siva
April 19, 2018 CRIME, MOVIES
1,298
జూబ్లీహిల్స్లోని ఓ టీవీ ఛానెల్ నిర్వహించే డిబెట్ లో పాల్గొనేందుకు శ్రీరెడ్డి వచ్చిన విషయం తెలుసుకొన్న పవన్కల్యాణ్ ఫ్యాన్స్ అక్కడికి చేరుకుని ఉద్రిక్త పరిస్థితి సృష్టించారు. శ్రీరెడ్డి ఇంటికి వెళ్తుండగా వాహనాన్ని వెంబడిచారు. చివరికి పోలీసులు జోక్యంచేసుకుని ఆమెను ఇంటి వద్ద దిగబెట్టారు. మంగళవారం రాత్రి శ్రీరెడ్డి టీవీ కార్యాలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్దసంఖ్యలో ఆ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. శ్రీరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు …
Read More »
KSR
April 19, 2018 SLIDER, TELANGANA
1,207
సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా ముందుకు సాగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తోంది. తాజాగా మరో రాష్ట్రం మన సర్కారు పథకానికి ఫిదా అయింది. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం అమోఘమని కేరళ రాష్ట్ర మంత్రి మెర్సికుట్టి ప్రశంసించారు. మంగళవారం సచివాలయంలో ఆమె రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ …
Read More »
rameshbabu
April 19, 2018 ANDHRAPRADESH, SLIDER
882
ఏముంది మొక్క నాటాడు అనుకుంటున్నారా ..అయితే మీరు పప్పులో కాలేశారు .ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట నలబై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో పోయిన సవంత్సరం నవంబర్ నెలలో ఆరో తారీఖున వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయ …
Read More »
KSR
April 19, 2018 MOVIES, POLITICS, SLIDER
1,662
తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆతురతతో ఎదిరిచుస్తున్న సినిమా భరత్ అనే నేను. ఈ సినిమా మరికొన్ని గంటల్లోనే తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది.ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో నటించగా..కైరా అద్వాని హిరోయిన్ గా నటిస్తుంది.అయితే మహేష్ ఒక పొలిటికల్ లీడర్ గా కనిపించడం ఇదే మొదటిసారి. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్,పాటలు అభిమానులను ఎంతగానో …
Read More »
KSR
April 19, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,142
నిత్యం ఏదోఒక ఘటనతో వివాదాల్లో ఉండే ప్రస్తుత అధికార టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి మరో షాక్ తగిలింది.నిన్న నూజివీడు బస్ డిపో నుండి అర్టీసీ బస్సు హనుమాన్ జంక్షన్ మీదిగా గుడివాడకు వెళ్ళుతున్న సమయంలో ఆ బస్సు పై అతికించిన ప్రభుత్వ పోస్టర్లో సీఎం చంద్రబాబు ఫోటో కొంచెం చిరిగి ఉండటంతో ఆ బస్సును చింతమనేని ఆపి.. డ్రైవర్ను, కండక్టర్ను కిందికి దించి.. నడిరోడ్డుపైనే బండ బూతులు తిట్టారు …
Read More »
KSR
April 19, 2018 POLITICS, SLIDER, TELANGANA
909
మానవత్వానికి రాష్ట్రాలు, జిల్లాలు, సరిహద్దులు ఉండవని తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిరూపించారు. ట్విట్టర్ ద్వారా తనకు వచ్చిన ఓ నెటిజన్ అభ్యర్థన చూసి చలించిపోయారు.మన పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ నుంచి చికిత్స కోసం హైదరాబాద్కు వచ్చిన చిన్నారి వైద్యానికి భరోసా ఇచ్చారు.వ్యక్తిగతంగా దవాఖానవర్గాలతో నేను మాట్లాడి సరైన వైద్యం అందిస్తా అని హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే..ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన దీపాన్షు అనే చిన్నారి గత …
Read More »
KSR
April 19, 2018 MOVIES, SLIDER
837
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కైరా అద్వాని హిరో యిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భరత్ అనే నేను.ఈ సినిమా రేపు విడుదల కానుంది.ఈ క్రమంలో మహేష్ అభిమానులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది .ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల సందర్భంగా ఎనిమిది రోజులపాటు డైలీ ఒక ప్రత్యేక షో ప్రదర్శించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే వేసవి సెలవులు కావడం, సినిమాకు …
Read More »
KSR
April 18, 2018 POLITICS, SLIDER, TELANGANA
2,333
అవినీతికి, జాప్యానికి ఆస్కారం లేని పారదర్శక పద్ధతిలో తెలంగాణలో జూన్ మాసం నుంచి నూతన రిజిస్ట్రేషన్ విధానం, ‘ధరణి’ వెబ్ సైట్ నిర్వహణ అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ లోగా రాష్ట్రంలోని ఐదు మండలాల్లో మొదటి విడత, 30 మండలాల్లో రెండో విడత పైలట్ ప్రాజెక్టు కింద రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, వెబ్ సైట్ నిర్వహణ చేపట్టాలని అధికారులను కోరారు. పైలట్ ప్రాజెక్టులో వచ్చిన అనుభవాల ఆధారంగా …
Read More »
KSR
April 18, 2018 TELANGANA
725
కాంట్రాక్టు లెక్చరర్లకు గుడ్ న్యూస్..! అవును.. కాంట్రాక్టు లెక్చరర్లకు టీ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ఏప్రిల్ నెల నుంచి యూనివర్శిటీ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు దాదాపు 75 శాతం వేతనాలు పెరిగే అవకాశాలున్నాయి. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇవాళ దీనికి సంబంధించిన జీవోను విడుదల చేశారు. ఆ జీవోను మంత్రి కడియం కాంట్రాక్టు ఉద్యోగులకు అందజేశారు. జీతాలు పెంచుతూ జారీ చేసిన జీవోను అందుకున్న కాంట్రాక్టు లెక్చరర్లు ఈ సందర్భంగా …
Read More »
KSR
April 18, 2018 TELANGANA
788
దేశంలోనే కార్మికుల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం మొదటి వరుసలో నిలిచిందని రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహ రెడ్డి తెలిపారు.ఢిల్లీలోని ప్రవాస భారతీయ కేంద్రంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ అధ్యక్షతన భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై జరిగిన జాతీయ సమావేశంలో రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, …
Read More »