Classic Layout

ఫేస్‌బుక్‌ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్ ..!

కేంద్రంలోని భారతీయ జనతా ప్రభుత్వాన్నిగానీ, దాని అనుబంధ హిందూ సంస్థలనుగాని ‘ఫేస్‌బుక్‌’ లాంటి సోషల్‌ మీడియాలో విమర్శించడానికి వీల్లేదు. అలాంటి విమర్శలు కనిపించిన మరుక్షణం విమర్శించిన వ్యక్తుల ఖాతాలను ఫేస్‌బుక్‌ యాజమాన్యం స్తంభింపజేస్తోంది. ‘కమల్‌ కా ఫూల్‌ హమారి బూల్‌ (కమలానికి ఓటేయడం మేము చేసిన తప్పు)’ అంటూ జర్నలిస్ట్‌ మొహమ్మద్‌ అనాస్‌ సెప్టెంబర్‌ 26వ తేదీన ‘ఫేస్‌బుక్‌’లో పోస్ట్‌ చేయగా, యాజమాన్యం వెంటనే స్పందించి, ఆయన అకౌంట్‌ను సరిగ్గా …

Read More »

విజయ్ మాల్యా అరెస్టు…

భార‌తీయ బ్యాంకుల్లో కోట్లాది రూపాయలు అప్పు చేసి లండన్ కు పారిపోయిన విజయ్ మాల్యాను అక్కడి పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. ఆయ‌న‌పై భార‌త్‌లో ఇప్ప‌టికే కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఆయ‌న కేసుకు సంబంధించిన పలు ఆధారాల‌ను సీబీఐ, ఈడీ అధికారులు లండ‌న్ లోని న్యాయస్థానానికి అందించారు. విజ‌య్ మాల్యాను మ‌రోసారి కోర్టులో ప్ర‌వేశ‌పెట్టనున్న‌ట్లు తెలుస్తోంది. విజ‌య్ మాల్యాను అరెస్టు చేసిన …

Read More »

భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష…!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలపై మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే రెండు రోజులు వర్షాలు పడనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు.  సీసీటీవీలు, డయల్ 100, జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్, మై జీహెచ్‌ఎంసీ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీచేశారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్దరించాలని …

Read More »

బిగ్ బ్రేకింగ్.. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు సమన్లు..!

ఏపీ ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై అమ్మ జగనా.. అంటూ మే 15న‌.. ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించింది. దీంతో జగన్‌పై తప్పుడు కథనం ప్ర‌చురించినందుకు.. ఆ పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, పబ్లిషర్‌ వెంకట శేషగిరిరావు, ఎడిటర్‌ శ్రీనివాస్, మరికొందరు ఉద్యోగులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల …

Read More »

కేసీఆర్ తెలంగాణ గాంధీ…ఎంపీ మల్లారెడ్డి ప్రశంసలు…!

సత్యాగ్రహం, అహింస ఆయుధాలుగా పోరాడి రవి అస్తమించని బ్రిటీష్ పాలకులను తరిమి కొట్టి అఖండ భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సాధించిపెట్టారు జాతిపిత మహాత్మాగాంధీ. గాంధీజీ బాటలో సత్యాగ్రహం, అమరణ నిరహారదీక్షలతో పూర్తిగా అహింసాయుత మార్గంలో ప్రజలందరిని ఏకం చేసి  తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ప్రసాదించిన కేసీఆర్‌‌ తెలంగాణ బాపూజీగా కొనియాడబడుతున్నారు..అదే కోవలో ఎంపీ మల్లారెడ్డి సీఎం కేసీఆర్‌ను తెలంగాణ గాంధీ అని ప్రశంసించారు. …

Read More »

టీటీడీపీ నేత మోత్కుపల్లికి చంద్రబాబు ఊహించని గిఫ్ట్ ..

తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అంటే టక్కున గుర్తుకు వచ్చేది గవర్నర్ గిరి కోసం గత మూడున్నరెండ్లుగా కలలు కంటున్నారు అని .అంతగా ఆయన గవర్నర్ గిరి కోసం కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్నారు .అయితే దసరా పండగక్కి కేంద్రం ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది . అయితే ఎప్పటిలాగే అటు కేంద్రంలో ఇటు ఏపీలో మిత్రపక్షంగా ఉన్న …

Read More »

టీఆర్ఎస్ పార్టీలో చేరిన టీడీపీ,కాంగ్రెస్ నేతలు…!

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత మూడున్నర ఏండ్లుగా చేస్తోన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ ,ఇతర పార్టీలకు చెందిన నేతలు ,కార్యకర్తలు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు . ఈ క్రమంలో మెదక్ జిల్లా కంగ్టి మండలం నాగర్ కే గ్రామానికి చెందిన టీడీపీ మరియు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు దాదాపు 50 మందికి పైగా కార్యకర్తలు స్థానిక …

Read More »

డేరాబాబా ద‌త్త‌పుత్రిక‌ హనీప్రీత్‌ అరెస్ట్..!

డేరాబాబా అరెస్ట్ అయినప్పటి నుంచి అతని దత్తపుత్రిక హనీప్రీత్, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నది. ఆమెను ఎలాగైనా పొట్టుకోవాలని, పోలీసులు విశ్వప్రయత్నాలు చేసినా.. ఆమె ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు. అయితే ఎట్టకేలకు హనీప్రీత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని పంచకుల పోలీస్‌ కమిషనర్ దృవీకరించారు. హనీప్రీత్‌ను అరెస్ట్‌ చేశామని, బుధవారం ఆమెను కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. గుర్మీత్‌ జైలుపాలైన తర్వాత నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆమెను ఓ …

Read More »

టీ కాంగ్రెస్ నేతలకు ఎంపీ గుత్తా కౌంటర్

కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్కపై నల్లగొండ  ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. జీవో 39, 40పై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క ఆరోపణలు సిగ్గు చేటని ఆయన మండిపడ్డారు. రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపై ఆందోళన చేయడం తగదన్నారు. పంచాయతీరాజ్ చట్టం పరిధిలో వారికి ఈ జీవోలతో ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు ఎంపీ. ఉనికి కోసమే ప్రతిపక్ష నేతలు ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. కోమటిరెడ్డి …

Read More »

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పాండ్యా ఫోటో -ఇంతకు ఆ అమ్మాయి ఎవరంటే ..?

ప్రస్తుత రోజుల్లో ఒక సెలబ్రిటీ గురించి ఏ ఒక్క చిన్న వార్త వచ్చినా కానీ అది ఆ సెలబ్రిటీ ఫ్యాన్స్‌కు ఎంతో ఉత్సాహాన్ని ..ఆసక్తిని కల్గిస్తుంది .అందులో ముఖ్యంగా టీంఇండియా కు చెందిన క్రికెటర్లంటే అసలు చెప్పేది ఏముండదు . ఈ క్రమంలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఫొటో కూడా ఒకటి నిన్న బాగా చెక్కర్లు కొట్టింది. అది కూడా పాండ్యా ఒక అమ్మాయితో దిగిన సెల్ఫీ. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat