Home / Tag Archives: bjp (page 186)

Tag Archives: bjp

ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద సంచలనం..బీజేపీలో జనసేన విలీనం..?

జనసేన పార్టీ త్వరలోనే జెండా ఎత్తేయబోతుందా.. అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపితే..తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారా..ప్రస్తుతం ఏపీలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే..త్వరలోనే జనసేన దుకాణం బంద్ కావడం తథ్యమనిపిస్తుంది. తాజాగా దేశానికి మోదీ, అమిత్‌షా వంటి నేతల అవసరం ఎంతైనా ఉంది..నెమ్మదిగా చెబితే వినే రోజులు పోయాయి..అందుకే వైసీపీ వాళ్లను చూసి భయపడుతుందంటూ..పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ …

Read More »

3రోజుల్లో టీబీజేపీ చీఫ్ మార్పు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ ను తప్పించనున్నారా..?. రానున్న మూడు రోజుల్లోనే చీఫ్ ను మార్చేస్తున్నారా..?. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు జరిగాయా..?. అంటే అవుననే వార్తలు వస్తోన్నాయి. ఈ క్రమంలో బీజేపీ చీఫ్ ఎంపిక తుది దశకు చేరుకుంది అని సమాచారం. ఈ రేసులో ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ ,మాజీ మంత్రి డీకే అరుణ,మురళీధర్ రావు,మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తోన్నాయి. …

Read More »

మాజీ ఎమ్మెల్యే కొడుకుపై సినీనటి సంజన పిర్యాదు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో మాదాపూర్‌లోని ఒక పబ్‌లో పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ కుమారుడు ఆశీష్‌ గౌడ్‌ వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో యువతులపై ఆశిష్‌ గౌడ్‌ దాడి చేసినట్లు మాదాపూర్‌ పీఎస్‌లో సినీనటి, బిగ్‌బాస్‌ ఫేమ్‌, సంజన ఫిర్యాదు చేసింది. ఆశిష్‌గౌడ్‌ తమతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, బూతులు తిట్టాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. మద్యం మత్తులో ఆశిష్‌ గౌడ్‌ యువతులను చితకబాదినట్లు …

Read More »

బీజేపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే దిమ్మతిరిగే షాకిచ్చాడు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్దా,బీజేపీ ప్రధాన కార్యదర్శి అయిన రామ్ మాధవ్ ల సమక్షంలో ఆయన తన కుమార్తెతో కల్సి బీజేపీ పార్టీ …

Read More »

ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వాఖ్యలపై స్పందించిన బిజేపీ..!

ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బోపాల్ బీజేపి ఎంపి, ఎప్పడు వివాదాస్పవ వాఖ్యలు చేస్తు వివాదాలను తెచ్చుకుంటుంది. బుధవారం కూడా లోక్ సభలో గాడ్ సే దేశభక్తుడని ఆమె చెప్పడంతో విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ప్రజ్ఞా ఠాకూర్ వాఖ్యలను బిజేపి పార్టీ నాయకులు ఖండించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఠాకూర్ వాఖ్యల పై దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో బిజేపీ పార్టీ స్పందించింది. వివాదస్పద వాఖ్యలు చేసిన ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పై …

Read More »

బీజేపీకి షాక్

ఎన్నో మలుపులు.. మరెన్నో రాజకీయ ట్విస్టులతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేందర్ పడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసి పట్టుమని వారం రోజులు గడవకముందే అక్కడ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము అని చేతులేత్తిసిన సంగతి విదితమే. తాజాగా పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఈ క్రమంలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ మూడు అసెంబ్లీ స్థానాలను …

Read More »

మాజీ సీఎం పడ్నవీస్ రికార్డు

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత మెజారిటీ లేకపోయిన కానీ ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు బీజేఎల్పీ నేత దేవేందర్ పడ్నవీస్. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా దేవేందర్ పడ్నవీస్ .. ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఒక పక్క ఎన్సీపీ ,శివసేన,కాంగ్రెస్ పార్టీలు దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టును …

Read More »

డిప్యూటీ సీఎం పదవీకి అజిత్ పవార్ రాజీనామా.. కారణం ఇదే..!

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేఎల్పీ నేత దేవేందర్ పడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో తాజాగా మహా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. మొన్ననే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్ తాజాగా ఆయన తన పదవీకి రాజీనామా చేశారు.ఎన్సీపీ నేతల బుజ్జగింపులతో ఆయన మెత్తపడ్డారు అని వార్తలు మహారాష్ట్ర రాజకీయాల్లో …

Read More »

మహా సంక్షోభంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత సంఖ్యాబలం లేకపోయిన కానీ బీజేపీ(105) ,ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతే కాకుండా ముఖ్యమంత్రిగా దేవేందర్ పడ్నవీస్,ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు కూడా.. దీనిపై శివసేన(56),ఎన్సీపీ(54),కాంగ్రెస్(44) తమకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ స్థానాలున్నాయని దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ …

Read More »

ప్రజాస్వామ్యాన్ని బీజేపి చంపేసింది…కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ !

మహారాష్ట్రలో బిజేపి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ప్రతిపక్షాలు బిజేపి పై,ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పైన విమర్శలు ఎక్కుపెట్టాయి..ప్రభుత్వ ఏర్పాటు విరుద్దమని,న్యాయస్థానంలోనే తేల్చుకుంటామంటు సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది..మరో వైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ లు పెడుతూ బిజేపీ చేసిన పనిని ఖండిస్తున్నాయి..కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బీజేపి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు..రాజకీయ విలువలు పాటించకుండా రాత్రిరాత్రికే మంతనాలు జరిపి ప్రభుత్వం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat