తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రతిపక్షాలు వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానిది కుటుంబ పాలన అని విమర్శించడం సరికాదన్నారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. విద్యుత్, నీరు అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని స్పష్టం చేశారు మంత్రి తలసాని. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 గంటల విద్యుత్ అందించిన ఘనత ప్రభుత్వానిది అని …
Read More »Blog Layout
సింగూరు ప్రాజెక్టులో లభ్యమైన యువతి మృతదేహం..
సెల్ఫీ సరదా కారణంగా సింగూరు ప్రాజెక్టులో నిన్న శనివారం ఒక ప్రేమ జంట గల్లంతైన విషయం తెలిసిందే.తాజాగా ఈ రోజు ఆదివారం ఒక యువతి మృతదేహం లభ్యమైంది. యువకుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ అబీబ్నగర్కు చెందిన నసీరొద్దీన్(19), బోరబండకు చెందిన శరీన్ బేగం(18) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నిన్న శనివారం వీరిద్దరితో పాటు మరో ఇద్దరు స్నేహితులు కలిసి సింగూర్ ప్రాజెక్టుకు వచ్చారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం …
Read More »నివేదా థామస్ తో ప్రత్యేక ఇంటర్వూ..
తెలుగులో చేసింది మూడు సినిమాలే అయినా… తన సహజ నటనతో తెలుగింటమ్మాయే అనిపించుకుంది నివేదా థామస్. ఎనిమిదేళ్ల వయసు నుంచీ నటిస్తున్నా.. చదువుకీ సమప్రాధాన్యం ఇచ్చింది.ఓ వైపు ఆర్కిటెక్చర్ చివరి ఏడాది చదువుతూ, మరో వైపు హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్న ఆమెతో ప్రముఖ మీడియాకిచ్చిన ప్రత్యేక ఇంటర్వూ మీకోసం .. * జై లవకుశ విజయాన్ని ఆస్వాదిస్తున్నట్టున్నారు..? అవునండీ! చాలా సంతోషంగా ఉంది…నేను తెలుగులో చేసిన మూడు సినిమాలూ సూపర్ …
Read More »చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీ..పొత్తులపై చర్చ…!
తెలంగాణ టీడీపీ నేతలు ఇవాళ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంలో తెలంగాణ టీడీపీ నేతల మధ్య గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంచతరించుకుంది. టీటీడీపీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, ఎల్. రమణ, రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ తదితర నేతలు బాబుతో సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించడానికి కాంగ్రెస్తో …
Read More »పుట్టిన ఊరికి వెళ్ళిన ప్రధాని మోదీ ఏం చేశారో తెలుసా?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను పుట్టిన ఊరు వాద్నగర్ను ఆదివారం సందర్శించారు. ఆయన ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తర్వాత తన స్వస్థలాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆయన మనసు భావోద్వేగంతో ఉత్తేజితమైంది. తాను పుట్టిన గడ్డకు మోకరిల్లి నమస్కరించారు. నేలపైనున్న కాస్త మట్టిని తీసుకుని నుదుటికి తిలకంగా దిద్దుకున్నారు. ఆయన ఇదే గ్రామంలో చదువుకున్నారు.
Read More »కూకట్పల్లిలో కుంగిపోయిన రోడ్డు..
హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి ఎల్లమ్మబండ మార్గంలో ఈ ఉదయం ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. ఉషాముళ్లపూడి కమాన్ వద్ద నుంచి ఎల్లమ్మబండకు వెళ్లే మార్గంలో తెలంగాణ కూడలి వద్ద రోడ్డు కుంగి భారీ గొయ్యి ఏర్పడింది. నీటి పైప్లైన్ పగిలి గొయ్యి నుంచి భారీగా నీరు ఉబికివస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఆ మార్గంలో వెళ్లేవారిని అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు మరమ్మతు పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
Read More »అర్ధరాత్రి ఫుల్ గా త్రాగి “స్టార్ హీరో రూమ్”కి వెళ్ళిన కంగనా .ఆతర్వాత ఏమైందంటే ..?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ అర్ధరాత్రి ఫుల్ గా త్రాగి ఒక ప్రముఖ స్టార్ హీరో ఇంటికి వెళ్ళింది అంట .ఈ విషయం గురించి ఆ స్టార్ హీరోనే చెప్పారు .ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తోన్న స్టార్ హీరో హృతిక్ రోషన్, కంగనా రనౌత్ వివాదం మరింత రాజుకుంది .ఈ క్రమంలో హీరోయిన్ కంగన తనపై చేస్తున్న ఆరోపణల్ని ఖండిస్తూ ఆయన తొలిసారి ప్రముఖ యాంకర్ అర్నబ్ …
Read More »విపక్షాలకు సింగరేణి ఎన్నికల ఫలితాలు చెప్పిన పాఠం ..!
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదల అయిన సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయం సాధించడం ఆ పార్టీకి ఆనందదాయకమే.ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజమాబాద్ ఎంపీ కవిత ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుని ప్రచారం నిర్వహించి , మొత్తం ఎన్నికలకు విశేష ప్రాధాన్యం తెచ్చారు. చివరికి ముఖ్యమంత్రి కూడా రంగంలో దిగి సింగరేణి కార్మికులను …
Read More »బాబు సంచలన నిర్ణయం -ఆ 70 మంది ఔట్ ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు .ఈ క్రమంలో రాష్ట్రంలో మరో ఏడాదిన్నర సమయంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసేవారిలో డెబ్బై మంది కొత్త వారు ఉండాలని నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడుతున్నారు అని ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది . ఆ పత్రిక కథనం ప్రకారం వచ్చే …
Read More »మాజీ ముఖ్యమంత్రిని..‘నువ్వో శాడిస్ట్వి’ అంటూ ప్రముఖ గాయకుడు ఫైర్
ప్రముఖ గాయకుడు అద్నాన్ సమి జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై మండిపడ్డారు. ‘నువ్వో శాడిస్ట్వి’ అంటూ ట్విటర్లో నోటికొచ్చినట్టు తిట్టిపోశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శనివారం అద్నాన్ శ్రీనగర్లోని దాల్ లేక్ సమీపంలో కచేరీ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ఎవ్వరూ రాకపోవడంతో సీట్లు ఖాళీగా మిగిలిపోయాయని ఓ నెటిజన్ ట్విటర్లో ఫొటోలు పోస్ట్ చేస్తూ.. ‘అద్నాన్ సమి కచేరీ కార్యక్రమంలో ఖాళీ సీట్లు. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం …
Read More »