దేశంలో తాజాగా కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 1,99,731 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు.. 228 కేసులు బయటడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,547కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,503 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24గంటల్లో నలుగురు మృతి చెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,30,714కి చేరింది.
Read More »దేశంలో కొత్తగా 134 మందికి కరోనా
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో 1,51,186 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 134 మందికి వైరస్ పాజిటివ్గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,78,956కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,582 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 …
Read More »Politics : న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్లో ఆంక్షలు.. మూసివేసే రోడ్లు ఫ్లై ఓవర్లు ఇవే..
Politics ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి రోజురోజుకీ ఈ కేసుల సంఖ్య ఎక్కువ అవుతూనే వస్తుంది అలాగే భారత్ లో కూడా ఇప్పటికే కరోనా కేసులు నమోదయ్యాయి ఈ సందర్భంగా హైదరాబాదులో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు.. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి.. మరి రెండు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది ఈ సందర్భంగా ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న యువత …
Read More »దేశంలో కొత్తగా 201 కోవిడ్ పాజిటివ్ కేసులు
దేశంలో కొత్తగా గత 24 గంటల్లో 201 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ ఈ విషయాన్ని తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3397 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది. వైరస్ నుంచి రికవరీ అవుతున్న రేటు 98.8 శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.గత 24 గంటల్లో 184 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివ్ రేటు 0.15 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. …
Read More »Politics : కరోనా కొత్త వేరియంట్ తో తెలంగాణ హై అలర్ట్
Politics కరోనా పూర్తిస్థాయిలో తగ్గిపోయిందని ఊపిరి పీల్చుకుంటున్న వారందరికీ మళ్లీ కొత్త వేరియంట్ బిఎఫ్ సెవెన్ కలవర పెడుతుంది చైనా తో పాటు అమెరికా బ్రిటన్ బెల్జియం దేశాల్లో ఈ వేరియంట్లు ఇప్పటికే కనిపిస్తున్నానా పద్యంలో భారత్ కూడా అప్రమత్తమయింది అలాగే ప్రస్తుతం భారత్లో కూడా ఈ వైరస్ ప్రవేశించింది.. అలాగే ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ ను ప్రకటించింది.. భారత్లో ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ …
Read More »కరోనా కేసుల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
చైనాలో అనూహ్య రీతిలో పెరుగుతున్న కరోనా కేసుల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అవసరమైన వారికి త్వరగా ఆ దేశం వ్యాక్సిన్ ఇవ్వాలని డబ్ల్యూహెచ్వో కోరింది. చైనాలో తీవ్రమైన కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకరమే అని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్ తెలిపారు. అయితే ఏ స్థాయిలో వ్యాధి తీవ్రత ఉన్నదో ఆ దేశం వెల్లడించాలని టెడ్రోస్ కోరారు. హాస్పిటళ్లలో జరుగుతున్న అడ్మిషన్లు, …
Read More »Politics : కరోనా తగ్గడానికి కారణం యేసు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ మాటలు
Politics దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖ పడుతున్నట్టే అనిపిస్తున్న రోజురోజుకీ మాత్రం కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. అలాగే ఇప్పటికే చైనాలో ఈ కేసులు మరింత ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆంధ్రాలో.. తెలంగాణలో కనిపిస్తున్నాయి.. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అలాగే.. దేశంలో …
Read More »Politics : వచ్చే ఏడాది నాటికి చైనాలో కరోనాతో పది లక్షల మంది మృతి.. అమెరికా
Politics కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని ఎంతలా వణికించిందో తెలిసిందే దీని వలన ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది మరణించారు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న కరోనా చైనాలో మాత్రం తగ్గటం లేదు ఇంత జరుగుతున్నా చైనా మాత్రం ఈ విషయంలో ఏమాత్రం స్పందించడం లేదు సరి కదా తమ పౌరుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం చైనాలో జీరో కోవిడ్ విధానాలను ఎత్తివేశారు.. దీంతో అక్కడ …
Read More »దేశంలోకి మరో భయాంకర వైరస్ ఎంట్రీ.. తస్మాత్ జాగ్రత్త
కర్ణాటక రాష్ట్రంలో మొదటి సారిగా జికా వైరస్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదు సంవత్సరాల బాలికకు ఈ వైరస్ నిర్ధారణ అయ్యింది. ఈ వ్యాధి విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు.కర్ణాటకలో జికా వైరస్ వెలుగు చూడటం కలకలం రేపింది. రాయచూర్ జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలికకు రాష్ట్రంలో మొదటి జికా వైరస్ కేసు నిర్ధారణ అయ్యింది. …
Read More »చైనా లో తగ్గని కరోనా బీభత్సం
కరోనాకు పుట్టినిల్లైన చైనాలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది.ఆ దేశంలో గత వారం రోజులుగా రోజువారీ కేసులు 30 వేలకుపైగా నమోదవుతున్నాయి. తాజాగా 34,980 కేసులు కొత్తగా రికార్డయ్యాయి. ఇందులో 4,278 మందికి లక్షణాలు ఉన్నాయని, మరో 30,702 మందికి ఎలాంటి లక్షణాలు లేవని నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. కొత్తగా ఎవరూ మరణించలేదని, ఇప్పటివరకు కరోనా వల్ల 5233 మంది మృతిచెందారని వెల్లడించింది. గురువారం 36,061 కేసులు …
Read More »