Classic Layout

ప్లీనరీ సమావేశాల్లో కాంగ్రెస్ సంచలన నిర్ణయం

 కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న తాజా ప్లీనరీ సమావేశాల్లో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అత్యున్నత కమిటీ అయిన CWCకి ఇక నుంచి ఎన్నికలు నిర్వహించకూడదని తీర్మానించారు. సభ్యులను నామినేట్ చేసే అధికారం పార్టీ అధ్యక్షుడికే కట్టబెట్టారు. చత్తీస్ గఢ్ లోని రాయపూర్ లో ఆ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు.

Read More »

KODALI: చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు: కొడాలినాని

KODALI: చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కొడాలినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొందరగా చంద్రబాబును పిచ్చాసుపత్రికి పంపించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గన్నవరంలో ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేష్టలకు, సవాళ్లకు ఎవరూ భయపడరని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై బాలకృష్ణ పూనినట్లున్నారని విమర్శించారు. కావాలంటే చంద్రబాబు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి….కమాండోలను వదులుకుని సవాళ్లకు రావాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. నారాలోకేశ్ పిచ్చి పిచ్చిగా …

Read More »

నా భర్త నన్ను రేప్ చేశాడు-నటుడి భార్య సంచలన ఆరోపణలు

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీపై ఆయన భార్య ఆలియా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ‘అతడు నన్ను రేప్ చేశాడు. ఆధారాలతో వెర్సోవా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశాను. ఆయనకు నాకు పుట్టిన  నా పిల్లలు అక్రమ సంతానమంటూ నవాజుద్దీన్ తల్లి ఆరోపిస్తే ఆయన ఏమీ మాట్లాడటం లేదు. ఈ మనసు లేని మనుషుల చేతుల్లోకి నా పిల్లలను వెళ్లనివ్వను’ అని …

Read More »

ఆర్ఆర్ఆర్ కు అస్కార్ వస్తే రామ్ చరణ్ రియాక్షన్ ఇదే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. అమెరికన్ మీడియా ఏబీసీ న్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వూలో మీరు నటించిన  ఆర్ఆర్ఆర్ మూవీలోని పాట అయిన ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ ను గెలిస్తే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందని యాంకర్ ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇస్తూ చెర్రీ మాట్లాడుతూ’నేను ఇది నమ్మలేను. వారు నన్ను లేపి వేదికపైకి తోసి.. వెళ్లి తీసుకురండి …

Read More »

హలీవుడ్ ఎంట్రీపై చెర్రీ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హాలీవుడ్ మీడియా ABC న్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హాలీవుడ్ చిత్రాలు చేస్తారా అని యాంకర్ అడిగాడు.. దీనికి సమాధానంగా చెర్రీ మాట్లాడుతూ ‘నేను ఆల్రెడీ కొన్ని ఇండియన్ సినిమాలు చేస్తున్నాను. నాకు హాలీవుడ్ మేకర్స్తో పనిచేయాలని కోరిక. నేను ఇష్టపడే అనేక మంది డైరెక్టర్స్ హాలీవుడ్ లో ఉన్నారు. భవిష్యత్తులో హాలీవుడ్లో ఛాన్స్ వస్తే నేనైతే సిద్ధంగా …

Read More »

వినోద్ కాంబ్లీని దాటేసిన ఇంగ్లాండ్ క్రికెటర్

ఇంగ్లాండ్ జట్టుకు చెందిన క్రికెటర్ హ్యారీ బ్రూక్ టెస్టుల్లో సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. తాజాగా కివీస్ తో మ్యాచ్ లో 169 బంతుల్లోనే 24 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 184* రన్స్ చేశాడు. బ్రూక్ తొలి 9 ఇన్నింగ్సుల్లో(6 మ్యాచ్లు) 100.88 యావరేజ్, 99.38 స్ట్రైక్ రేట్తో 807 రన్స్ చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలున్నాయి. గతంలో వినోద్ కాంబ్లీ 9 ఇన్నింగ్సుల్లో …

Read More »
KODALI NANI COMMENTS ON CHANDRABABAU, LOKESH

బాబును పిచ్చాసుపత్రిలో చేర్పించాలి- మాజీ మంత్రి కొడాలి నాని

ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును పిచ్చాసుపత్రిలోగానీ, జైల్లోగాని పెట్టాలని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. మైక్లు ఎక్కడ కనబడితే అక్కడ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు.. ఆయనకు ప్రముఖ నటుడు.. హీరో.. హిందుపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బాలయ్య పూనినట్లు ఉన్నారని మాజీ మంత్రి నాని ఆరోపించారు. గన్నవరం ప్రజలను చంద్రబాబు భయబ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. లోకేష్ బ్రెయిన్స్ కిడ్ అంటూ …

Read More »

ఏప్రిల్ 30న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు

తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1 నుంచి 4వ తేదీ వరకు కంటోన్మెంట్ ఎన్నికల ఓటర్ల సవరణ, కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. మార్చి 23న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు.. మార్చి 28, 29 తేదీల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 6న పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటించి.. ఏప్రిల్ 30న ఎన్నికలు …

Read More »

భారతావని విముక్తి కోసం పోరాడిన నిఖార్సైన యోధుడు ఛత్రపతి శివాజీ

తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో ఈరోజు శుక్రవారం నాడు విస్తృతంగా పర్యటించారు. ముప్కాల్ మండల కేంద్రంలో లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. దోన్కల్ గ్రామ x రోడ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన …

Read More »

మోదీ సర్కారుపై మంత్రి జగదీష్ ఫైర్

దేశంలో ఉన్న ప్రభుత్వ రంగసంస్థలను తమ తాబేదారులకు కట్టబడుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. అందుకు అనుగుణంగా తక్కువ ధరలకే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సూర్యాపేట కు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బి ఆర్ యస్ లో చేరారు.ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మోదీ పాలనలో వారి వారి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat