Home / Tag Archives: bjp governament (page 5)

Tag Archives: bjp governament

జగిత్యాల కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

జగిత్యాల సమీకృత కలెక్టరేట్‌కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు కార్యాలయానికి వచ్చిన సీఎంకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యాలయాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాంబర్‌లోని సీట్లో కలెక్టర్‌ జీ రవిని కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ప్రభుత్వం కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం …

Read More »

గురుకుల విద్యలో మనకు మనమే సాటి : సీఎం కేసీఆర్‌

గురుకుల విద్యలో మనకు మనమే సాటని, ఇండియాలో పోటీగానీ, సాటిగానీ లేరన్నారు. జగిత్యాల ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో వెయ్యికిపైగా గురుకుల పాఠశాలలు, కళాశాలలను అన్నివర్గాలకు స్థాపించుకున్నాం. అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఎవరూ ఊహించనటువంటి రీతిలో 33 జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. కేంద్రం సహకరించకపోయినా నిర్మించుకుంటున్నాం. జగిత్యాలలో కాలేజీని రూ.108 కోట్లతో కళాశాల, వైద్యశాఖలకు శంకుస్థాపన చేసుకున్నాం. ఛత్తీస్‌గఢ్‌లో మాజీ …

Read More »

జగిత్యాల మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్‌

జగిత్యాలలో మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం శంకుస్థాపన చేశారు. ధరూర్‌ క్యాంపులోనే 27.08 ఎకరాల వైశాల్యంలో మెడికల్‌ కళాశాలను, దానికి అనుబంధంగా ప్రధాన దవాఖానను నిర్మించనుండగా.. సీఎం కేసీఆర్‌ భవన నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. …

Read More »

బీజేపీ పతనానికి నాంది ఢిల్లీ ఫలితాలు : రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి

ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో బీజేపీ పతనానికి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నాంది పలికాయన్నారు. ఈ ఫలితాలు రాబోయే రోజుల్లో దేశం మూడ్ ను ప్రతిబింభించాయన్నారు. 15 ఏళ్ల పాటు ఢిల్లీ మున్సిపాలిటీ బీజేపీ చేతుల్లోనే ఉందని.. ఈ సారి కూడా గెలవాలని బీజేపీ చాలా కుట్రలు చేసిందని ఆరోపించారు. …

Read More »

ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే కెపి వివేకానంద్ పాదయాత్ర

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ 128 డివిజన్ మరియు గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని రొడా మేస్త్రి నగర్ ఏ-బి, ఇంద్రనగర్ లలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అధికారులతో కలిసి పర్యటించారు. మొదటగా రూ.10.05 లక్షలతో చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇంద్రా నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే గారు పరిశీలించారు. అనంతరం స్థానిక సమస్యలపై పాదయాత్ర చేసి …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త

ఆరోగ్య తెలంగాణ దిశగా తెలంగాణ రాష్ట్రం వడి వడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పట్టణాలలోని బస్తీల్లో సుస్తీని పొగొట్టేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. అదే రీతిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసి ప్రాధమిక స్థాయిలోనే వ్యాధి నిర్థారణ చేసి, చికిత్స అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పల్లె దవాఖానాలను ప్రారంభించింది. ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దన్‌ క్యూర్‌ అన్నట్లు, ప్రాథమిక వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది …

Read More »

సిజనల్ వ్యాధులపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యేKp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని షాపూర్ నగర్ ఎంజేఎస్ ఫంక్షన్ హాల్ వద్ద కమ్యూనిటీ పారమెడిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ( RMP & PMP ) ఆధ్వర్యంలో సిజనల్ వ్యాధులపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం రెడ్ క్రాస్ ద్వారా ఫస్ట్ ఎయిడ్, నర్సింగ్ ట్రైనింగ్ పూర్తయిన వారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా …

Read More »

దేశ‌ వ్యాప్తంగా ద‌ళిత బంధు అమలు చేయాలి

సమాజంలోని అట్ట‌డుగు వ‌ర్గాలు అభివృద్ధి చెందిన‌ప్పుడే నిజ‌మైన దేశ అభివృద్ధి జ‌రిగిన‌ట్లు అని భావించి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌ళిత‌బంధు కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తున్నార‌ని తెలంగాణ రాష్ట్ర  ఎస్సీ కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ పిడ‌మ‌ర్తి ర‌వి పేర్కొన్నారు. దేశంలోని ద‌ళితుల ఆర్థికాభివృద్ధే ల‌క్ష్యంగా దేశ‌ వ్యాప్తంగా ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని ప్ర‌ధాని మోదీని ఈ సందర్భంగా ర‌వి డిమాండ్ చేశారు. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ 66వ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని …

Read More »

రెండో ద‌శ మెట్రో రైలు ప‌నుల‌కు ఈ నెల 9న సీఎం కేసీఆర్ భూమి పూజ

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదారాబాద్ లో   రెండో ద‌శ మెట్రో రైలు ప‌నుల‌కు ఈ నెల 9వ తేదీన ముఖ్య‌మంత్రి కేసీఆర్ భూమి పూజ చేయ‌నున్న  నేప‌థ్యంలో రాజేంద్ర‌న‌గ‌ర్‌లోని పోలీసు గ్రౌండ్స్‌లో బ‌హిరంగ స‌భ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ బ‌హిరంగ స‌భ ఏర్పాట్ల‌ను మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మ‌హ‌ముద్ అలీ, స‌బితా ఇంద్రారెడ్డి, మ‌ల్లారెడ్డి క‌లిసి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా …

Read More »

అంబేద్కర్ కు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘన నివాళి

భారతరాజ్యాంగ నిర్మాత.. భారతరత్న..డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 66.వ వర్ధంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసిల్ లో రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సంద‌ర్భంగా మంత్రి గారు అంబేడ్కర్ గారు దేశానికి చేసిన సేవ‌ల‌ను నెమరు వేసుకున్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే అణగారిన అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతుందని, అంతే కాకుండా …

Read More »

MOST RECENT

Facebook Page

medyumlar aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - deneme bonusu veren siteler canlı casino siteleri betist bahis siteleri