Blog Layout

బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తాం..

బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తామని, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండేలా అమ్మవారి అనుగ్రహం ఉండాలని రాష్ట్ర గృహ నిర్మాణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగ నిర్వహణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇవాళ బొగ్గులకుంటలోని ధార్మిక భవన్ లో బోనాల నిర్వహణ పై దేవాదాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి …

Read More »

ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెంచారు

సిద్దిపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కి అనుబంధంగా పని చేస్తున్న మెడికల్ కాలేజీ ఎంసిహెచ్ విభాగంలో ఒకే రోజు 33 మందికి ప్రసవాలు చేసిన ఆ హాస్పిటల్ వైద్యులు, సిబ్బందికి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అభినందనలు తెలిపారు. రూ.25 కోట్లతో నిర్మించిన వైద్యశాల సిబ్బంది మంచి ఫలితాలు సాధించడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కెసిఆర్ కిట్ల …

Read More »

హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపురం మండలం గాంధీ నగర్ లో నాలుగో విడత హరితహారంలో మొక్కలు నాటడానికి సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను స్పీకర్ మధుసూదనా చారితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఈ నెల 17 లేదా 18 …

Read More »

విద్యతోనే అట్టడుగు వర్గాల అభివృద్ధి..జగదీశ్‌రెడ్డి

విద్యతోనే అట్టడుగు వర్గాల అభివృద్ధి సాధ్యమని సీఎం కేసీఆర్ బలంగా నమ్ముతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారానే మొదట కేజీ టు పీజీ ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూచించారని గుర్తుచేశారు.ఎస్సీ అభివృద్ధి శాఖలోని డీఎస్సీడీఓ, ఎఎస్ డబ్ల్యు, సూపరింటెండెంట్ లకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో రెండు రోజులపాటు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇవాళ జరిగిన ముగింపు సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్యఅతిథిగా …

Read More »

చర్లపల్లి జైలులో ఖైదీల స్థితి గతులు తెలుసుకున్న ఎంపీ, ఎమ్మెల్యేల బృందం

హైదరాబాద్ చర్లపల్లి జైలులో ఖైదీల స్థితి గతులు తెలుసుకోవడానికి చర్లపల్లి జైలుకు చేరుకున్నారు తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేల బృందం. చర్లపల్లి సెంట్రల్ జైలులోని అన్ని బ్యారక్ లను ఎంపీ, ఎమ్మెల్యేల పరిశీలించారు. సందర్శించిన వారిలో పార్లమెంట్ సభ్యులు శ్రీ బీబీ పాటిల్ తో పాటు ఎంపీలు లు కేశవరావు, మల్లారెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి,బండప్రకాశ్ ,నగర మేయర్ బొంతు రామ్మోహన్,ఎమ్మెల్సీలు పాతురి సుధాకర్ రెడ్డి, రాములు నాయక్ ,కె …

Read More »

2014 ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే ..ఒక్క ఎంపీ సీటు కూడా గెలివలేని పార్టీలోకి కిరణ్‌కుమార్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం దేశ రాజధాని దిల్లీ చేరుకున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ఆయన భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నకిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో తిరిగి చేరనున్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కిరణ్‌ కుమార్‌రెడ్డితో భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో …

Read More »

ఏపీలో నకిలీ బాబా గుట్టు రట్టు..ఏం చేశాడో తెలుసా…!

కృష్ణా జిల్లాలో ఓ నకిలీ స్వామిజీ గుట్టు రట్టయింది. పూజల పేరుతో అందరి జీవితాలను మార్చేస్తానని చెప్పి అమాయక మహిళలను ఆకర్షిస్తున్న బాబా.. వారి నుంచి భారీగా డబ్బు గుంజుతున్నాడు. బాబా మోసాలను గ్రహించిన ఓ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం.. రామ శివ చైతన్యం తత్వపీఠం నిర్వహిస్తూ గత కొంతకాలంగా స్వామిజీగా చలామణి అవుతున్నాడు. తనకు మంత్రతంత్రాలు తెలుసునని …

Read More »

సీఎం చంద‌ర‌బాబు.. గాడ్ సే కంటే ప్ర‌మాదం..!

గాడ్ సే కంటే ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చాలా ఘోర‌మైన వాడు.. దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావుకు వెన్నుపోటు పొడిచి, అధికారంలో ఉండ‌గానే టీడీపీ జెండాను లాక్కొన్నాడు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మయంలో మ‌ళ్లీ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన వ్య‌క్తి సీఎం చంద్ర‌బాబు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు. కాగా, ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. …

Read More »

తిరుపతిలో సైకిల్ పంక్చర్లు వేసే టీడీపీ నేత ఆదాయం 100 కోట్లు..ఎలా తెలిస్తే షాక్

ఏపీలో అధికారంలో ఉన్నామనే ధీమాతో అడ్డంగా ..అవీనితి చేస్తున్న తెలుగు తమ్ముళ్ల ఆటలు సాగడం లేదు. మా పార్టీ కదా ఏం చేసిన అడగారనే అనే మదంతో నేరాలు ఎక్కువగా చేస్తున్నారు. రౌడిల్లా, హత్యలు,మహిళలపై అత్యంత దారుణంగా అత్యచారాలు ఇప్పటికే జరుగుతున్నాయి. తాజాగా తిరుపతిలో మరో టీడీపీ అవినీతి తిమింగలం బయటపడింది. కందిశెట్టి రమేష్‌ అనే వ్యక్తి ఇంట్లో రెండురోజులుగా ఆదాయ పన్ను అధికారులు సోదాలు జరుపుతున్నారు. సైకిల్‌ ​పంక్చర్లు …

Read More »

కేంద్ర‌మంత్రి సాక్షిగా.. చంద్ర‌బాబు రూ.20 కోట్ల అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు..!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు రూ.20 కోట్ల అవినీతి.. కేంద్రమంత్రి ప‌ర్య‌ట‌న‌లో ఆధారాల‌తో స‌హా బ‌యట‌ప‌డింది. అవును, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పోల‌వ‌రం ప్రాజెక్టు పేరుతో ప‌రోక్షంగా భారీ కుంభ‌కోణానికి పాల్ప‌డ్డారు. అయితే, ఇటీవ‌ల కాలంలో నిర్మాణ వ‌స్తువుల వ్య‌వ‌యాలు పెరిగాయంటూ ఒక నివేదిక‌, భూ సేక‌ర‌ణ స్థ‌లం విలువ 11 రెట్లు పెరిగిందంటూ మ‌రో నివేదిక ఇలా రెండు విధాలుగా సీఎం చంద్ర‌బాబు పోల‌వ‌రం ప్రాజెక్టు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat