తెలంగాణ సంచలనం సృష్టించిన టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ ఎమ్మెల్యే .. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు ఆయన ఇద్దరు పీఏలకు వరంగల్ పోలీసులునోటీసులు జారీ చేశారు. పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కరీంనగర్ ఎంపీ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను ఏ1గా, బూర ప్రశాంత్ను ఏ2గా చేర్చిన సంగతి తెలిసిందే. అయితే ఏ2 ప్రశాంత్.. బండి సంజయ్తో …
Read More »మంత్రులు కేటీఆర్ సబిత రాజీనామా చేయాలి-బండి సంజయ్
తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో అన్నీ లీకులేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీఆర్ఎస్ అంటే అంతర్జాతీయ దొంగల ముఠా. వరుస లీకుల ఘటనలకు బాధ్యత వహిస్తూ కేటీఆర్, సబిత రాజీనామా చేయాలి. పరీక్షలు నిర్వహించడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు’ అని సంజయ్ పేర్కొన్నారు.
Read More »MLC Kavith : బండి సంజయ్ పై తెలంగాణలో పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు..
MLC Kavith బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రమంతా మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నే కవిత రెడ్డి బండి సంజయ్ పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కవిత ఈడీ విచారణను ఎదుర్కొంటున్న …
Read More »Bandi Sanjay : బండి సంజయ్ పై విరుచుకుపడిన ఎమ్మెల్యే గాదరి కిషోర్..
Bandi Sanjay బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు. ఒక మహిళను పట్టుకొని అలా ఎలా మాట్లాడుతారు అంటూ ప్రశ్నించారు. మహిళలను కించపరిచే బండి సంజయ్ నోరును ఫినాయిల్తో కడగాలన్నారు. తెలంగాణ మహిళా సమాజాన్ని కించపరిస్తే ఒప్పుకునేది లేదంటూ హెచ్చరించారు. మహిళలను గౌరవించలేని అధ్యక్షుడున్న దౌర్భాగ్యపు పరిస్థితి బీజేపీకి ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్ర …
Read More »Politics : త్వరలోనే తెలంగాణాలో ఎన్నికలు.. వైరల్ అవుతున్న బండి సంజయ్ వ్యాఖ్యలు..
Politics ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్ తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. మరో 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు.. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బిజెపి అధికారంలోకి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి అయితే ఈ విషయంపై ఇప్పటివరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ తాజాగా తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు …
Read More »Politics : నిప్పుల చేరుక్కొనే నాయకులంతా ఒకే వేదికపై సమావేశమైన వేళ..
Politics రాష్ట్రపతి ద్రౌపది మూర్మం శీతాకాల విడుదకి హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈమెకు స్వాగత కార్యక్రమం పలికిన వేళ ఎన్నడూ చూడని వాళ్ళ ఆసక్తికర సన్నివేశాలు ఎదురయ్యాయి.. రాష్ట్రపతి ఇది ద్రౌపది ముర్మో శీతాకాల విడిదకి తెలంగాణకు వచ్చారు ఈ సందర్భంగా ఆమెకి స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు అయితే ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజల సైతం ఎన్నడూ చూడని విశేషాలు కనిపించాయి.. ఈ సందర్భంగా తెలంగాణ …
Read More »Politics : తనకు డ్రగ్ మాఫియా తో సంబంధం ఉందన్న బండి సంజయ్ కు తనదైన శైలిలో కౌంటర్ వేసిన కేటీఆర్..
Politics ఇటీవల డ్రగ్ మాఫియా దేశాన్ని కుదిపేస్తుంది ఈ సమయంలోనే తెలంగాణలో చాలావరకు డ్రగ్ కేసులు చాలా వరకు బయటకు వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో.. డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పాత్ర ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు.. అయితే ఈ ఆరోపణలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.. డ్రగ్ కేసుల్లో టిఆర్ఎస్ నాయకుల పాత్ర ఉందంటూ ఆరోపణలు చేసిన బిజెపి తెలంగాణ …
Read More »తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్ -బీజేపీలోకి నేతలు
తెలంగాణలో ‘ఆపరేషన్ కమల్’ మళ్లీ ప్రారంభమైంది. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలపై బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తున్నాయి. అసంతృప్త నేతలను అక్కున చేర్చుకోవాలని పావులు కదుపుతోంది. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ నేతలు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ కాంగ్రెస్ అసమ్మతి నేతలతో బీజేపీ నేతలు టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు నేతలతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫోన్లో …
Read More »ఢిల్లీ చెప్పులు మోసే వారిని రాష్ట్రం గమనిస్తుంది: కేటీఆర్
మునుగోడులో జరిగిన బీజేపీ సమరభేరి సభకు హాజరైన అమిత్ షా పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. గుడి నుంచి బయటకు వచ్చి చెప్పులు వేసుకునేందుకు వెళ్తుండగా వారి వెంటే ఉన్న బండి సంజయ్ ఉరికి ఉరికి వెళ్లి అమిత్ షాకు చెప్పులు అందించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన కేటీఆర్ దాన్ని ట్విట్టర్లో …
Read More »బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు
బీజేపీలో నా సేవలను ఎలా ఉపయోగించుకుంటారో బండి సంజయ్, లక్ష్మణ్లకే తెలియాలని ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. రాష్ట్ర నాయకత్వం తనను సైలెంట్లో ఉంచిందని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీ బాధ్యతలు ఇచ్చినపుడే ఏమైనా చేయగలమని.. బాధ్యతలు ఇవ్వకుండా ఏం చేయగలమని విజయశాంతి ప్రశ్నించారు. తనదెప్పుడూ రాములమ్మ పాత్రేనని.. ఉద్యమకారిణిగా అందరి …
Read More »