Classic Layout

ఇన్నింగ్స్ విక్టరీలో ధోనీని దాటేసినా కోహ్లి..!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డును బ్రేక్ చేసాడు ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి. ఇక ధోని విషయానికి వస్తే టెస్టుల్లో టీమిండియాను ఒక రేంజ్ కు తీసుకొచ్చిన ఘనత ధోనిదే అని చెప్పాలి. టెస్టుల్లో భారత్ ను అగ్రస్థానంలో నిలిపాడు. అనంతరం కొన్ని రోజుల తరువాత ధోని రిటైర్మెంట్ తర్వాత కోహ్లి ఆ భాద్యతలను స్వీకరించాడు. అయితే ధోని సారధ్యంలో భారత్ టెస్టుల్లో ఇన్నింగ్స్ తేడాతో 9సార్లు …

Read More »

ధోని ఫ్యాన్స్…ఇది విని తట్టుగోగలరా..? కాని తప్పదు !

భారత మాజీ కెప్టెన్ మరియు ప్రస్తుత కీపర్ మహేంద్రసింగ్ సింగ్ ధోని 2019 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత నుండి ఇప్పటివరకు విశ్రాంతిలోనే ఉన్నాడు. అయితే తాజాగా ధోని ప్రాక్టీసులో పాల్గొన్నాడు. అది అచుడిన అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేసారు. ఎందుకంటే టీమిండియా బంగ్లాదేశ్ తో సిరీస్ తరువాత వెస్టిండీస్ తో ఆడనుంది. అయితే ధోని అందులో ఆడుతాడనే అందరు భావించారు. అయితే తాజాగా బీసీసీఐ ఇచ్చిన సమాచాచారం …

Read More »

Compared – Aspects Of Cbd Topicals

CBD and cannabinoid-rich extract topicals provide an effective delivery method for localized remedy. It could possibly additionally depend upon what you might be utilizing the topical for. Should you’re utilizing CBD for common relaxation, you would possibly choose a lotion which you’ll easily apply all over your physique. Should you’re …

Read More »

టీడీపీ నేతలపై మరోసారి వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ నేత రాజేంద్రప్రసాద్‌‌ను డొక్క పగులుద్ది అంటూ చేసిన ఓ టీవీ ఛానల్ డిబెట్‌లో చేసిన వ్యాఖ్యలపై.. గన్నవరం వల్లభనేని వంశీ పశ్చాతాప్తం వ్యక్తం చేశారు. అయ్యప్ప మాల వేసుకున్న తాను కొంత సంయమనం కోల్పోయిన పెద్దాయనను దూషించడం తప్పునేని ఒప్పుకున్న వంశీ… ఈ మేరకు రాజేంద్ర ప్రసాద్‌కు క్షమాపణ చెప్పారు. అయితే తనకు బీపీ ఎక్కువ కావడం వల్లనే దూషించాల్సి వచ్చిందన్న ఆయన తాను వాళ్లలాగా బీపీ ట్యాబ్లెట్స్ …

Read More »

జడ్పీ డిప్యూటీ సీఈఓలకు డ్రాయింగ్, డిస్బర్సింగ్ అధికారాలు..!!

తన విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల జడ్పీ డిప్యూటీ సీఈఓ లకు డ్రాయింగ్, డిస్బర్సింగ్ అధికారాలు అప్పగిస్తూ, జీఓ జారీ చేసిన ప్రభుత్వానికి, సంబంధిత పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కు, ఆ శాఖ అధికారులకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారాలు జడ్పీ సీఈఓ లకు మాత్రమే ఉన్నాయి. పని వత్తిడిలు, ఇతర …

Read More »

సచిన్ ఆ సంఘటనకు ఆరేళ్లు..!!

టీమిండియా దిగ్గజ ఆటగాడు,ప్రపంచ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇదే రోజున సరిగ్గా ఆరేళ్ల కింద క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. 1989లో క్రికెట్లోకి అడుగు పెట్టిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 2013 నవంబర్ 16న వాంఖడే మైదానంలో వెస్టిండీస్ పై చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. వీడ్కోలు సందర్భంగా సచిన్ టెండూల్కర్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నాడు. దాదాపు రెండున్నర దశాబ్ధాల పాటు క్రికెట్ …

Read More »

టీడీపీనే మా పార్టీ స్టోర్ రూంలో పెట్టిస్తా – మంత్రి కొడాలి నాని

ఏపీ అధికార వైసీపీ సీనియర్ నేత,మంత్రి కొడాలి నాని మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఆయన మాట్లాడుతూ” పిల్లనిచ్చి పెళ్ళి చేయడమేకాకుండా రాజకీయ భవిష్యత్ నిచ్చిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీ రామారావును చివరి రోజుల్లో ఎలా అయితే మానసికంగా హింసించి వేధించి ఆయన మృతికి కారణమయ్యారో అదే గతి చంద్రబాబుకు పడుతుందని హెచ్చరించారు. మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ” …

Read More »

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సంచలన నిర్ణయం ..!!

కాంగ్రెస్ పార్టీ జాతీయ తాత్కాలిక అధ్యక్షురాలు,యూపీఏ చైర్ పర్షన్ సోనియా గాంధీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా విషయాల్లో మౌనంగా ఉన్న సంగతి విదితమే. ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల్లో ఒకటి రెండు చోట్ల తప్పా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలైన నేపథ్యంలో తాజాగా సోనియా గాంధీ ఒక నిర్ణయం తీసుకున్నారు. …

Read More »

త్వరలో మత్స్య సంఘాలకు ఎన్నికలు..!!

తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,గంగుల కమలాకర్ ఉమ్మడి మెదక్ ,కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు తలసాని ,గంగుల కమలాకర్ లోయర్ మానేరు డ్యామ్ జలాశయంలో జలకంఠ రకమైన రొయ్య విత్తనాలను వదిలారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్య సంపద పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలను తీసుకొచ్చింది. మత్స్యకారులకు ఉచిత …

Read More »

కమెడియన్ అవతారమెత్తిన కాంగ్రెస్ ఎంపీ..!!

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు,ఎంపీ శశిథరూర్ కమెడియన్ అవతారమెత్తారు.తాజాగా బాగా ప్రాచుర్యం పొందిన స్టాండప్ కామెడీ కార్యక్రమంలో ఎంపీ శశిథరూర్ భాగస్వామ్యం కానున్నారు. ప్రముఖ ఆన్ లైన్ వాణిజ్య సంస్థ అయిన అమెజాన్ ఫ్రైమ్ సంస్థ రూపొందిస్తున్న వన్ మైక్ స్టాండ్ అనే షో లో శశిథరూర్ కామెడీని పంచనున్నారు. ఇందుకు సంబంధించిన ఒక నిమిషం నిడివి ఉన్న ఒక క్లిప్ ను ఆయన విడుదల చేశారు. ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat