కోవిడ్-19 నివారణకు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా గుంటూరులో ‘ప్రత్యేక క్రిమిసంహారక టన్నెల్స్ (covid-19 Disinfection Tunnels)ను ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరులోని సిమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ భీమనాధం భరత్ రెడ్డి, ఆయన మిత్రులు, ప్రముఖ వైద్యులు కలిసి స్వంతఖర్చులతో ఈ టన్నెల్స్ ఏర్పాటుకు పూనుకున్నారు. ఇందులో భాగంగా గురువారం స్థానిక రెయిన్ ట్రీ పార్కు వద్ద ఏపీ ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేతులమీదుగా మొదటి టన్నెల్ ను ప్రారంభించారు. …
Read More »ఏపీ సర్కారు సంచలన నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ మర్కాజ్ కు చెందిన కేసుల వలన రాష్ట్రంలో కరోనా తీవ్ర రూపం దాల్చడంతో సర్కారు ,ప్రయివేట్ వైద్య సర్వీసుల(వైద్యులు,నర్సులు,ఆరోగ్య పారిశుధ్య కార్మికుకుల)ను ఎస్మా పరిధిలోకి తీసుకువస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే …
Read More »ఏపీలో కేసులు పెరుగుతాయి
ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. అయితే ఈ తరుణంలో డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని కీలక వ్యాఖ్యలు చేసారు. ” ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏపీలో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యం. లాక్ డౌన్ నిబంధనలను పక్కాగా పాటించాలి.. అత్యవసరమైతేనే బయటకు రావాలి. కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించిన ఎక్విప్మెంట్ కొరత తీర్చే ప్రయత్నం చేస్తున్నాం.” అని మంత్రి …
Read More »ఏపీలో మరో 12 కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. శుక్రవారం నాటికి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 161కి చేరుకుంది. ఇవాళ నెల్లూరు-8, విశాఖ-3, కడపలో ఒక పాజిటివ్ కేసు నమోదయ్యాయి. జిల్లాల వారిగా కరోనా పాజిటివ్ కేసులు:- నెల్లూరు-32 కృష్ణా-23 గుంటూరు-20 కడప-19 ప్రకాశం-17 పశ్చిమ గోదావరి-15 విశాఖపట్నం-14 తూర్పుగోదావరి-09 చిత్తూరు-09 అనంతపురం-02 కర్నూలు – 01 పాజిటివ్ కేసు నమోదయ్యాయి. నిన్నటి వరకూ కృష్ణా జిల్లాలో ఎక్కువ …
Read More »ఏపీలో మరో 3కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్జృభిస్తుంది.నిన్న బుధవారం రాత్రికి హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏపీ స్టేట్ విడుదల చేసిన ప్రకటనలో 132 కేసులు నమోదయ్యాయి అని తెలిపింది.ఇక ఈ రోజు గురువారం ఉదయం తొమ్మిది గంటల వరకు మరో మూడు కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.మరోవైపు ఒక్కరోజులోనే 67 పాజిటివ్ కేసులు కావడం తీవ్ర ఆందోళనకరమైన విషయం..ఇక అత్యధికంగా గుంటూరు జిల్లాలో 20 మంది కడప, ప్రకాశం, కృష్ణాల్లో …
Read More »పశ్చిమ గోదావరి జిల్లాలో 14 పాటిజివ్ కేసులు?
కరోనా పాజిటివ్ కేసులో ఏపీలో ఈ సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం… ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40గా ఉంటే… అనధికారికంగా 58 అని తెలుస్తోంది. తాజాగా… పశ్చిమ గోదావరి జిల్లాలో 14 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిసింది. సోమవారం వరకూ ఇక్కడ ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. అలాంటిది ఇప్పుడు 14 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రమైన ఏలూరులో 8, …
Read More »ఆపద్భాందవుడిగా ఏడుకొండలవాడు…రోజూ 50 వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ.. !
*ఏడుకొండలవాడు ఆపద్భాందవుడు !* – *రోజూ 50 వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ* – *క్వారంటైన్ వార్డుగా తిరుచానూరు పద్మావతి నిలయం.* – *పద్మావతి మహిళా మెడికల్ కళాశాలలో కరోనా ఆస్పత్రి* – *టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు వెల్లడి* కరోనా కల్లోలంలో ప్రజలను ఆదుకునే ఆపద్భాందవుడు ఏడుకొండలవాడని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా …
Read More »సొంత కులం మీద ఉన్న ప్రేమ కరోనా బాధితుల మీద లేదా చంద్రబాబు.. !
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకుగాను ప్రభుత్వాలకు సాయంగా పలువురు సినీ సెలబ్రటీలు, పారిశ్రామికవేత్తలు కోట్లాది రూపాయలు విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, దేశంలోనే నా అంతటి సీనియర్ రాజకీయ నాయకుడు లేడని చెప్పుకునే చంద్రబాబు మాత్రం ఏపీ ప్రభుత్వానికి కేవలం 10 లక్షలు ముష్టి విదిలించారు. తమ్ముళ్లు నా ఆస్తి …
Read More »పారాసెట్మాల్పై ఎల్లోబ్యాచ్కు అదిరిపోయే పంచ్ వేసిన మంత్రి పేర్నినాని…!
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారు. కరోనాపై ప్రజల్లో భయాందోళన తగ్గించడానికి సీఎం జగన్ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, కరోనాతో జ్వరం వస్తుంది కాబట్టి పారాసెట్మాల్ టాబ్లెట్ వాడితే సరిపోతుందని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కరోనాకు పారాసెట్మాల్ వాడితే సరిపోతుంది..పెద్దగా భయపడాల్సిన …
Read More »బిగ్ బ్రేకింగ్…త్వరలో సీఎం జగన్తో ఆదానీ భేటీ.. 70 వేల కోట్లతో అతి పెద్ద డేటా హబ్ ఏర్పాటు..!
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలంటూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రతిపక్ష టీడీపీ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టింది. అలా అయితే ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి ఎవరూ ముందుకు రారంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. అంతే కాదు చంద్రబాబు హయాంలో ఇష్టానుసారంగా చేసిన విద్యుత్ పీపీఏల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకించింది. …
Read More »