కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని రావి నారాయణరెడ్డి నగర్ లో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, నాయకులు హుస్సేన్, ఆబిద్, …
Read More »Blog Layout
Political : హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ.. పలు ఆదేశాలు జారీ చేసిన మంత్రి కేటీఆర్
Political హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ పనులకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.. డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్.. మెట్రో విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.. డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్.. మెట్రో విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్న సందర్భంగా ఆ కార్యక్రమం తాలూకు సన్నాహక సమావేశాన్ని మంత్రి కేటీఆర్ నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, …
Read More »Political : “మాకు ఏ పార్టీతో పొత్తులు లేవు కేవలం ప్రజలతో మాత్రమే పొత్తు ఉంది..” ముఖ్యమంత్రి జగన్
Political వైఎస్ఆర్సిపి వేరే పార్టీలతో పొత్తు పెట్టుకోని ఉందని విమర్శలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. తాము ఇంకా ఏ పార్టీతో పోతులు పెట్టుకోవాలి అనుకోవడం లేదని కేవలం ప్రజలు మాత్రమే నమ్ముకుని ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు.. తమ పార్టీపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. వైఎస్ఆర్సిపి పార్టీ ఏ పార్టీతో బత్తులు పెట్టుకోదని స్పష్టం చేశారు.. …
Read More »Political : దగా చేసిన చంద్రబాబు మహిళా సాధికారత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది.. జగన్
Political జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు జూలై సెప్టెంబర్ త్రైమాసికం నిధులను ముఖ్య మంత్రి వైఎస్ జగన్ బుధవారం విడుదల చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన ఈ కార్యక్రమం అనంతరం మాట్లాడిన జగన్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును తీవ్రంగా విమర్శించారు.. జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు జూలై సెప్టెంబర్ త్రైమాసికం కింద జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు …
Read More »Political : సీఎం జగన్ కడప జిల్లా పర్యటన.. పూర్తి షెడ్యూల్ వివరించిన కలెక్టర్ విజయరామరాజు..
Political ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 2,3 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా ఆయన పర్యటన వివరాలను కలెక్టర్ విజయరామరాజు వివరించారు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ వివరాలను కలెక్టర్ విజయరామరాజు వెల్లడించారు. డిసెంబరు 2, 3 తేదీల్లో జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి …
Read More »Political : తనపై వచ్చిన విమర్శలను నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ చంద్రబాబుకు సవాల్ విసిరిన కొట్టారు అబ్బయ్య..
Political తనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు చేయటాన్ని దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య.. తాను ఇసుక తవ్వినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నియోజకవర్గంలో కార్యక్రమం నిర్వహించి తనపై చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు అంటూ దుమ్మెత్తి పోశారు.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య పై గత కొన్ని నాలుగు క్రితం విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఈ …
Read More »టీఆర్ఎస్ తో పొత్తుపై సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు క్లారిటీ
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ తోనే పొత్తు కొనసాగిస్తామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మరోసారి స్పష్టం చేశారు. ఇరు పార్టీల అంగీకారంతోనే తమ పొత్తు ఉంటుందని అన్నారు. ఈ రోజు మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. దేశం మరో శ్రీలంక కాబోతుందని, రాబోయే రోజుల్లో ప్రజలనుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.అసమానతలపై దేశం 120 వ …
Read More »రాజీవ్ కాలనీలో బస్తి దవాఖానాను ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. సత్తుపల్లి పట్టణ పరిధిలోని రాజీవ్ కాలనీలో నూతనంగా 9 లక్షల రూపాయలు ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్తుపల్లి నియోజకవర్గంలో 53 కోట్ల రూపాయలతో ఆరోగ్య అభివృద్ధి పురోగతికి సత్తుపల్లిలో 100 …
Read More »వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధి కి చేదు అనుభవం
ఏపీ అధికార వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న గడప గడప కు కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రక్షణనిధి కి చేదు అనుభవం ఎదురైంది. ఈ కార్యక్రమంలో భాగంగా అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడకెళ్లినా కానీ ప్రజల నుండి చేదు అనుభవాలు, నిరసన సెగలు తప్పడం లేదు. తాజాగా తిరువూరు ఎమ్మెల్యేకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామంలో రక్షణనిధి …
Read More »యాదాద్రి థర్మల్ ప్లాంట్ యావత్తు దేశానికే తలమానికం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దేశ కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా వాటికి తలొగ్గకుండా, తెలంగాణ రైతులు, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వ రంగంలోనే యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నామని తెలిపారు.యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ …
Read More »