తమిళనాడు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది.శుక్రవారం ఒక్కరోజే 102కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం రోజు 110కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.తాజాగా నమోదైన కరోనా పాజిటీవ్ కేసులతో మొత్తం 411కి చేరుకుంది. మరోవైపు ఇరవై నాలుగంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో 91కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 384కి చేరుకుంది.ఇందులో ఎక్కువ కేసులు అనగా 259మంది ఢిల్లీ మర్కాజ్ కి చెందినవారవడం విశేషం.
Read More »Blog Layout
పెన్షన్ దారులకు శుభవార్త
ఏపీలోని పెన్షన్ దారులకు ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగ్మోహన్ రెడ్డి శుభవార్తను తెలిపారు.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ఏపీకి చెందిన పలువురు పెన్షన్ దారులు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. దీంతో ఈ నెల ప్రభుత్వం ఇస్తున్న పంపిణీ తీసుకోవడంలో వీళ్లు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా ఈ నెల పించన్ ను తీసుకోనివారు వచ్చే …
Read More »తెలంగాణలో ఒక్కరోజే 75 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్కరోజు డెబ్బై ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 229కి చేరుకుంది.మరోవైపు ఈ రోజు పదిహేను మంది కరోనా కు చికిత్స పొంది పూర్తిగా నయమై డి శార్జ్ అయి ఇంటికెళ్ళారు. మరోవైపు కరోనా కారణంగా ఇవాళ ఒక్కరోజే ఇద్దరు మృత్యువాత పడ్డారు .ఇప్పటివరకు ముప్పై రెండు మంది పూర్తిగా నయమై …
Read More »రూ.50లక్షల చెక్ ను అందజేసిన బాలయ్య
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,స్టార్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ కరోనా బాధితుల సహాయార్థం ఏపీ,తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి చెరో యాబై లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించిన సంగతి తెల్సిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించిన రూ.యాబై లక్షల చెక్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ కు ప్రగతి భవన్లో అందజేశారు.తెలంగాణలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయం.. తెలంగాణ దేశానికి …
Read More »ఏపీ సర్కారు సంచలన నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ మర్కాజ్ కు చెందిన కేసుల వలన రాష్ట్రంలో కరోనా తీవ్ర రూపం దాల్చడంతో సర్కారు ,ప్రయివేట్ వైద్య సర్వీసుల(వైద్యులు,నర్సులు,ఆరోగ్య పారిశుధ్య కార్మికుకుల)ను ఎస్మా పరిధిలోకి తీసుకువస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే …
Read More »కరోనా రాకుండా కొన్ని సలహాలు
ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ కరోనా వైరస్ తీవ్ర భయాందోళనను కలిగిస్తుంది.ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుంది.ఈ నేపథ్యంలో కరోనా రాకుండా ఏమి చేయాలో కొన్ని సూచనలను ,సలహాలను తెలుసుకుందాం. * దగ్గు,తుమ్ములతో వచ్చేతుంపర్లతో కరోనా వస్తుంది కాబట్టి ఇవి వచ్చేటప్పుడు నోటికి,ముక్కుకు అడ్డుగా రుమాలు కానీ టిష్యూ కానీ పెట్టుకోవాలి * ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి * ఇతర ఆరోగ్య సమస్యలుంటే …
Read More »తెలంగాణలో ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా
తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్కరోజు శుక్రవారం నాడు డెబ్బై ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 229కి చేరుకుంది.మరోవైపు శుక్రవారం రోజు పదిహేను మంది కరోనా కు చికిత్స పొంది పూర్తిగా నయమై డి శార్జ్ అయి ఇంటికెళ్ళారు. మరోవైపు కరోనా కారణంగా శుక్రవారం ఒక్కరోజే ఇద్దరు మృత్యువాత పడ్డారు .ఇప్పటివరకు ముప్పై రెండు మంది పూర్తిగా నయమై …
Read More »ఏ దేశంలో ఎన్ని కరోనా మరణాలు..?
* అమెరికా దేశంలో 2,45,442కేసులు నమోదైతే 6,098మంది మృతి చెందారు * ఇటలీలో 1,15,242కేసులు నమోదైతే 13,915మృత్యువాత పడ్డారు * స్పెయిన్ లో 1,17,710కేసులు నమోదైతే 10,935మంది మరణించారు * చైనాలో 81,620కేసులు నమోదైతే 3,322మరణాలు చోటు చేసుకున్నాయి * జర్మనీలో 85,903కేసులగానూ 1,122మంది మృతి చెందారు * ప్రాన్స్ లో 59,105కేసులైతే 5,387మంది చనిపోయారు * ఇరాన్ లో 53,183 కేసులు నమోదైతే 3,294మంది మరణించారు * బ్రిటన్ …
Read More »ఆకాశాన్నంటిన మద్యం ధరలు
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదిహేను వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే.మెడికల్ ,నిత్యవసర వస్తువులను పంపిణీ చేసే సంస్థలు తప్పా అన్నీ బంద్ అయిన సంగతి కూడా తెల్సిందే. అయితే గత మూడు వారాల నుండి వైన్స్ బార్లు కూడా బంద్ ఉండటంతో మద్యం ప్రియులు ఆగఆగమవుతున్నారు.దీంతో వైన్స్ బార్ల యజమానులే బ్లాక్లో మద్యాన్ని అమ్ముతున్నారు. ఈ క్రమంలో …
Read More »ఏపీలో కేసులు పెరుగుతాయి
ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. అయితే ఈ తరుణంలో డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని కీలక వ్యాఖ్యలు చేసారు. ” ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏపీలో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యం. లాక్ డౌన్ నిబంధనలను పక్కాగా పాటించాలి.. అత్యవసరమైతేనే బయటకు రావాలి. కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించిన ఎక్విప్మెంట్ కొరత తీర్చే ప్రయత్నం చేస్తున్నాం.” అని మంత్రి …
Read More »