sivakumar
September 28, 2019 18+, ANDHRAPRADESH, SLIDER
1,107
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజును పరామర్శించారు. అశోక్ గజపతి రాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల చికిత్స పొందిన ఆయన ప్రస్తుతం ఇంటివద్దే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్లోని అశోక్ గజపతి ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆయనను పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉంది.. ఏం ఆహారం తీసుకుంటున్నారు.. అంటూ వివరాలు …
Read More »
shyam
September 28, 2019 LIFE STYLE
1,428
ప్రస్తుతం బిజీ బిజీ కాలంలో, మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో ప్రపంచ జనాభాలోని ప్రతి నలుగురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మన దేశంలో నగరాలు, పట్టణాలలో 70 శాతం మంది హై బీపీతో బాధపడుతున్నారు. మామూలుగా మనకు శరీరంలో బీపీ స్థాయిలు 120 – 80 ఉండాలి. అయితే శరీరం బరువు పెరగడం, మానసిక, శారీరక ఒత్తిడి, స్మోకింగ్, డ్రింకింగ్, క్రొవ్వు పదార్థాలు ఉండే ఆహారాలు ఎక్కువగా …
Read More »
sivakumar
September 28, 2019 18+, ANDHRAPRADESH, SLIDER
911
2014 నుంచి 2019వరకూ తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో భారీఎత్తున అవినీతి జరిగిందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు డేరంగుల ఉదయ కిరణ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం లోకాయుక్తను ఆశ్రయించారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు, ఆయన క్యాబినేట్ లోని రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో చాలామంది అందినకాడికి దోచుకుని వేలకోట్ల రూపాయల …
Read More »
sivakumar
September 28, 2019 18+, ANDHRAPRADESH, SLIDER
1,210
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మాదిరిగానే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను కూడా అంతమొందించేందుకు జగన్ ప్రభుత్వం తీవ్రం కుట్రలు చేస్తోందని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. ఏలూరు సబ్ జైల్లో చింతమనేని ప్రభాకర్ ని పరామర్శించిన అనంతరం తెలుగుదేశం లీడర్లు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎల్లకాలం వైసీపీ ప్రభుత్వమే ఉండదని, తాము అధికారంలోకి వచ్చినప్పుడు అంతకంతకు బదులు కక్ష తీర్చుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. …
Read More »
shyam
September 28, 2019 ANDHRAPRADESH, BHAKTHI
978
చెన్నైలో తిరుపతి తిరుక్కుడై ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వార్లు ఈ తిరుపతి తిరుక్కుడై ఉత్సవాన్ని ప్రారంభించారు. హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ ఈ రోజు ఉదయం జరిగిన సంప్రదాయబద్దంగా జరిగిన ఈ ఉత్సవంలో శ్రీ స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామిజీలు స్వయంగా గొడుగులకు హారతులిచ్చి గరుడసేవకు …
Read More »
sivakumar
September 28, 2019 18+, MOVIES
2,846
పూజా హెగ్డే…ఈ హీరోయిన్ ఏ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడం ఖాయం. ఆ సమయంలోనే ఈ ముద్దుగుమ్మకు ఐరన్ లెగ్ అని పేరు కూడా పెట్టేసారు. టాలీవుడ్ లో తాను నటించిన ముకుందా, ఒక లైలా కోసం చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఇవే కాకుండా మొహెంజదారో, మాస్క్ చిత్రాలు కూడా డిజాస్టర్లు గా మిగిలిపోయాయి. అయినప్పటికీ ఇండస్ట్రీ ఈమెను వదులుకోలేదు. ఎందుకంటే తన ఫిజిక్, హైట్ …
Read More »
sivakumar
September 28, 2019 18+, ANDHRAPRADESH, SLIDER
2,988
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా జగన్ ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ మాట్లాడినా ఆయన అభిమానులు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. అలాగే జగన్ కు సంబంధించి ఇప్పటికే ఆయనకు సంబంధించిన ఎన్నో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. జగన్ ఎన్ సీసీ ఫొటోలు, చిన్ననాటి ఫొటోలు కనిపించాయి. తాజాగా జగన్ తన స్నేహితుడి పెళ్లిలో …
Read More »
sivakumar
September 28, 2019 18+, MOVIES
3,756
టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనర్ మరియు రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షోనే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న ఈ షో ప్రస్తుతం మూడో సీజన్ మరింత రసవత్తరంగా మారింది. అక్కినేని నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే మొన్న అలీ ఎలిమినేట్ అయినప్పటికీ మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చిన …
Read More »
shyam
September 28, 2019 TELANGANA
854
నేటి నుండి సద్దుల బతుకమ్మ వరకు తెలంగాణ వ్యాప్తంగా 300 చోట్ల తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరుగనున్నాయి. తెలంగాణ కు అవతల దేశ విదేశాల్లో 12 చోట్ల జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నిర్వహిసారు. బతుకమ్మ పండుగ సందర్భంగా సెప్టెంబర్ 30న ఉదయం రవీంద్రభారతిలో 316 మంది కవయిత్రుల రాసిన బతుకమ్మ కవితలతో తెలుగు సాహితీరంగంలో అతిపెద్ద కవయిత్రుల కవితా సంకలనం * పూల సింగిడీ* ఆవిష్కరణ కార్యక్రమం …
Read More »
sivakumar
September 28, 2019 INTERNATIONAL, NATIONAL
1,246
భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న జన్మించారు. ఆయన స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీదిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలనుచైతన్యవంతులను చేసాడు.విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది ఈయనే. స్వాతంత్ర్య ఉద్యమంలో తెల్లవారితో పోరాడిన విప్లవ వీరులలో భగత్ సింగ్ ఒకడు. ఆయన పేరు వింటే చాలు నవతరం యువకులకు రక్తం ఉప్పొంగుతుంది. ఎందుకంటే ఎన్నో ధైర్య సాహసాలతో తెల్లదొరలను పరిగెత్తించారు. అప్పట్లో ఆయనే పేరు …
Read More »