KSR
February 24, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,058
తెలుగు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బీపీ పెంచేందుకు ఆయన మిత్రపక్షమైన బీజేపీ ఎత్తుగడలు వేస్తోందని వార్తలు వస్తున్నాయి. బాబును గట్టిగా ఎదుర్కునే మాజీ కేంద్ర మంత్రి, ఏపీకి చెందిన బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన దగ్గుబాటి పురందీశ్వరికి త్వరలో ప్రమోషన్ ఇవ్వనున్నారని సమాచారం. త్వరలోనే దక్షిణాదిలో బీజేపీకి అత్యంత కీలక రాష్ట్రమైన కర్ణాటక రాజకీయాల్లోకి పురందీశ్వరి ఎంట్రీ ఇవ్వనున్నారని …
Read More »
KSR
February 24, 2018 POLITICS, SLIDER, TELANGANA
996
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణకు ఆ పార్టీలో పొగపెడుతున్నారా? పార్టీలో ఆమె ఇమడలేకపోతున్నారా? త్వరలో పార్టీ వీడనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. బీజేపీ సీనియర్ నేత నాగం జనార్థనరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేయడం ఖాయమైన నేపథ్యంలో ఆయన్ను అడ్డుకునేందుకు అరుణ ప్రయత్నించగా..ఆమెకు కాంగ్రెస్ పెద్దలే సహకరించలేదని తెలుస్తోంది. దీంతో ఆమె పార్టీలో కొనసాగడంపై మథనపడుతున్నట్లు సమాచారం. see also :మంత్రి కేటీఆర్ పై …
Read More »
bhaskar
February 24, 2018 ANDHRAPRADESH, POLITICS
921
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండదండలతో అందినకాడికి దండుకునే పనిలో ఉన్నారు అధికార పార్టీ నేతలు. సాధారణ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రచారం సందర్భంగా కోటాను కోట్ల రూపాయల మేర ఖర్చు పెట్టిన టీడీపీ నేతలకు.. ఖర్చు పెట్టిన మొత్తానికి వంద రెట్లును కాంట్రాక్టుల రూపంలో వెనకేసుకునేలా సీఎం చంద్రబాబు వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో ప్రజా ధనం టీడీపీ నేతలపాలవుతోంది. see also : ”2014లో నీ తల్లిని …
Read More »
KSR
February 24, 2018 INTERNATIONAL, NATIONAL, SLIDER
2,212
హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియను అమెరికా కఠినతరం చేసింది. ఇందుకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నూతన విధాన ప్రకటన చేసింది. ఇకపై హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసే ఐటీ కంపెనీలు అదనపు వివరాలు అందజేయాల్సి ఉంటుంది. తమ ఉద్యోగులకు సంబంధించిన వివరాలను, అందుకు తగిన ఆధారాలను తప్పనిసరిగా పొందుపర్చాలని పేర్కొంటూ బుధవారం ఏడుపేజీల మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని …
Read More »
KSR
February 23, 2018 TELANGANA
900
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ, మండల స్థాయి రైతు సమన్వయ సమితులు ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే అదే తరహాలోనే జిల్లా స్థాయి సమితులనూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం సమన్వయకర్తల వివరాలను అధికారికంగా విడుదల చేసింది.ఆ వివరాలు మీకోసం .. వనపర్తి-పి.జగదీశ్వర్ రెడ్డి రంగారెడ్డి-వంగేటి లక్ష్మారెడ్డి వికారాబాద్-కె.మహేష్ రెడ్డి మేడ్చల్-నారెడ్డి నందారెడ్డి మహబూబ్ నగర్-ఎస్.బస్వరాజ్ గౌడ్ see also : ట్రిబ్యునల్ ముందు..సామాన్యుడిలా మంత్రి హరీశ్ రావు..! నాగర్ …
Read More »
KSR
February 23, 2018 SLIDER, TELANGANA
882
సాగునీటి ప్రాజెక్టులను ఎలాగైనా పూర్తిచేయాలని కంకణం కట్టుకున్న తెలంగాణ భారీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు ఆ పనిలో తీరిక లేకుండా ఉన్నారు. కేంద్రం నుంచి అనుమతులు, పనులను ప్రత్యక్షంగా పరిశీలించడం, అధికారులకు ఆదేశాలివ్వడం ఆయన జీవిత విధానంగా మారిపోయింది. ఈ బిజీ పనుల్లోనూ ఏ మాత్రం విశ్రాంతి దొరికినా ఆ సమయాన్నీ మళ్లీ ‘నీళ్ల’కే కేటాయిస్తున్నారు. see also :మంత్రి కేటీఆర్ పై మహిళా పారిశ్రామికవేత్త ప్రశంస see …
Read More »
KSR
February 23, 2018 TELANGANA
928
ఇతర పట్టాదారులతో పాటుగానే అసైన్డ్ భూములు కలిగిన వారికి కూడా ఖచ్చితంగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని ముఖ్య మంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అసలు లబ్దిదారుల స్వాధీనంలో ఉన్న భూములను గుర్తించి, వాటి యాజమాన్యంపై స్పష్టత నివ్వాలని, వారి పేరు మీద పాస్ పుస్తకాలు తయారు చేయాలని ఆదేశించారు. see also :నిరుద్యోగ యువతకు శుభవార్త ..5000ఉద్యోగాలు ..! see also :మంత్రి కేటీఆర్ పై మహిళా …
Read More »
KSR
February 23, 2018 TELANGANA
911
తెలంగాణ రాష్ట్ర సమితిలో మరోమారు విజయోత్సాహం కనిపిస్తోంది. తాజాగా రాజ్యసభ షెడ్యూల్ విడుదల అవడమే ఇందుకు కారణం. ఏప్రిల్లో పదవీ కాలం పూర్తయ్యే స్థానాలకు ఈ నెలాఖరు నాటికి నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణాలో ఖాళీ అయ్యే మూడు స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోనే చేరనున్నాయి. ప్రతిపక్షాలు సరిపడా సభ్యులు కూడా లేకపోవడం గమనార్హం. ఆయా పార్టీలు పోటీ చేసే స్థితిలో లేకపోవడం గమనార్హం. దీంతో అధికార పార్టీలో ఆ మూడు స్థానాలు …
Read More »
KSR
February 23, 2018 TELANGANA
1,060
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కాటా ఆమ్రపాలి రెడ్డి కి ఈ నెల 18 జమ్ములో ఐపీఎస్ అధికారి సమీర్ శర్మతో అమ్రపాలి వివాహం జరిగిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో నూతన దంపతులు ఈ రోజు వరంగల్ మహానగరంలోని భద్రకాళి ఆలయంలోని అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా అమ్మవారికి నూతన వధూవరులు, కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు అమ్రపాలి దంపతులకు ఆలయ పండితులు వేదమంత్రోచ్ఛరణలతో స్వాగతం పలికారు. see …
Read More »
KSR
February 23, 2018 Uncategorized
1,541
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర ఉన్న ఓటుకు నోటు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఓటుకు నోటు కేసులో ఏ4గా ఉన్న జెరూసలేం మత్తయ్య అప్రూవర్ గా మారుతున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అప్రూవర్ గా మారుతున్నట్లు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు జెరూసలేం మత్తయ్య. see also : జగన్ నిర్ధోషి.. తెరపైకి ఒరిజినల్ కంపెనీ.. పచ్చ బ్యాచ్కి అర్ధమయ్యేలా …
Read More »