి పేరు మీద ఏర్పాటు చేసిన పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ అద్వర్యంలో ఎన్నో సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి ..మంథని నియోజకవర్గంలోని ప్రజల మన్ననలు పొందుతున్న విషయం తెలిసిందే. see also :వ్యవసాయం పథకానికి రైతులక్ష్మిగా నామకరణం..! ఈ క్రమంలో 250 మందికి సాముహిక వివాహాలను ఈ నెల 12 న అంగరంగ …
Read More »