Blog Layout

బీజేపీలోకి బాబు, లోకేష్‌ల ఎంట్రీ ఎప్పుడు…?

ఏపీలో అతి కొద్ది కాలంలోనే టీడీపీ అంతర్ధానం కానుందా…చంద్రబాబు, లోకేష్‌లు ఫ్యూచర్‌లో బీజేపీలో చేరుతారా…ప్రస్తుత ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే..బాబు, లోకేష్‌లు కాషాయ తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో వైయస్ఆర్‌సీపీ తిరుగులేని విజయం సాధించడం, సీఎంగా జగన్ 50 రోజుల్లోనే పలు ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకోవడం, దేశంలోనే 3 వ అత్యుత్తమ సీఎంగా నిలవడం, 30 ఏళ్లు అధికారంలో ఉండేలా …

Read More »

ఎట్టకేలకు పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్.. నిజాలు ఒక్కొక్కటిగా బయటకు..!

నిన్న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఎంతో వైభవంగా సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. అభిమానులతో ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. ఇదంతా పక్కన పెడితే ఇక ప్రభాస్ కి సంభందించి ఒక విషయంలో ఇటు సోషల్ మీడియా అటు నేషనల్ మీడియాలో కూడా జోరుగా నడుస్తుంది. అదేమిటంటే ప్రభాస్ పెళ్లి గురించే. ఇటు మీడియా అటు ఫ్యాన్స్ అందరు కూడా ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. …

Read More »

కంటతడి పెట్టిన రెబెల్ స్టార్..దీనంతటికీ కారణం..?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబెల్ స్టార్ అభిమానులకు నిన్న పండుగ జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే నిన్న ఆగష్టు 18న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ నే అందుకు కారణం. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల …

Read More »

సోషల్ మీడియాలో సాదినేని యామినిపై వైరల్ అవుతున్న కామెంట్స్ ఇవే..

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీకి రోజుకో షాక్ తగులుతుంది. ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి చేరుతున్నారు. రాజకీయ భవిష్యేత్తు కోసం టీడీపీ నాయకులూ పార్టీ మారుతున్నారు. మరికొందరు నాయకులూ వారసత్వం రాజకీయాల్లో ఉండాలంటే పార్టీ మారాల్సిందే అని బీజేపీలోకి చేరుతున్నారు. ఇదే బాటలో మాజీ మంత్రి నారా లోకేష్ మీద ఈగ కూడా వాలనివ్వనంత అభిమానం ఉన్న మహిళా …

Read More »

నీ మొండి ధైర్యానికి హ్యాట్సాఫ్ స్మిత్… నువ్వే అసలైన చాంఫియన్‌వి…!

ఛీటర్‌గా ప్రేక్షకుల చేత హేళనకు గురయ్యావు…ప్రపంచం మొత్తం నిన్ను దొంగగా చూసింది..హీరో నుంచి జీరో అయ్యావు..కానీ ఇప్పుడు జీరో నుంచి హీరోవి అయ్యావు..స్మిత్ ఎందుకయ్యా నీకంత నిబ్బరం..నీ గుండె ధైర్యం చూస్తుంటే..శత్రువు కూడా మెచ్చుకోవాల్సిందే. కెప్టెన్‌గా నువ్వు చేసిన ఓ చెడ్డ పనికి ఒక్కసారిగా అథోపాతాళానికి వెళ్లిపోయావు…హీరో నుంచి ఒక్కసారిగా జీరో అయ్యావు. ప్రపంచం మొత్తం నిన్ను ఛీటర్ అని గేలి చేస్తుంటే…తలవంచుకుని కుమిలిపోయావు. ఒక దశలో క్రికెట్ నుంచి …

Read More »

బాబు & లోకేశం నయా డ్రామాలు..!

ఇటీవల జరిగిన నవ్యాంధ్ర సార్వత్రిక ఓడిపోయినప్పట్నుంచి మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష నేత,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,అతని తనయుడు ,మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్ నాయుడు  సింపతీ కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. పోయిన ప్రజామద్దతును కూడగట్టుకునేందుకు, జనాల నోళ్లలో నానేందుకు వీళ్లిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామాలు ఒకటి రెండు అని చెప్పలేం. ఫలితాలు వచ్చిన వెంటనే ఓదార్పు డ్రామాలు ప్రారంభించారు. అవి బెడిసికొట్టిన వెంటనే ఇంకోటి.. ఆ వెంటనే …

Read More »

సైరా టీజ‌ర్ విడుద‌ల‌కు ముహుర్తం ఖరారు

సీనియర్ నటుడు,మెగాస్టార్ చిరంజీవి కెరియ‌ర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నాడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు వంటి టాప్ స్టార్స్ న‌టిస్తున్నారు. అక్టోబ‌ర్ 2న గాంధీ …

Read More »

టీడీపీలో సీటు సాధించలేకపోయిన సాధినేని.. త్వరలో బీజేపీలోకి.. వివాదాలకు కేంద్ర బిందువుగా

ఏపీ ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు భారీగా జోరందుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో టీడీపీ మహిళా నాయకురాలు త్వరలో కమలం గూటికి చేరొచ్చని అర్ధమవుతోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తన వాయిస్‌ను బలంగా వినిపించిన సాదినేని యామిని త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందట.. కొంతకాలంగా ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో యామిని …

Read More »

పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రాజ్‌నాథ్ సింగ్…!

కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 370 ఆర్టికల్‌ను రద్దు చేయడమే కాకుండా జమ్ము కశ్మర్ రాష్ట్రాన్ని కశ్మీర్, లడఖ్ ప్రాంతాలుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మోదీ సర్కార్ ప్రకటించడాన్ని దాయాది పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. చైనా సహకారంతో కశ్మీర్‌ అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో చర్చించేలా చేసిన పాకిస్తాన్‌కు యుఎన్‌వో దేశాల నుంచి చుక్కెదురు అయింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat