KSR
November 16, 2019 TELANGANA
914
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నిజాం కాలేజీలో జరుగుతున్న జీవ సాంకేతిక శాస్త్రంలో ప్రస్తుత స్థితిగతులు – భవిష్యత్ ఉపయోగాలు అనే సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ” జీవ సాంకేతిక శాస్త్రాలపై విస్తృతమైన పరిశోధనలు జరగాలి. వీటి ఫలితాలు అన్ని వర్గాలకు అందినప్పుడే సార్థకత ఉంటుంది”అని అన్నారు. తమిళ సై ఇంకా …
Read More »
KSR
November 16, 2019 POLITICS, SLIDER, TELANGANA
731
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యదర్శి,ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ ను సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి స్వీకరించారు. ఇందులో భాగంగా ప్రశాంతి కమిషన్ కార్యాలయం ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు. అనంతరం కమిషనర్ ప్రశాంతి మరో ముగ్గురు అంటే వీహాబ్ సీఈఓ దీప్తి రావుల,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ రవికిరణ్ …
Read More »
shyam
November 16, 2019 ANDHRAPRADESH
2,081
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు ఇప్పటికీ రహస్య మిత్రులు అన్న సంగతి తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబుతో విబేధించిన పవన్ కల్యాణ్ వామపక్ష పార్టీలు, బీఎస్పీతో పొత్తుపెట్టుకుని సొంతంగా ఎన్నికల్లో పోటీ చేశాడు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి తద్వారా మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి చంద్రబాబు పన్నిన కుట్రలో భాగంగానే పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేశాడని అప్పట్లో విమర్శలు …
Read More »
siva
November 16, 2019 ANDHRAPRADESH
944
ఏలూరు జిల్లా జైలు నుంచి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విడుదలయ్యారు. ఆయనకు నిన్న కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 67 రోజుల పాటు చింతమనేని జైల్లో ఉన్నారు. పలు కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఆయనకు 14 కేసుల్లో బెయిల్ రాగా.. నిన్న నాలుగు కేసుల్లో బెయిల్ మంజూరు అయింది. ఈ ఏడాది ఆగస్టు 29న పెదవేగి మండలం పినకడిమికి చెందిన …
Read More »
sivakumar
November 16, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
3,796
తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను డిల్లీ వెళ్తున్నానని ఓ ప్రత్యేక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నాము చెప్పి ఢిల్లీ వెళ్లారు. ఎందుకంటే మోడీని కలిసేందుకు వెళ్తున్నాం అంటే వారి అపాయింట్మెంట్ దొరకకపోతే పడాల్సి వస్తుందని ఈ విధంగా చెప్పారట. అయితే ఢిల్లీ వెళ్లి ముందుగా మోడీ అపాయింట్మెంట్ ఎలాగో దొరకదు కాబట్టి అమిత్ షా ను కలిసేందుకు ప్లాన్ వేసుకున్న అపాయింట్మెంట్ ఇవ్వలేదట. గతంలో రెండు …
Read More »
siva
November 16, 2019 ANDHRAPRADESH
1,134
బతికున్నంత వరకు వైసీపీలోనే ఉంటానని కర్నూల్ జిల్లా పాణ్యం వైసీపీ ఎమెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. యాగంటి నుంచి శ్రీశైలం వరకు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం ఆయన పాణ్యంకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరి వరకు వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోనే నడుస్తానన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ను తాను కోరిన వెంటనే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 470 కోట్లు కేటాయించి రిజర్వాయర్ నిర్మాణానికి …
Read More »
sivakumar
November 16, 2019 ANDHRAPRADESH, POLITICS
1,478
ప్రకాశంజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా క్లాసులు టీసుకున్నట్టుగా తెలుస్తోంది..ఎమ్మెల్యేల పనితీరుపై నియోజకవర్గాల్లో ఏం జరుగుతోందనే అంశం గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు సీఎం. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల్లో ఒక్కోరికి ఒక్కో అంశంలో తలంటారట సీఎం. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు పేరుతో ఆయన నియోజకవర్గంలో కొందరు సాగిస్తున్న దందాల గురించి సీఎం గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గం …
Read More »
siva
November 16, 2019 ANDHRAPRADESH
762
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, నటుడు విజయ్ చందర్ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆయన తనపై నమ్మకంతో ఎన్డీసీ చైర్మన్గా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఎన్డీసీ చైర్మన్గా విజయ్ చందర్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న సినీ ప్రముఖులు, ఆంధ్ర రాష్ట్ర ప్రముఖులు …
Read More »
rameshbabu
November 16, 2019 MOVIES, SLIDER
1,106
మెగా హీరో ,సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి రాశి ఖన్నా హీరోయిన్ గా సీనియర్ నటుడు సత్యరాజ్ ప్రత్యేక పాత్రలో మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మాణంలో బన్నీవాసు నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ప్రతి రోజు పండుగే. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ఈ చిత్రం యొక్క పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వచ్చే నెల డిసెంబర్ …
Read More »
sivakumar
November 16, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
856
త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహం అనుసరించాలి, ఎలా వ్యవహరించాలనే దానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పార్టీ ఎంపీలందరికీ దిశానిర్దేశం చేశారని వైయస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మిథున్రెడ్డి, సీఎం అదేశాల ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని వైయస్సార్సీపీ తరపున గట్టిగా ప్రశ్నిస్తామని వెల్లడించారు. ప్రత్యేక హోదాతో …
Read More »