Classic Layout

అగ్రిగోల్డ్ నిధుల విడుదలపై టీడీపీ, జనసేనలు ఎందుకు మాట్లాడలేదు.?

అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాల్లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి వెలుగులు నింపారు. అగ్రిగోల్డ్ ఏపీలో రూ.3,944 కోట్లు వ‌సూలు చేసి ల‌క్ష‌ల మందిని ద‌గా చేసింది. టీడీపీ  అదికారంలో ఉండి అగ్రిగోల్డ్ బాదితుల‌ను మోస‌గించింది. మాట ఇస్తే మ‌డ‌మ తిప్ప‌ని నాయ‌కుడిగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మొద‌టి కేబినెట్ స‌మావేశంలో రూ.1,150 కోట్లు కేటాయించారు. జగన్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి హోదాలో మాట ఇచ్చారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఇచ్చిన మాట‌ను నిలుపుకున్నారు. …

Read More »

ఏంటీ..జగన్‌‌కు తెలుగు రాదా..మీ బాబుగారిలా “మా వాళ్లు బ్రీఫ్డ్‌మీ” భాష రాదులే..కాల్వ..!

ఏపీలో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవాలనే సమున్నత ఆశయంతో జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌మీడియంను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమ్మ భాషను ప్రభుత్వం చంపేస్తుంది..తెలుగు భాషకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాస్‌లు సీఎం జగన్ న్ మాతృభాషను మృత భాషగా …

Read More »

సూర్యపేటకు గోదావరి జలాలపై సీఎం కేసీఆర్ ఆరా..!!

సూర్యపేటకు పరుగులు పెడుతున్న గోదావరి జలాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. సోమవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ మీరు వద్దనేంత వరకు సూర్యపేట కు గోదావరి జలాలు విడుదల చేయడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎన్ని చెరువులు నిండాయని మంత్రి జగదీష్ రెడ్డి తో తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోని చెర్వులన్ని నింపాలంటూ ఆదేశించారు. గోదావరి …

Read More »

ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్..రిటర్న్ కౌంటర్ కూడా వచ్చేసింది !

వైసిపి నాయకత్వం తెలుగు భాష యొక్క నిజమైన సంపదను అర్థం చేసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని నిషేధించే ముందస్తు విధానంతో  వచ్చేవారు కాదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసిపి నాయకత్వం తెలంగాణ సిఎం ‘కెసిఆర్’ నుండి పాఠాలు నేర్చు కోవాలని, భాషను, సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో  తెలుసుకోవాలన్నారు.తెలుగు మహాసభలు 2017 లో హైదరాబాద్ లో నిర్వహించారు.ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం తీసేసేందుకు  …

Read More »

తెలుగుదేశం పార్టీకి, జనసేనకు రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఇష్టం లేదు

ప్ర‌తిప‌క్ష నేత హోదాలో వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌లో ఎంతో మంది మ‌హిళ‌ల క‌ష్టాలు విన్నారు. త‌మ భ‌ర్త‌లు తాగుడుకు బానిస లు కావ‌డంతో ఎన్నో క‌ష్టాలు ప‌డుతున్నామ‌ని జ‌గ‌న్‌కు చెప్పుకుని క‌న్నీటి ప‌ర్యంతమ‌య్యారు. ఈ క‌ష్టం నుంచి త‌మ‌ను గ‌ట్టెక్కించాల‌ని వేడుకున్నారు. వారి క‌ష్టాల‌ను స్వ‌యంగా విన్న జ‌గ‌న్ తాము అధికారంలోకి రాగానే ద‌శ‌ల వారీగా మ‌ద్యాన్ని నియంత్రిస్తామ‌ని హామీ ఇచ్చారు.ఇచ్చిన మాట ప్ర‌కారం తొలుత 43 బెల్టు …

Read More »

అధికారంలో ఉన్నప్పుడు దళితులను చిన్న చూపు చూసిన మీరేనా ఇప్పుడు మాట్లాడుతున్నది.?

40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం అని చెప్పుకునే చంద్ర‌బాబు చేయ‌లేని ఎన్నో అభివృద్ది కార్య‌క్ర‌మాలు కేవ‌లం 40 ఏళ్ల వ‌య‌సు ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేయ‌డం చూసి చంద్ర‌బాబు ఓర్వ‌లేక క‌డుపుమంట‌తో మండిప‌డుతున్నారు. ద‌ళితులుగా పుట్టాల‌ని ఎవ‌రైనా కోరుకుంటారా అన్న చంద్ర‌బాబు ఇప్పుడు ద‌ళితుల‌పై ప్రేమ ఉన్న‌ట్లు మాట్లాడ‌డం చూస్తే విడ్డూరంగా ఉంది. ద‌ళితుల‌ను మాల‌, మాదిగ‌లుగా విడ‌గొట్టిన ఘ‌నుడు చంద్ర‌బాబు. బాబు పాల‌న‌లో త‌ప్పుడు కేసులు పెట్టించి …

Read More »

Howto Market on eBay

When you’re looking for a translation options, it’s thus suggested to observe a translation company providing expert translation options. The need for internet article writing solutions shouldn’t be ignored. These are fairly different remedies to composing alternatives or essay composing alternatives, whereby copy is written from scratch. Here is the …

Read More »

మీ పిల్లలు ఏ స్కూళ్లలో చదువుతున్నారంటూ గట్టి కౌంటర్ ఇచ్చిన సీఎం జగన్

గ్రామీణ ప్రాంత విద్యార్థులు అంత‌ర్జాతీయ అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవాల‌న్న  ల‌క్ష్యంతోనే ఇంగ్లీష్ మాధ్య‌మాన్ని త‌ప్ప‌నిస‌రి చేస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ స్ప‌ష్టం చేశారు. కార్పొరేట్ స్కూళ్ల‌కు ధీటుగా గ్రామీణ ప్రాంత పిల్ల‌ల‌కు పేద పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించాల‌నే స‌దుద్దేశంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఆంగ్ల మాధ్య‌మాన్ని త‌ప్ప‌నిస‌రి చేసింది. అయితే ఈ నిర్ణయం పట్ల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు వ్యతిరేకించే తెలుగుభాషపై …

Read More »

డేంజర్..ఫోన్ పేలింది..ప్రాణం పోయింది..!

ఆదివారం రాత్రి ఓడిస్సా లోని ఒక ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఛార్జింగ్ పెట్టిన మొబైల్ పేలడంతో నయాగర్ కు జిల్లా రాన్పూర్ గ్రామానికి చెందిన కునా ప్రధాన్ అనే వ్యక్తి మరణించాడు. వివరాల్లోకి వెళ్తే ఆయన గత రెండు నెలలుగా జగన్నాథ్ ట్రక్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఆలయ నిర్మాణంలో పనిచేస్తున్నాడు.ఆదివారం రాత్రి ఆయన ఇంట్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకున్నాడు. అనంతరం పేలుడు సంబవించింది. సోమవారం ఉదయం …

Read More »

ఏ దారైనా నాకు ఓకే..అక్కడ వాలిపోతానంటున్న నిధి..!

ఒకప్పుడు హీరోయిన్ లు అంటే దశాబ్దాల తరబడి సినిమాల్లో నటిస్తూనే వారు కొన్ని సినిమాలు తక్కువ రేటుకు కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ ఫ్రీగానే చేసే వారు. అప్పట్లో దర్శకులకు నటీమణులకు సాన్నిహిత్యం ఉండేది. కానీ ఇప్పుడు పది సినిమాలు చేయడం చాలా కష్టం అయిపోతుంది. నాలుగు సినిమాలు చేసిన హీరోయిన్లు మళ్ళీ కనిపించట్లేదు. కాని ఇస్మార్ట్ హీరోయిన్ మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat