తెలంగాణ ఉద్యమం నడిచినంతకాలం రాష్ట్రం రాదంటూ.. అసలు సాధ్యమే కాదంటూ లాజిక్కు కూడా అందని పిచ్చిరాతలు.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇవ్వదు.. ప్యాకేజీ గురించి ఆలోచిస్తున్నదన్నాడు.. కేంద్రం తీర్మానాన్ని అసెంబ్లీ తిరస్కరించాక ఇచ్చే ప్రశ్నేలేదనీ రాశాడు.. 371 అధికరణానికి రాజ్యాంగ సవరణచేయకుండా రాష్ట్ర విభజన దుస్సాధ్యమన్నాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అబద్ధాల, దగాకోరు రాతలకు తెలంగాణ బిడ్డలు ధైర్యం కోల్పోయి బలయ్యారు.. కానీ రాష్ట్ర విభజన ఆగలేదు. మురికిగుంట నుంచి ముత్యమైనా …
Read More »కరోనా కేసుల్లో ఏపీకి 4వ స్థానం
ఏపీలో ఇప్పటివరకు మొత్తం 1,02,349 కరోనా కేసులు నమోదయ్యాయి.. కేసుల సంఖ్యాపరంగా దేశంలో నాలుగో స్థానాన్ని ఏపీ చేరుకుంది. ఇక రోజువారీ కేసుల వృద్ధిపరంగా ఏపీ రెండో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 60 శాతం కరోనా కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. అటు కేసుల డబ్లింగ్ లో ఏపీ తొలి స్థానంలో ఉంది.
Read More »వైరల్అయ్యినవన్నీ నిజాలు కానక్కర్లేదు
ఏపీలో చిత్తూరు జిల్లాలో కూతుళ్లతో కాడి పట్టించిన రైతు, అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, సోనూ సూద్ స్పందించి ట్రాక్టర్ పంపించడం… ఈ వ్యవహారం మొత్తం అడ్డం తిరిగింది. — ఆ వీడియోలోని రైతు వీరదల్లు నాగేశ్వరరావు మదనపల్లె టౌన్లో ఉంటారు. కరోనా టైములో పల్లెటూరు సేఫ్ అని వాళ్ళ సొంతూరు వెళ్లారు. — కరోనా టైములో ఒక తీపి గుర్తుగా ఉంటుందని వాళ్లే స్వయంగా నాగలితో ప్రయత్నం …
Read More »ఏపీలో భారీగా కరోనా కేసులు
ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి.గత గడిచిన 24 గంటల్లో 1,933 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఇందులో రాష్ట్రానికి చెందినవి 1914 కేసులున్నాయి.ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారికి 19మందు కరోనా అని తేలింది.. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 29,168కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 13,428 ఉన్నాయి..15,412 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 24 గంటల్లో 19 మంది …
Read More »ఏపీలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు
ఏపీలో తాజాగా 1933 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. దీనిలో రాష్ట్రానికి చెందిన కేసులు 1914 ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 268 కేసులు నమోదు అయ్యాయి.అనంతపురంలో 129, చిత్తూరు 159 గుంటూరులో 152, కడపలో 94, కృష్ణాలో 206 కర్నూలులో 237గా నమోదయ్యాయి. నెల్లూరులో 124, ప్రకాశంలో134, శ్రీకాకుళంలో 145, విశాఖపట్నంలో 49, విజయనగరంలో 138, ప.గోలో 79 కేసులు నమోదయ్యాయి.
Read More »ఏపీలో ఆ జిల్లాలో డేంజర్ గా కరోనా
ఏపీలో ఆ ఒక్క జిల్లాలోనే 101 కరోనా మరణాలు నమోదయ్యాయి.ఇప్పటివరకుఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,168కి చేరుకున్నాయి.. మొత్తం మరణాల సంఖ్య 328కి చేరింది. 328 మరణాల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే 101 మరణాలు నమోదు కాగా.. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 80 మంది కరోనాతో మరణించారు. గడిచిన 48 గంటల్లో 8మంది కరోనా కారణంగా కర్నూలు జిల్లాలోనే మరణించడంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. అటు …
Read More »ఏపీలో మంత్రి కుమారుడికి కరోనా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు నేతలకు కరోనా సోతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము.. తాజాగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మంత్రి కుటుంబ సభ్యులు నిన్నటి నుంచి హోం క్వారంటైన్ లో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస లో బుధవారం జరిగిన దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహావిష్కరణలో మంత్రి కృష్ణదాస్ పాల్గొన్నారు. దీంతో జిల్లా వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలవగా, ఆ కార్యక్రమానికి …
Read More »ఏపీలో ఏ జిల్లాలో ఎన్ని కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా మొత్తం 1608 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఇందులో స్థానికంగా 1576 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 208, అనంతపురంలో 191, ఈస్ట్ గోదావరిలో 169 ,గుంటూరులో 136, వైఎస్సార్ కడపలో 91, కృష్ణాలో 80 ,కర్నూల్ లో 144, నెల్లూరులో 51, ఒంగోలులో 110, శ్రీకాకుళంలో 80,విశాఖపట్టణంలో 86, విజయనగరంలో 86,వెస్ట్ గోదావరి జిల్లాలో 144 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో అనంతపురం, …
Read More »ఏపీలో భారీగా కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.తాజాగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1608 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. వీటిలో రాష్ట్రానికి చెందినవి 1576 కాగా, మరో 32 కేసులు ఇతర రాష్ట్రాల, దేశాల నుంచి వచ్చిన వారివిగా నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25,422కు చేరింది.. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 11,936 …
Read More »ఏపీలో రికార్డు సాయిలో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు సాయిలో కరోనా కేసులు నమోదయ్యాయిగడిచిన 24 గంటల్లో 1322 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఇందులో రాష్ట్రానికి చెందినవి 1263 కాగా, మరో కేసులు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారికి తాజా కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,019 కు చేరగా… దీనిలో యాక్టివ్ కేసులు 10,860 కాగా, 8,920 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తాజాగా …
Read More »