Blog Layout

రాజకీయ ప్రవేశంపై కమల్‌హాసన్‌ సంచలన ప్రకటన

సినీ నటుడు కమల్‌ హాసన్‌ తన రాజకీయ ప్రవేశం గురించి సంచలన ప్రకటన విడుదల చేశారు. అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తన రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడుతూ..  అందరు ‘సిద్ధంగా ఉండండి.. అన్ని విషయాలు నవంబరు 7న చెబుతా’ అంటూ ఆయన తమిళ పత్రిక ఆనంద్‌ వికటన్‌కు రాసిన ఆర్టికల్‌లో పేర్కొన్నారు. తన రాజకీయ ప్రవేశం గురించి యువశక్తి అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తుందన్నారు. వారికి నేతృత్వం వహించాల్సిన సమయం …

Read More »

రేపు హైదరాబాద్‌కు చంద్రబాబు..?

 రేపు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని ఉదయం 5.15గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. అనంతరం అయన  ఉదయం 11గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ను పరామర్శిస్తారు. ఇటీవలే గవర్నర్‌ తల్లి కన్నుమూసిన విషయం తెలిసిందే. తరువాత మధ్యాహ్నం 3గంటలకు సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

Read More »

మాజీ ప్రధానికి అరెస్ట్ వారెంట్ జారీ

అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న నవాజ్ షరీఫ్‌ ప్రధాని పదవికి అనర్హుడని పాకిస్థాన్ సుప్రీంకోర్టు పేర్కొనడంతో గత జులైలో ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో గురువారం అరెస్ట్ వారెంట్ జారీచేసింది. భార్య వైద్యకోసం లండన్‌‌లో వెళ్లిన నవాజ్ షరీఫ్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ఆయన తరఫున లాయర్ విఙ్ఞ‌ప్తిని న్యాయమూర్తి మహ్మద్ బషీర్ తోసిపుచ్చారు. ఈ కేసును నవంబరు …

Read More »

వచ్చే ఎన్నికల్లో 96-104 సీట్లు ఖాయం..సీఎం కేసీఆర్‌

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కి 96-104 స్థానాల్లో విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు తెలంగాణ భవన్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై పార్టీ శాసనసభ్యులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ.. పార్టీలో వర్గ రాజకీయాలను ప్రోత్సహించేంది లేదని స్పష్టం చేశారు.  అసెంబ్లీలో …

Read More »

మహిళా కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ సమావేశం..!

తెలంగాణ రాష్ట్ర ఐటీ , పురుపాలకశాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ మహిళా కార్పొరేటర్లతో సమావేశమయ్యారు.ఈ కార్యక్రమంలో  మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జీహెచ్ఎంసీ మహిళా కార్పోరేటర్లకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కౌన్సిల్లో పూర్తిస్థాయి మెజారిటీ ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఉపయోగపడే అనేక పరిపాలనా పరమైన సంస్కరణలు తీసుకువచ్చేందుకు అవకాశం ఉన్నదని, ఆ దిశగా ఆలోచించాలని వారిని కోరారు. ప్రభుత్వం నగరంలోని …

Read More »

సన్నీలియోన్ ఐటమ్ సాంగ్…ఈ సినిమాకే హైలెట్

రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు ‘గరుడవేగ’ సినిమాను రూపొందించాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ తెచ్చుకుంది. పూజా కుమార్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 3వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. 25 కోట్ల బడ్జెట్ తో .. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను రూపొందించినట్టు ప్రవీణ్ సత్తారు చెప్పారు. రాజశేఖర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా …

Read More »

ఘోరం… నడుస్తున్న ట్రెయిన్‌ నుంచి మహిళను, నలుగురు కూతుళ్లను

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఓ మహిళను, ఆమె నలుగురు కూతుళ్లను నడుస్తున్న ట్రెయిన్‌ నుంచి బయటకు తోసేశాడు. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు చిన్నారులు చనిపోగా మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలివీ.. బిహార్‌లోని మోతిహరీకి చెందిన ఇద్దు, ఇక్బాల్‌ అనే ఇద్దరు సోదరులు పంజాబ్‌కు పనుల కోసం వలస వెళ్లారు. ఇద్దుకు భార్య అఫ్రీన్‌, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరంతా …

Read More »

రైతు పొలం నుంచి కాన్వాయ్…మంత్రి కాళ్లపై పడిన రైతు

సమయం ఆదాకోసం మంత్రి కాన్వాయ్ ఓ రైతు పొలం నుంచి వెళ్లడంతో పంట నష్టం జరిగింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. జైళ్లశాఖ సహాయమంత్రి జై కుమార్ సింగ్ బుధవారంనాడు బుందేల్‌ఖండ్‌లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటగా ఓ గ్రామంలో పశువులపాక ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. అక్కడినుంచి బయల్దేరి వేరే కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయల్దేరారు. మెయిన్‌రోడ్‌కు చేరుకునే క్రమంలో మంత్రి కాన్వాయ్ రైతు దేవేంద్ర దోరేకు చెందిన …

Read More »

రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!

సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి, ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, …

Read More »

ఎంఎస్ ధోని డబుల్ సెంచురీ …

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ అరుదైన ఘనతను అందుకున్నాడు. నిన్న బుధవారం టీం ఇండియా -న్యూజిలాండ్ మధ్య పూణే లో జరిగిన రెండో వన్ డే మ్యాచులో మూడో ఓవర్లో భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో కివీస్‌ ఓపెనర్‌ గప్తిల్‌ వికెట్‌ కీపర్‌ ధోనీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్యాచ్‌తో సొంతగడ్డపై 200 క్యాచ్‌లను పట్టిన తొలి భారత వికెట్‌ కీపర్‌గా ధోనీ రికార్డు సృష్టించాడు.అయితే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat