ప్రముఖ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తాను అని సంచలన ప్రకటన చేసిన సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఆయన పొలిటికల్ ఎంట్రీకి తగిన ఏర్పాట్లు కూడా ఒకవైపు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో తిష్ట వేయాలని చూస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి షాక్ ఇచ్చే నిర్ణయాన్ని ప్రకటించేశారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ …
Read More »భార్యను వదిలేయండి..పీఎం అవ్వండి.ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించిన సంగతి తెల్సిందే .ఈ బిల్లుపై సర్వత్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కొన్ని ప్రతిపక్ష పార్టీలు .ఈ క్రమంలో ఎంఐఎం అధినేత ఒవైసీ మాట్లాడుతూ కేవలం ముస్లిం వర్గాలకు చెందినవారే భార్యలను వదిలేస్తున్నారా ..ఇతర వర్గాలకు చెందినవారు వదిలేయడంలేదా .. ఏకంగా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో ఈ సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి .అట్లాంటిది …
Read More »ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న నోట్ల రద్దు …నల్లధనంపై ఓ యుద్ధం
500, 1000 రూపాయల నోట్ల రద్దు అన్నది భారత ప్రభుత్వం అవినీతిపై పోరాడేందుకు, నల్లధనం సమస్యలు తీర్చేందుకు తీసుకున్న నిర్ణయం. 2016 నవంబరు 8 అర్థరాత్రి నుంచి మొదలుకొని అన్ని 500, 1000 రూపాయల నోట్లు చట్టబద్ధమైన మారక విలువను కోల్పోతాయి. 2016 నవంబరు 8న జాతిని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగం ద్వారా దీన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.ఈ ప్రకటనలో మోడీ 500, 1000 రూపాయల …
Read More »తెలంగాణలో 6,127 మంది ప్రజాప్రతినిధులపై వేటు..
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ సంచలన నిర్ణయం తీసుకుంది .ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆరు వేల నూట ఇరవై ఏడు మంది ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటిచేసిన అభ్యర్ధులు చేసే వ్యయ వివరాలు ప్రకటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమీషన్ తెలిపింది . ఇలా వేటు పడినవారు పంచాయితీ రాజ్ చట్టంలో నియమాలు …
Read More »ఆర్బీఐ సంచలన నిర్ణయం… మళ్లీ కొత్త నోట్లు!
మోడీ నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన తరువాత తీసుకున్న సంచలన నిర్ణయం పెద్దనోట్ల రద్దు అనే చెప్పాలి. నల్లధనాన్ని బయటకు లాగుతానంటూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రధాని మోడీ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేశారు. ఆ నేపథ్యంలోనే తీసుకున్న నిర్ణయం పెద్దనోట్ల రద్దు. అయితే, ఈ నోట్ల రద్దు వల్ల మొదట్లో ప్రజలు కాస్త ఇబ్బంది పడినా.. తరువాత మోడీ తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుంచి పాజిటివ్ …
Read More »మోదీ న్యూ ఇయర్ కానుక..బాబుకు బ్యాడ్ న్యూస్ ..జగన్ కు గుడ్ న్యూస్ ..
ఇటు ఏపీ అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ న్యూఇయర్ సందర్భంగా బిగ్ షాక్ ఇవ్వనున్నారా ..?.ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా పలు అవినీతి అక్రమాలతో సామాన్య వర్గాల నుండి సంపన్నవర్గాల వర్గాల వరకు ప్రతి ఒక్కరిలో తీవ్ర వ్యతిరేకతను తెచ్చుకున్న టీడీపీ పార్టీ సర్కారుకు ప్రధాని మోదీ తీసుకోబోయే నిర్ణయం న్యూఇయర్ కి …
Read More »అమిత్ షాకు మంచు లక్ష్మీ అధిరిపోయే కౌంటర్..!
గుజరాత్ ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్కఠత రేపినా.. చివరికి కాషాయం గ్యాంగ్కి విజయం వరించిన సంగతి తెలిసిందే. అయితే గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాషాయ దళం వారు.. అక్కడ 182 స్థానాలకు 150 స్థానాలను సాధిస్తామని పక్కాగా బల్లగుద్ది మరీ చెప్పారు. అయితే తీరా రిజల్ట్ చూస్తే కేవలం 99 స్థానాలకే బీజేపీ పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి మంచు లక్ష్మీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు …
Read More »గుజరాత్ రిజల్ట్.. వైసీపీ నేర్చుకోవల్సిన ముఖ్యమైన పాఠం..!
వ్యక్తిగత దూషణలకు దిగితే భంగపాటు తప్పదని గుజరాత్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.. అంటే కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీకి పడే ఓట్లు కూడా పడకుండా చేశాయన్నది విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న వాళ్లను కట్టడి చేయాలి. జనసేన అధినేత పవన్ కల్యాణ్.., ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద వ్యక్తిగత దూషణలకు దిగకుండా నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే …
Read More »గుజరాత్ లో ఓడి గెలిచిన కాంగ్రెస్ ..రాహుల్ కి మంచి పరిణామమే ..!
దేశం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో అందరు అనుకున్నట్లే బీజేపీ పార్టీ విజయకేతనం ఎగరవేసింది .కాకపోతే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్పినట్లు నూట యాబై సీట్లతో కాకుండా తొంబై తొమ్మిది సీట్లతో గెలుపొంది అధికారాన్ని దక్కించుకుంది .అయితే గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిన కానీ రాహుల్ గాంధీకి మంచి పరిణామమే .అది ఏమిటి మంచి పరిణామం అంటున్నారా …
Read More »హిమాచల్ ప్రదేశ్ బీజేపీ పార్టీకి బిగ్ షాక్..
సోమవారం విడుదలైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం అరవై ఎనిమిది స్థానాల్లో బీజేపీ పార్టీ నలబై నాలుగు స్థానాల్లో ,కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు .అయితే బీజేపీ పార్టీ అధికారాన్ని చేపట్టిన కానీ ఆ పార్టీకి ఎవరు ఊహించని షాక్ తగిలింది .ఆ పార్టీ తరపున పోటి చేసిన ప్రముఖులిద్దరూ ఓడిపోయారు . అందులో మొదట ఆ పార్టీ సీఎం …
Read More »