Classic Layout

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పట్టణ ప్రగతి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ వద్ద పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలు కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు పాల్గొని సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. వీధి ద్వీపాలు, పారిశుధ్య నిర్వహణ, పార్క్ అభివృద్ధి, మిగిలిన భూగర్భడ్రైనేజీలను పూర్తి చేయాలని కొరారు. .. ఎమ్మెల్యే గారు అక్కడే …

Read More »

BJP ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు..

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నేత… దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావుపై హైదరాబాద్ మహానగరంలోని  అబిడ్స్ పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదు అయింది. జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ సామూహిక లైంగికదాడి ఘటనలో బాలిక ఫోటోలు, వీడియోల‌ను ర‌ఘునంద‌న్ రావు బీజేపీ ఆఫీసులో విడుద‌ల చేశారు. దీంతో ఆయ‌న‌పై ఐపీసీ సెక్ష‌న్ 228ఏ కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.బాలిక వీడియోలను బహిర్గతం చేయటంలో కీలకంగా వ్యవహారించిన …

Read More »

దేశంలో తగ్గని కరోనా కేసులు

దేశంలో గత వారం రోజులుగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 3,714 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ఏడుగురు మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. క‌రోనా నుంచి మ‌రో 2,513 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ప్ర‌స్తుతం 26,976 క‌రోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 194.27 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు.

Read More »

పొట్టి పొట్టి దుస్తుల్లో మత్తెక్కిస్తున్న సమంత అందాలు

పెళ్లి నుండి విడాకులు తీసుకున్న తర్వాత అందాల బ్యూటీ సమంత ఒకవైపు ఐటెం సాంగ్స్ లో మరోవైపు హీరోయిన్ పాత్రల్లో అలరిస్తూనే ఇంకోవైపు ఫోటో షూట్స్ తో మత్తెక్కిస్తుంది. తాజాగా ఓ ప్రముఖ పత్రిక మ్యాగజెన్ కిచ్చిన ఫోటో షూట్ లో భాగంగా ఎరుపు కలర్ పొట్టి పొట్టి దుస్తుల్లో అందాలను ఆరబోసింది ఈ ముద్దుగుమ్మ .. మీరు చూసి తరించండి.

Read More »

BJP ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు..

తెలంగాణ రాష్ట్ర బీజేపీ కి చెందిన నేత.. గోషామ‌హ‌ల్  అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కంచ‌న్‌బాగ్ పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉద్ధేశ్యపూర్వకంగానే మతాల మధ్య చిచ్చు పెట్టాలనే  అజ్మీర్ ద‌ర్గాపై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌న్న స్థానికుడి ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. అయితే ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్య‌లు యూట్యూబ్‌లో వైర‌ల్ అయ్యాయి. ఈ …

Read More »

త్వరలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు?

ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 20 నుంచి వారం రోజులపాటు ఈ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ జరిగినట్లు సమాచారం. సభలో ప్రవేశపెట్టే బిల్లుల అంశాన్ని గవర్నర్‌ దృష్టి సీఎం తీసుకెళ్లినట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని అంశాలతో పాటు కోనసీమ అల్లర్లపై ప్రభుత్వం …

Read More »

నాకు ఆ పాత్ర నచ్చలేదు కానీ.. చేయాల్సి వచ్చింది: సత్యరాజ్‌

యాక్టర్‌ సత్యరాజ్‌ అంటే చాలా మందికి తెలీదు.. కానీ ‘కట్టప్ప’ అంటే మాత్రం ఠక్కున గుర్తొస్తారాయన. ‘బాహుబలి’లో ఆయన చేసిన పాత్ర అంతలా ఎలివేట్‌ అయింది. ఇటీవల ఓ ఇంగ్లిష్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ఓ స్టార్‌ హీరో నటించిన బ్లాక్‌బస్టర్‌ మూవీలో పాత్ర తనకు నచ్చనప్పటికీ చేయాల్సి వచ్చిందన్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ఖాన్‌ హీరోగా, దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించిన …

Read More »

బాబోయ్‌.. కేరళలో ‘నోరో వైరస్‌’ కలకలం..

కేరళలో నోరో వైరస్‌ కలకలం రేపుతోంది. ఇద్దరు చిన్నారుల్లో దీన్ని కనుగొన్నట్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కలుషితమైన నీరు, ఆహారం తినడం వల్ల ఇది సోకుతున్నట్లు గుర్తించారు. దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతానికి చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఆందోళన అవసరం లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఆమె సూచించారు. …

Read More »

అప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాం: కేటీఆర్‌

తెలంగాణ ఏర్పడిన కొత్తలో అనేక ఇబ్బందులు పడ్డామని.. పొరుగు రాష్ట్రాలతో పోటీపడి అనేక పరిశ్రమలను తెచ్చుకున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రస్తుతం అనేక ఇండస్ట్రీలు వస్తున్నాయని చెప్పారు. పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను కేటీఆర్‌ ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తల పాత్ర కీలకమని చెప్పారు. ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌.. ఈ …

Read More »

పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష.. సీపీజీఈటీ-2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి దీన్ని విడుదల చేశారు. దీని ద్వారా ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూ హైదరాబాద్‌,మహిళా యూనివర్సిటీల్లో పీజీ కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తారు. జులై 4 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. లేట్‌ ఫీతో జులై 15 వరకు అవకాశముంది. జులై 20న ఆన్‌లైన్‌లో ప్రవేశ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat