Home / Tag Archives: carona (page 50)

Tag Archives: carona

ఏపీలో 8లక్షలకు చేరువలో కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,422 శాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా 3,746 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,93,299కి చేరుకుంది. రెండు మూడు రోజుల్లో ఈ సంఖ్య 8 లక్షలకు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా తూ ర్పుగోదావరి జిల్లాలో 677, కృష్ణాలో 503, చిత్తూరులో 437 …

Read More »

క్లిష్టంగా రాజశేఖర్ ఆరోగ్యం

క‌రోనా ప్ర‌‌జ‌ల జీవితాల‌ని ఛిన్నాభిన్నం చేసింది. ఈ మ‌హ‌మ్మారి వ‌ల‌న చాలా మంది ఆర్ధికంగా కుదేల‌య్యారు. కొంద‌రు ప్రాణాలు కూడా కోల్పోయారు. సినీ సెల‌బ్రిటీలు సైతం క‌రోనా వ‌ల‌న వ‌ణికిపోతున్నారు. ఇప్ప‌టికే క‌రోనాతో లెజండ‌రీ సింగ‌ర్ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌న్నుమూయ‌గా, ఇప్పుడు సీనియ‌ర్ న‌టుడు రాజ‌శేఖ‌ర్ క‌రోనాతో ఫైట్ చేస్తున్నారు. ఇటీవ‌ల త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఫ్యామిలీ అంతా క‌రోనా బారిన ప‌డ్డ‌ట్టు తెలిపారు రాజ‌శేఖ‌ర్ . త‌న ఇద్ద‌రు కూతుళ్ళు …

Read More »

దేశంలో కొత్తగా 55, 838కరోనా కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య మ‌ళ్లీ వ‌రుస‌గా రెండ‌వ రోజు 50 వేలు దాటింది. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 55,838 మందికి వైర‌స్ సంక్ర‌మించింది. దీంతో దేశ‌వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 77,06,946కు చేరుకున్న‌ది. గ‌త 24 గంట‌ల్లో వైర‌స్ వ‌ల్ల 702 మంది మ‌ర‌ణించారు. దీంతో మొత్తం మ‌ర‌ణించిన వారి సంఖ్య 1,16,616కు చేరుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. మొత్తం యాక్టివ్ …

Read More »

ఏపీలో కరోనా తగ్గుముఖం

ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 61,330 శాంపిల్స్‌ను పరీక్షించగా 2,918 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,86,050కి పెరిగింది. ఏపీలో 3 వేలకు తక్కువ కేసులు నమోదవడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. సుమారు రెండు నెలలుగా రాష్ట్రంలో రోజూ 5-10వేల కేసులు నమోదవుతూ వస్తున్నాయి. …

Read More »

దేశంలో కరోనా కేసులు 74 లక్ష‌లు

దేశంలో క‌రోనా వైర‌స్ కొద్దిగా శాంతించిన‌ట్లు క‌న్పిస్తున్న‌ది. కొత్త‌గా న‌మోద‌వుతున్న‌ పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్న‌ది. నిన్న 63 వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, నేడు 62 వేల మందికి క‌రోనా సోకింది. అదేవిధంగా చాలా రోజుల త‌ర్వాత యాక్టివ్ కేసులు 7 ల‌క్ష‌ల‌కు దిగివ‌చ్చాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 62,212 క‌రోనా పాటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య …

Read More »

కరోనాను ఎదుర్కోవడంలో దక్షిణాది రాష్ర్టాలలోకెల్లా తెలంగాణ టాప్

 కొవిడ్‌ను ఎదుర్కోవడంలో దక్షిణాది రాష్ర్టాలలోకెల్లా తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన పనితీరును కనబరిచిందని ఫిక్కీ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ), ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా), ఎఫ్‌టీసీసీఐ (ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండ స్ట్రీ) పేర్కొన్నాయి. వైరస్‌ సోకినవారిని గుర్తించడం, వ్యాధి విస్తరణను నియంత్రించడం, బాధితులకు చికిత్స అందించడంలో దక్షిణాదిలోని ఐదు రాష్ర్టాలకన్నా తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందని …

Read More »

డిసెంబరు నాటికి కరోనా కేసులు 4రెట్లు

తెలంగాణ రాష్ట్రంలో రోజుకు దాదాపు 50 శాతం మేర కరోనా పాజిటివ్‌ కేసులు రిపోర్టు కావడం లేదని, కరోనా లక్షణాలున్నప్పటికీ భయంతో పరీక్షలు చేయించుకునేందుకు జనం ముందుకు రావడం లేదని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా(ఆస్కీ) సంస్థ అధ్యయనంలో తేలింది. మిగతారాష్ట్రాలతో పొల్చితే  రాష్ట్రంలో కరోనా వృద్ధిరేటు తగ్గుతోందని ఆస్కీ తెలిపింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ఆస్కీ హెల్త్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ సుబోధ్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సశ్వాత్‌ …

Read More »

తెలంగాణలో కరోనా బాధితుల రికవరీ రేటు 88.45%

తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల రికవరీ రేటు రోజురోజుకూ పెరుగుతున్నది. సోమవారం 88.15 శాతం రికవరీ రేటు ఉండగా, మంగళవారానికి 88.45 శాతానికి పెరిగింది. దేశంలో రికవరీ రేటు 87 శాతంగా నమోదైందని వైద్యారోగ్యశాఖ బుధవారం విడుదలచేసిన బులెటిన్‌లో పేర్కొన్నది. ఇప్పటివరకు మొత్తం 36.64 లక్షల వైరస్‌ నిర్ధారణ పరీక్షలు పూర్తిచేయగా, 2.16 లక్షల మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో 1.91 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 23,728 మంది …

Read More »

సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ క‌విత

తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లారు. రానున్న అయిదు రోజుల పాటు తాను క్వారెంటైన్‌లో ఉండ‌నున్న‌ట్లు ఆమె ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌ తేలడం వల్ల ‌.. తాను క్వారెంటైన్‌లోకి వెళ్తున్న‌ట్లు ఎమ్మెల్సీ క‌విత తెలిపారు.  నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఎన్నికైన క‌విత‌ను నిన్న ఎమ్మెల్యే సంజ‌య్ విషెస్ చెప్పేందుకు క‌లిశారు. త‌న‌తో ప్రైమ‌రీ కాంటాక్ట్‌లోకి వ‌చ్చిన‌వారంద‌రూ హోమ్ …

Read More »

ఏపీలో తగ్గిన కరోనా కేసులు

ఏపీలో గడిచిన ఇరవై నాలుగంటల్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి.గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 3,224కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,58,951కి చేరింది. ఇందులో 43,983యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. మొత్తం 7,08,712మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే నిన్న ఒక్కరోజులోనే ముప్పై రెండు మంది మృతి చెందారు.దీంతో మొత్తం మృతుల సంఖ్య 6256కి చేరింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat