వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ఆరో రోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. పాదయాత్ర అమృతనగర్కు చేరుకోగా. .అనంతరం అక్కడి చేనేత కార్మికులతో వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.రుణాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని.. పిల్లలను చదవించుకోలేనపోతున్నామని చేనేత కార్మికులు జగన్ దగ్గర వాపోయారు. వారిని అన్ని …
Read More »Blog Layout
జగన్ హామీతో లక్షా 84 వేల సీపీఎస్ ఉద్యోగుల పోరాటానికి ఊపిరి
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా సాగుతోంది. ఆరో రోజు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ని ఏపీటీఎఫ్ ప్రతినిధులు కలిశారు. సీపీఎస్ విధానం రద్దుకు హామీయిచ్చినందుకు జగన్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. సీపీఎస్ విధానంపై ఉద్యోగుల ఆందోళనలకు మద్దతు ఇచ్చిన ఏకైక నేత వైఎస్ జగన్ అని వారు తెలిపారు. జగన్ హామీతో లక్షా 84 వేల …
Read More »ప్రభాస్ తల్లికి నచ్చిన హీరోయిన్…సంతోషంతో ఆనందం తట్టుకోలేక
గరుడవేగతో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ మళ్లీ సక్సెస్ బాట పట్టారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్పై మళ్లీ పవర్ చూపించాడు. తాజాగా రిలీజై మంచి విజయాన్ని నమోదుచేసిన ఈ చిత్రం ప్రవీణ్సత్తారు దర్శకత్వంలో తెరకెక్కగా శ్రద్దాదాస్, పూజాకుమార్ ఇందుల కథానాయికలుగా నటించారు. ఈ మూవీ విడుదలైన అన్ని థియేటర్లలో సక్సెస్ఫుల్ టాక్తో ప్రదర్శితమవుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఈ చిత్రంలో నటించిన ప్రతి …
Read More »చలికాలంలో ఆలివ్ ఆయిల్ ను మరువకండి..!
సాధారణంగా మనం వాడె ఇతర నూనెలతో పోలిస్తే ఆలివ్ ఆయిల్ ధర చాలా ఎక్కువనే ఉంటుంది . కానీ అది అందించే ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. మన శరీరానికి అవసరమైన ఎన్నో కీలక పోషకాలు ఆలివ్ ఆయిల్లో ఉన్నాయి. ఆలివ్ ఆయిల్ను వాడడం వల్ల పలు అనారోగ్యాలను కూడా మనం నయం చేసుకోవచ్చు. ముఖ్యంగా చలికాలంలో ఆలివ్ ఆయిల్ను కచ్చితంగా వాడాలి. దాంతో ఎలాంటి లాభాలు …
Read More »ఆశ్చర్యపోయో విషయం… కేవలం ఇన్ని రోజుల్లో 10 లక్షల కండోమ్లు
మన దేశంలో సంతాన నిరోధకంలో కండోమ్ల పాత్ర కేవలం 5 శాతమేనని గతంలో కొన్ని పరిశోధనలు తేల్చాయి. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని గమనిస్తే అది నిజం కాదేమో అనిపిస్తోంది. ఉచితంగా కండోమ్లు సరఫరా చేయడానికి ఎయిడ్స్ హెల్త్కేర్ ఫౌండేషన్ బెంగళూరు కేంద్రంగా ఆన్లైన్లో ఓ స్టోర్ తెరిచింది. అంతే ఏకంగా 69 రోజుల్లో 10 లక్షల కండోమ్లు ఆర్డర్ చేశారు మనోళ్లు. ఎయిడ్స్ హెల్త్కేర్ ఫౌండేషన్ వెల్లడించిన వివరాలు …
Read More »మార్నింగ్ వాకర్స్తో షటిల్ ఆడిన కడియం..
వివిధ పనులతో నిత్యం తీరిక లేకుండా ఉండే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈరోజు ఉదయం వరంగల్లో ఉల్లాసంగా గడిపారు. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వరంగల్ పచ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్తో కలిసి ఉదయం వాకింగ్ కి వచ్చారు. కొంతసేపు వాకింగ్ చేసిన అనంతరం వాకర్స్తో కలిసి షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ ఆడారు. అనంతరం అయన మీడియా మాట్లాడుతూ.. …
Read More »వీరు చేసిన పనిని రోడ్డున పోయేవాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టి
కొడుకులు లేకపోవటంతో తన కోరికను మీరే తీర్చాలంటూ తన నలుగురు కూతుళ్లను కోరాడు ఆ తండ్రి. దాన్ని బాధ్యతగా స్వీకరించిన వాళ్లు అది నెరవేర్చగా.. వాళ్లు చేసిన పనిని రోడ్డున పోయేవాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టి చూడసాగారు. ఇంతకీ అంతగా వైరల్ అయ్యేలా వాళ్లు ఏం చేశారో చూడండి.ప్రిన్స్ గుట్కా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాని అయిన హరీ భాయ్ లాల్వానీ(65) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. మనిషి జీవితంలో పుట్టినరోజు ఎంత …
Read More »నాతో కలిసి పని చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.. అనురాగ్శర్మ
తెలంగాణ రాష్ట్ర మాజీ డీజీపీ అనురాగ్శర్మకు పోలీస్శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది. డీజీపీగా అనురాగ్శర్మ పదవీకాలం నేటితో ముగిసింది. పదవి విరమణ సందర్భాన్ని పురస్కరించుకుని డీజీపీ అనురాగ్శర్మకు తెలంగాణ పోలీస్ అకాడమీలో ఘనంగా వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నూతన డీజీపీ మహేందర్రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 11 పోలీస్ బృందాలు కవాతు, పరేడ్లతో అనురాగ్శర్మకు గౌరవ వందనం సమర్పించాయి. ఈ సందర్భంగా నూతన డీజీపీ …
Read More »ఆమెతో అఫైర్ లేదు…‘పెళ్లికి ముందు అఫైర్లు ,జీవితతో పెళ్లి తర్వాత కూడా…రాముని కాదు
గరుడవేగతో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ మళ్లీ సక్సెస్ బాట పట్టారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్పై మళ్లీ పవర్ చూపించాడు. ఈ మధ్యకాలంలో ఆయనను అనేక విషాదాలు చుట్టుముట్టాయి. ఇలాంటి పరిస్థితులు నేపథ్యంలో రాజశేఖర్ ఓ యూట్యూబ్ ఛానెల్తో మాట్లాడారు. రాజశేఖర్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. తన జీవితంలో కొన్ని అఫైర్లు ఉన్న మాట వాస్తవమేనని.. కానీ, తారా చౌదరితో తనకు ఎలాంటి …
Read More »టీ తాగిన జగన్…కొట్టు యాజమానీని ఏమి అడిగాడో తెలుసా
ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని మెయిన్బజార్లో టీ తాగారు. మెయిన్బజార్లో వెళుతూ అలా పక్కన ఉన్న టీ కొట్టుకెళ్లి ‘యాసిన్ భాయ్.. ఏక్ ఛాయ్ దాలో భాయ్’.. అని అడిగి సాధారణ వ్యక్తిలా టీ తాగారు. టీ తాగుతూ యాసిన్ కష్టనష్టాల గురించి వాకబుచేశారు. ఒక్కో టీ ఎంతకు అమ్ముతున్నావు.. పాలు లీటర్ ఎంతకు కొనుగోలు చేస్తావు.. మిగులుబాటు ఎంత.. …
Read More »