Home / Tag Archives: carona (page 57)

Tag Archives: carona

నా వల్ల ఎస్పీ బాలుకు కరోనా రాలేదు

జూలై నెలాఖ‌రులో రామోజీ ఫిలిం సిటీలో ఓ మ్యూజిక‌ల్ షో జ‌ర‌గ‌గా, ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, సునీత, మాళ‌విక‌తో పాటు ప‌లువురు క‌రోనా బారిన ప‌డ్డారు. బాలు ఆరోగ్య‌ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో అభిమానులు, కుటుంబ స‌భ్యులు కంగారు ప‌డుతున్నారు. ఇదే సంద‌ర్భంలో బాలు‌కి కరోనా సోక‌డానికి యువ సింగ‌ర్ మాళ‌విక కార‌ణమంటూ కొంద‌రు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. మాళ‌విక‌కి క‌రోనా అని తెలిసిన కూడా ఈవెంట్‌లో పాల్గొంద‌ని, ఈమె …

Read More »

తెలంగాణలో కొత్తగా 1967 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 1967 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటీవ్ కేసుల సంఖ్య 99,391. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు వరకు మృతి చెందిన వారి సంఖ్య 737 మంది.మొత్తం డిశ్చార్జ్ అయినవారు 76967 మంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 21,687 గా ఉంది.హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు 15332 మంది.

Read More »

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,724 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో పాజిటివ్‌ కేసులు 97,424కు చేరాయి. తాజాగా 10 మంది వైరస్‌ ప్రభావంతో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 729కి చేరింది. తాజాగా 1,195 మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చారి అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 75,186 మంది వైరస్‌ కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం …

Read More »

భారత్‌లో ఒక్కరోజే 69వేల కేసులు

భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డుస్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 69,652 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో 24గంటల వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో గురువారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 28,36,925కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటి వరకు 20లక్షల 96వేల మంది కోలుకోగా మరో 6లక్షల …

Read More »

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు కరోనా

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి.. ఏపీ, తెలంగాణలోని నేతలూ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు కరోనా సోకగా, తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోంఐసోలేషన్ కు వెళ్లిపోయారు.

Read More »

కరోనా నుండి కోలుకున్న సునీత

గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం కరోనా మహమ్మారి సోకి, చెన్నైలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన కోలుకుని, ఆరోగ్యంగా రావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. ఇక ఎస్.పి. బాలునే కాకుండా టాలీవుడ్‌లోని మరో ఇద్దరు సింగర్స్‌కు కూడా కరోనా పాజిటివ్ అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ సంగీత కార్యక్రమం కోసం షూటింగ్‌లో పాల్గొన్న వీరికి కరోనా సోకినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే …

Read More »

మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనావైర‌స్.. తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల‌ను వెంటాడుతూనే ఉంది.. ఇప్ప‌టికే హోంమంత్రి, మంత్రులు, డిప్యూటీ స్పీక‌ర్, ప‌లువురు ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులు.. ఇలా చాలా మంది క‌రోనాబారిన‌ప‌డ్డారు.. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే సురేంద‌ర్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. ఇవాళ ఆయ‌న క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో.. అపోలో ఆస్ప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇక‌, మూడు, నాలుగు రోజుల క్రితం కూడా ఆయ‌న …

Read More »

మళ్లీ ఆసుపత్రిలో చేరిన అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన అమిత్ షా మంగళవారం ఎయిమ్స్‌లో చేరారు. అమిత్ షా ప్రస్తుతం ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ రన్‌దీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం అమిత్ షా ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆగస్టు 2న అమిత్ షాకు కరోనా పరీక్షలో …

Read More »

కోలుకుంటున్న బాలసుబ్రహ్మణ్యం

సంగీత ప్రియుల‌కి శుభ‌వార్త‌. కొద్ది రోజులుగా బాలు ఆరోగ్యం విష‌యంలో ఆందోళ‌న‌కు గుర‌వుతున్న అభిమానుల‌కి ఎస్పీబీ సోద‌రి శైల‌జ శుభ‌వార్త అందించారు. అన్న‌య్య‌కి వెంటిలేట‌ర్ తొలగించారు. ప్ర‌స్తుతం ఐసీయూలోనే ఉన్న‌ప్ప‌టికీ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంది. ఆరోగ్య పరిస్ధితిలో కూడా మెరుగుదల కనిపిస్తోంది. అతని కోలుకోవాలని ప్రార్థిస్తున్న అభిమాల‌నుంద‌రి ఈ సందర్భంగా శైల‌జ కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. బాలు ఆరోగ్యం మెరుగుప‌‌డుతుండ‌టంపై వైద్యులు కూడా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కొద్ది రోజ‌లు క్రితం …

Read More »

కేసులు తగ్గినా తగ్గని మరణాల శాతం

దేశంలో కరోనా కొత్త కేసులు తగ్గాయి. సోమవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 57,981 మంది వైరస్‌ బారినపడినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఈ నెల 11వ తేదీన 53 వేల కేసులు రాగా.. తర్వాత ప్రతి రోజు 60 వేలు దాటాయి. కొత్తగా బాధితుల సంఖ్య తగ్గింది. అయితే, మరణాలు మాత్రం 941 నమోదయ్యాయి. మరోవైపు దేశంలో పరీక్షల సంఖ్య 3 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat