Home / Tag Archives: carona cases (page 12)

Tag Archives: carona cases

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభణ

దేశంలో గత వారం రోజులుగా  కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. ఈ క్రమంలో మంగళవారం రోజు 2927 కేసులు కొత్తగా నమోదయ్యాయి. నిన్న గడిచిన ఇరవై నాలుగంటల్లో బుధవారం కొత్తగా మరో 3,303 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసులు 4,30,68,799కు చేరాయి. ఇప్పటివరకు 4,25,28,126 మంది కోలుకోగా, 5,23,693 మంది మృతిచెందారు. మరో 16980 కేసులు యాక్టివ్‌ ఉన్నాయి.గత …

Read More »

దేశంలో కొత్తగా 2,483 కరోనా కేసులు

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 2,483 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,970 మంది కోలుకున్నారు. 1,399 మంది మరణించారు. ప్రస్తుతం 15,636 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాల సంఖ్య 5,23,622కు చేరింది. ఢిల్లీతోపాటు 12 రాష్ట్రాల్లో కేసులు పెరిగినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు 192.85 కోట్ల టీకాలను పంపిణీ చేశారు.

Read More »

దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందా…?

దేశంలో మళ్లీ కరోనా ఉద్ధృతి కలవరపెడుతున్నాదా..?. గతంలో మాదిరిగా మళ్లీ కరోనా ఫోర్త్ వేవ్ రానున్నదా..? అంటే ప్రస్తుతం దేశ రాజధాని మహానగరం ఢిల్లీతో సహా పన్నెండు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను బట్టి అవుననే చెప్పాలి. ఈ వారం వ్యవధిలోనే కేసుల సంఖ్య రెట్టింపవ్వడం కలవరపెడుతుంది.మొన్న ఆదివారం ఒక్క రోజే దేశ వ్యాప్తంగా కొత్తగా 2,541మందికి కరోనా పాజిటీవ్ అని నిర్ధారణ అయింది.దీంతో సోమవారం నాటికి కరోనా …

Read More »

దేశంలో కొత్తగా 2,541 కరోనా కేసులు

గడిచిన ఇరవై నాలుగంటల్లో దేశ వ్యాప్తంగా  కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,60,086కు చేరాయి. ఇందులో 4,25,21,341 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,22,223 మంది మృతిచెందగా, 16,522 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కొత్తగా 30 మంది మహమ్మారికి బలవగా, 1862 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు.

Read More »

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలవరం

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,094 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసులు 3,705కు చేరుకున్నాయి. పాజిటివిటీ రేటు 4.82 శాతానికి చేరింది. ఈనెల 11న 601గా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 3,705కి చేరింది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది.

Read More »

ఢిల్లీలో కరోనా కొత్త వేరియంట్ కలకలం

దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపింది. ఢిల్లీలో ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చి వ్యక్తిలో ఒమిక్రాన్ BA.2.12.1 వేరియంట్ ను ఆ రాష్ట్ర వైద్యాధికారులు గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ BA. 2 వేరియంట్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుందని అధికారులు తెలిపారు. ఈ కొత్త వేరియంట్లో దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మాస్కులు, భౌతిక దూరం పాటించాలని ఈ సందర్భంగా …

Read More »

దేశంలో కరోనా డేంజర్ బెల్స్

దేశంలో రోజురోజుకు కొత్తగా కరోనా కేసుల నమోదు సంఖ్య పెరిగిపోతుంది. ఈ క్రమంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో మొత్తం కొత్తగా  మరో 2451 మంది కరోనా బారినపడినట్లు దేశ వ్యాప్తంగా నిర్వర్తించిన కరోనా పరీక్షల్లో తేలింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా మొత్తం కేసుల సంఖ్య 4,30,52,425కు చేరాయి. ఇందులో నుండి మొత్తం  4,25,16,068 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,22,116 మంది కరోనా మహమ్మారిన పడి …

Read More »

కరోనా పై షాకింగ్ నిజాలు… 4Th వేవ్ తప్పదా…?

దేశ వ్యాప్తంగా కరోనా కలవరం మళ్లీ మొదలయింది. ఇందులో భాగంగా దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో రోజురోజుకు కరోనా కేసుల నమోదు సంఖ్య ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ గురించి గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫ్రొపెసర్ రాజారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఫోర్త్ వేవ్ కు అవకాశాలు చాలా తక్కువ. కానీ మే నేలలో మాత్రం కేసుల సంఖ్య ఎక్కువగా పెరిగే అవకాశం …

Read More »

దేశంలో మళ్లీ కరోనా విజృంభణ

 దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 1,247 మంది వైరస్ బారిన పడ్డారు. నిన్న సోమవారం దేశంలో  వెలుగు చూసిన కేసులతో(2,183) పోల్చితే ఈ రోజు మంగళవారం కరోనాకేసుల సంఖ్య తగ్గింది. ఒకరు మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 11,860 ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్య 5,21,966కు చేరింది. కరోనా విజృంభిస్తుండటంతో హర్యాణా ప్రభుత్వం మాస్క్ తప్పనిసరి చేసింది.

Read More »

ఐపీఎల్ -2022లో కరోనా కలవరం …?

 IPL-2022లో కరోనా కలవరం మొదలైంది. ఐపీఎల్ లో కీలక జట్టు అయిన  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును తాజాగా కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే ఆ జట్టు ఫిజియో ప్యాట్రిక్ పర్హర్ట్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ జట్టుకు చెందిన మరో కీలక ఆటగాడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ జట్టు ఏప్రిల్ 20న పంజాబ్లో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat