Blog Layout

బాదం, జీడిపప్పు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా..?

బాదం, పిస్తా, వాల్‌నట్‌లు, జీడిపప్పు మరియు వేరుశనగ గింజలు వంటి నట్స్ తినడం వలన పలు పోషకాలు లభిస్తాయి. కొద్దిగా నట్స్ రోజూ తినడం వలన మన శరీరానికి అవసరమైన విటమన్‌లు, ఖనిజాలు, ఆరోగ్యవంతమైన కొవ్వు, ప్రోటీన్‌లు మరియు పీచు వంటి అంశాలు లభిస్తాయి. ఇవి అన్నీ మీ గుండె, మెదడు ఉత్తమంగా పని చేయడంలో మరియు నడుము కొలతలు మారకుండా చూసుకోవడంలో సహాయపడతాయి. మీరు నట్స్ తినడం వలన …

Read More »

కమల్ “కొత్త పార్టీకి “ముహూర్తం ఖరారు ..!

ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌… ఇన్నాళ్లూ తమిళ రాజకీయాలపై సామాజిక మాధ్యమాల ద్వారా విమర్శలు గుప్పించిన ఆయన ఇటీవల పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లోకి దిగారు. ఇందులో భాగంగా బుధవారం స్థానిక ఆళ్వారుపేటలోని తన నివాసంలో అభిమాన సంఘాల జిల్లా స్థాయి నేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు.అయన నవంబరు 7వ తేదీన పార్టీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలిసింది. పార్టీ పెడితే ఎలా ఉంటుంది? ఎలాంటి వారితో చేతులు కలపాలి? పార్టీ ఏర్పాటు తరువాత …

Read More »

సింగరేణిలో గులాబీ జెండా ఎగరడం ఖాయం…!

  సింగరేణి ఎన్నికల్లో  గులాబీ జెండా ఎగరడం ఖాయం అని, అపవిత్ర కూటమిగా సింగరేణి ఎన్నికల్లో పోటి చేస్తున్న ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీకి ఓటమి తప్పదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఓట్ల కోసం కార్మికులకు మద్యం, డబ్బు పంపిణీ చేయడం నీతి బాహ్యమని, ఎన్ని కుప్పి గం తులు వేసిన సింగరేణిలో గులాబీ జెండా ఎగిరి తీరుతుందని స్పష్టం చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో విలేకరు లతో మాట్లాడుతూ …

Read More »

దివంగత సీఎం మహానేత వైఎస్సార్ కు అవమానం ..

ఆయన ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పార్టీకి ముచ్చెమటలు పట్టించిన మహానేత ..పాదయాత్రతో బాబు సర్కారు నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన నేత ..అధికారమే అందని ద్రాక్షగా మిగిలిన కాంగ్రెస్ పార్టీకి చానా యేండ్ల తర్వాత అధికారం కారణమైన ప్రజానేత ..ఆయనే అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి . ఆయనకు నవ్యాంధ్ర రాష్ట్రంలో తీవ్ర అవమానం జరిగింది .రాష్ట్రంలో ఇటివల తూర్పు గోదావరి జిల్లాలో …

Read More »

టీడీపీ అత్యంత సీనియర్ నేత …మాజీ మంత్రి పార్టీకి గుడ్ బై …

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన తెలుగు తమ్ముళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఝలక్ ల మీద ఝలక్ లు ఇస్తూ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు .ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో కానీ నిన్న కాక మొన్న జరిగిన పార్టీ పదవుల పంపకంలో జరిగిన తీవ్ర అన్యాయానికి విస్మయాన్ని వ్యక్తం చేస్తూ తమ అసంతృప్తిని …

Read More »

నేడు, రేపు భారీ వర్షం

తెలంగాణ  రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో నేడు, రేపు  ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంపై ఉపరితలం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా ఉన్నదని, దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండురోజులపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌తోపాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో గురువారం ఓ …

Read More »

నేడే సింగరేణి సమరం ..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జరుగుతున్న తోలి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది .సింగరేణి సంస్థ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు మొత్తం ఆరు సార్లు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి .మొదటిగా సరిగ్గా పంతొమ్మిది యేండ్ల కిందట అంటే సెప్టెంబర్ 9న 1998లో మొదటి సింగరేణి గుర్తింపు కార్మిక ఎన్నిక జరిగింది. దీని తర్వాత వరసగా2001 ఫిబ్రవరి 19న రెండోసారి, 2003 మే 14న మూడోసారి, 2007 …

Read More »

చేతులెత్తేసిన మోదీ -చిక్కుల్లో చంద్రబాబు .

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు సరికొత్త చిక్కు వచ్చి పడ్డది .ఒకవైపు అండగా ఉంటది అని భావించిన ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షమైన బీజేపీ పార్టీ చేతులు ఎత్తేసింది .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో దాదాపు ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలను అధికారాన్ని ,పదవులను ,నోట్ల కట్టలను …

Read More »

లైంగిక దాడి బాధితురాలికి10 లక్షలు .ఇల్లు మంజూరు చేసిన బాబు సర్కారు ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తనను కల్సిన లైంగిక దాడి బాధితురాలికి పది లక్షల రూపాయల ఫిక్సిడ్ డిపాజిట్ తో పాటుగా ఉండటానికి ఇల్లు ను కూడా మంజూరు చేశారు .అంతే కాకుండా ఆమె ఉన్నత చదువులకు అయ్యే ఖర్చులను తమ ప్రభుత్వం భరిస్తుంది అని ఆయన కనిగిరి లైంగిక దాడి బాధితురాలికి భరోసా కల్పించారు . కనిగిరిలో ఒక డీగ్రీ కళాశాలలో చదువుతున్న ఒక …

Read More »

2015 జూలై 3న కేసీఆర్ నాటిన మొక్క ఎలా ఉందో తెలుసా..?

రెండేళ్ల ముందు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాటిన హరితహరం మొక్క నేడు వృక్షమై శ్రీ వేంకటేశ్వరస్వామి పూజకు పత్రాలు, పుష్పాలు అందిస్తున్నది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి ఉపయోగపడడంతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు దోహదపడుతున్నది. అటవీ ప్రాంతాల్లోనే కాకుండా జనావాసాల్లో, గుడులు, మసీదులు, చర్చి ప్రాంగణాల్లో కూడా మొక్కలు నాటాలనే సంకల్పం నెరవేరుతున్నది. 2015 జూలై 3న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat