కోచింగ్ క్లాస్ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న 19ఏళ్ల యువతిపై నలుగురు మృగాళ్లు పైశాచికంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి బాధిత యువతి పోలీసుల దగ్గరకు వెళితే వాళ్లు పట్టించుకోకపోగా.. ఆమె చెబుతున్నది ఏదో సినిమా కథలా ఉందని అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 19ఏళ్ల యువతి సివిల్స్ కోచింగ్ క్లాస్ ముగించుకొని ఇంటికి …
Read More »Blog Layout
92 వేల మందికి కేసీఆర్ కిట్లు పంపిణీ
శాసనసభలో కేసీఆర్ కిట్లు పథకంపై లఘు చర్చ జరిగింది. సభ్యులందరూ మాట్లాడిన తర్వాత వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వివరణ ఇచ్చారు. కేసీఆర్ కిట్లు పథకాన్ని కూడా విపక్షాలు విమర్శించడం తగదన్నారు. కేసీఆర్ కిట్.. సూపర్ హిట్ అని పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్లు పథకం అమలు వెనుక గొప్ప విజన్ ఉందని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ, హరితహారం, కేసీఆర్ కిట్లు లాంటి …
Read More »మరింత అభివృద్ది చేశే దిశగా తార్నాక డివిజన్..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని తార్నాక డివిజన్ పరిధిలో నడుస్తున్న పలు అభివృద్ధి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తీ చేయాలని తార్నాక డివిజన్ కార్పొరేటర్ అలకుంట సరస్వతీ అన్నారు.ఈ రోజు శుక్రవారం తార్నాకలో స్ర్టీట్ నంబర్ 11 లో రూ. 7 లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన డ్రైనేజీ, వర్షం నీటి గుంతల మరమ్మతుల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అలకుంట సరస్వతి …
Read More »అన్నగారి అభిమానులకు చేదు వార్త..!
తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగు ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న.. సినీ నటుడు.. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చెన్నై లో నివాసం ఉన్న ఇల్లు అమ్మాకానికి పెట్టినట్లు సమాచారం. చెన్నై మహానగరం లో ఎన్టీఆర్ కు ఓ సొంత ఇల్లు ఉంది, అయితే హీరోగా వెలుగు వెలిగిన రోజుల్లో ఆ ఇంట్లోనే ఉండేవాడు కానీ తెలుగుదేశం పార్టీ స్థాపించే ముందు హైదరాబాద్ కు ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఆ ఇంటికి …
Read More »ఆ వార్తల్ని ఖండించిన సుశీల..!
ప్రముఖ గాయని సుశీల మరణించారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ వార్త విని ఒక్కసారిగా షాక్ తిన్న సుశీల..నేను సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నానని.. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నానని త్వరలోనే ఇండియాకి తిరిగి వస్తున్నానని చెప్పారు. సోషల్ మీడియాలో నా మరణ వార్త పై వస్తోన్న వార్తలను వెంటనే ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. ఇకపోతే గురువారం రాత్రి గాయని సుశీల మరణించినట్లు వార్తలు రావడమే కాకుండా …
Read More »రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించిన… రైల్వే శాఖ
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. ఐర్సీటీసీలో తమ ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసుకున్న ప్రయాణికులు ఒకే నెలలో ఇకపై 12 టికెట్లు వరకు బుక్ చేసుకునే సౌలభ్యం కల్పిస్తోంది. ఇంతకుముందు ఈ సంఖ్య 6గా ఉండేది. అక్టోబర్ 26 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చినట్లు ఐఆర్సీటీసీ అధికారులు వెల్లడించారు. దీని ద్వారా తమ ఐఆర్సీటీసీ ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసుకునే వారి సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. …
Read More »ఓ మగాడిని నమ్మి వస్తే… ఇలా చేయ్యడం దారుణం
ఓ మగాడిని నమ్మి వస్తే అతడు అర్ధంతరంగా వదిలేశాడు. దీంతో మనస్తాపానికి గురై వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పిడుగురాళ్ల పట్టణంలోని 10వ వార్డులో గురువారం చోటు చేసుకుంది. వివరాలు…దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన పి. సంధ్యారాణి(27) భర్తతో విడాకులు తీసుకుని పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ముత్యాలంపాడు గ్రామానికి చెందిన అనుదీప్ పరిచయమయ్యాడు. అతడితో కలసి పిడుగురాళ్లలో ఉంటోంది. ఇటీవల సంధ్యారాణితో గొడవపడి చేయి చేసుకుని వెళ్లిపోయాడు. అతడు …
Read More »రెచ్చిపోయిన రెజినా ..
రెజినా ఒకప్పుడు తన అందాలతో వరస సినిమాల్లో టాలీవుడ్ సినిమా ప్రేక్షకులను ,యువతను ఎంతగానో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ .చూడటానికి బక్కగా ఉన్న కానీ అందాలను ఆరబోయడంలో తనకు సాటి తానే అని నిరూపించుకుంది అమ్మడు .ఆ తర్వాత అవకాశాలు లేకపోయిన కానీ హాట్ హాట్ ఫోటో షూట్లతో వార్తలోకి ఎక్కిన అందాల రాక్షసి తాజాగా యంగ్ హీరో నారా రోహిత్ కథానాయకుడిగా దర్శకుడు పవన్ మల్లెల తెర కెక్కిస్తున్న లేటెస్ట్ …
Read More »సినిమ రివ్యూ : పిఎస్వి గరుడవేగ
రివ్యూ : పిఎస్వి గరుడవేగ బ్యానర్ : జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ తారాగణం : డా.రాజశేఖర్, పూజా కుమార్, కిషోర్, అలీ, నాజర్, అదిత్ అరుణ్, శ్రద్ధాదాస్, పోసాని కృష్ణమురళి తదితరులు కూర్పు : దర్మేంద్ర కాకర్ల సంగీతం : భీమ్స్ సిసిరోలియో, శ్రీచరణ్ పాకాల ఛాయాగ్రహణం : అంజి, సురేష్ రగుతు, శ్యామ్ ప్రసాద్, జికా, బకూర్ చికోబవా కథ : ప్రవీణ్ సత్తారు, నిరంజన్ రెడ్డి నిర్మాత …
Read More »టీడీపీలోకి వైఎస్ ఆప్తుడు ..
అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు గా పేరు తెచ్చుకున్న కూచిపూడి సాంబశివరావు ,విజయ దంపతులు రాష్ట్ర అధికార పార్టీ అయిన టీడీపీలో చేరుతున్నారు అని వార్తలు వస్తున్నాయి .అందులో భాగంగా రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు, టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావులు వీరిద్దరితో చర్చలు జరుపుతూ టీడీపీలో చేరేందుకు ఒప్పించారని టాక్ . దీంతో టీడీపీ పార్టీ …
Read More »