Classic Layout

300 మంది లబ్ధిదారులకు బీసీ బంధు చెక్కులు పంపిణీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని  బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. ఈరోజు మంగళవారం ఆలేరు పట్టణంలో వైఎస్సార్‌ గార్డెన్ లో  బీసీ బంధు పథకం కోసం ఎంపిక చేసిన 300 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల …

Read More »

యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి

తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో టాస్క్‌   ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐటీ జాబ్‌మేళాను  ప్రారంభించారు. ఈ  జాబ్‌మేళాకు  పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చారు. ఇందులో గ్లోబల్‌ లాజిక్‌తోపాటు వివిధ విదేశీ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన 41 కంపెనీలు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. జాబ్‌మేళాలో …

Read More »

బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

తెలంగాణ వ్యాప్తంగా అధికార బీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అమలవుతున్న పలు  అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు జై కొడుతూ బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వంగూరి నర్సింహా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ …

Read More »

ఎన్టీఆర్ రూ. 100 నాణెం ప్రోగ్రాం మేం చేయలేదు..లక్ష్మీ పార్వతికి కేంద్రం వివరణ..!

టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రూ. 100 నాణెం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి , సీఎం కుర్చీతో పాటు పార్టీని, ఆయన ఆస్తులు లాక్కుని మానసిక క్షోభకు గురిచేసి, ఆయన చావుకు పరోక్షంగా కారకులైన ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా, బావ వెన్నుపోటుకు …

Read More »

బాలయ్య డైరెక్టర్ కామచేష్ట..పబ్లిక్ గా హీరోయిన్ ని వాటేసుకుని ముద్దులు..!

బాలీవుడ్ కే పరిమితమైన హగ్గింగ్ , కిస్సింగ్ కల్చర్ ఇప్పుడు టాలీవుడ్ కు కూడా పాకుతోంది..సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, ప్రమోషనల్ ప్రెస్ మీట్లలో హీరోయిన్లను, కోస్టార్లను వాటేసుకుని ముద్దులు పెట్టడం కామన్ అయింది..ఇందుకు స్టార్ హీరోలు కూడా అతీతం ఏం కాదు..గతంలో బాలయ్య ఓ సినిమా ఫంక్షన్ లో అమ్మాయిలు కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి…లేదా కడుపైనా చేయాలంటూ చేసిన వల్గర్ కామెంట్స్ పై దుమారం చెలరేగింది..వీరసింహారెడ్డి ప్రీ …

Read More »

సాయిచంద్ కుటుంబానికి సిఎం కేసీఆర్ కన్నతండ్రిలా అండగా వుంటారు

తెలంగాణముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాయిచంద్ కుటుంబానికి ఎలాంటి ఆర్ధిక ఇబ్బంది కలగకుండా పార్టీ ఫండ్ నుంచి కోటిన్నర రూపాయిలు అందజేశారు. సాయిచంద్ కుటుంబానికి సిఎం కేసీఆర్ కన్నతండ్రిలా అండగా వుంటారు .  ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారు, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు, కట్టెల …

Read More »

రాఖీ ఏ సమయంలో కట్టించుకోవాలి..?

ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలని అందరూ ఆలోచిస్తున్నారు.. ఈ క్రమంలో ఈ సంవత్సరం  ఆగస్టు 30, 31 న శ్రావణ పౌర్ణమి వచ్చింది.. 31 నాడే రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని పండితులు సూచించారు. 31న పౌర్ణమితిథి సూర్యోదయంలో ఉ.7.55 నిమిషాల వరకు ఉందని తెలిపారు. ఆ రోజు ఉ.6.02 నిమిషాలకు సూర్యోదయం అవుతున్నందున పూర్వ సిద్ధాంతం ప్రకారం అదే రోజు రాఖీ కట్టాలని చెప్పారు. గురువారం ఉ.6 …

Read More »

వినాయక చవితి ఎప్పుడు అంటే..?

ప్రస్తుతం వచ్చే నెలలో చేసుకోనున్న వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలనే విషయమై సర్వత్రా గందరగోళం నెలకొంది. సెప్టెంబర్ 19న నిర్వహించుకోవాలని హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి పేర్కొన్నది.. అయితే సెప్టెంబర్ నెలలో 18నే జరుపుకోవాలని తెలంగాణ విద్వత్సభ ఈ సందర్భంగా  ప్రకటించింది. 18న ఉ.9.58 నుంచి చవితి ప్రారంభమై 19న ఉ.10.28కి ముగుస్తుంది.. నవరాత్రులను అదే రోజు ఆరంభించాలని విద్వత్సభ అధ్యక్షుడు చంద్రశేఖరశర్మ తెలిపారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్ష రద్ధు

తెలంగాణ రాష్ట్ర సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్ నెలలో 4న నిర్వహించిన పరీక్షను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన  హైకోర్టు రద్దు చేసింది. గతంలో నిర్వహించిన ఈ పరీక్ష నిర్వహణలో లోపాలను ఎత్తిచూపుతూ అభిలాష్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం ఇప్పటికీ ఫలితాలు విడుదల చేయలేదు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నోటిఫికేషన్, పరీక్షలను రద్దు చేస్తూ …

Read More »

గుండె పోటు లక్షణాలు ఇవే..?

ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ గుండెపోటుతో వచ్చే మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో అసలు గుండె పోటు వచ్చే ముందు రెండు ప్రధాన సంకేతాలు స్త్రీ పురుషుల్లో వేర్వేరుగా ఉంటాయని USలోని స్మిడ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ పరిశోధన తెలిపింది. ఆడవారిలో గుండెపోటుకు ముందు శ్వాస అందకపోవడం, మగవారిలో ఛాతీనొప్పి వస్తుందని పేర్కొంది. అలాగే గుండెదడ, మూర్ఛ, ఫ్లూ మాదిరి లక్షణాలు, ఉన్నఫళంగా చూపు మసకబారడం వంటివి కూడా సంకేతాలని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat