ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ చరిత్రలో దళిత సామాజిక వర్గం గురించి చెప్పే మొట్ట మొదటి మాట నేను దళితులకు పెద్దన్నను.ఆ సామాజిక వర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నాను.వారిని అన్ని రంగాల్లో ముందు ఉండేలా అభివృద్ధి చేస్తాను అని ఆయన తెగ ఉదరగోట్టడం మనం చూస్తూనే ఉన్నాం . అయితే దళితుల పెద్దన్నగా చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు అదే సామాజిక …
Read More »ఏపీ ప్రజల తలరాత మార్చే సత్తా ఉన్న నేత జగన్ ..టీడీపీ కేంద్ర మాజీ మంత్రి..
ఈ మాటలు అన్నది ఎవరో వైసీపీ పార్టీకి చెందిన నేత కాదు ..ఇతర పార్టీల నుండి వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్న నేత కాదు.ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి .ఆయన ఉమ్మడి రాష్ట్రంలో రాజంపేట నుండి ఎంపీగా గెలిచిన అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హాయంలో కేంద్రమంత్రిగా పని చేసిన అన్నయ్యగారి సాయిప్రతాప్ .ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి కోటరిగా ముద్ర …
Read More »ఒక్కరోజే వెయ్యి కోట్ల స్కామ్ ..అధికార పార్టీనా మజాకానా ..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు రెండు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఇటివల జరిగిన ఆ పార్టీ ప్లీనరీలో బాబు మీద ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని విడుదల కూడా చేశారు.అయితే తాజాగా స్వయానా చంద్రబాబుకు వియ్యంకుడు ,హిందూపురం టీడీపీ …
Read More »వైసీపీ వైపు చూస్తున్న టీడీపీ యువనేత ..?
ఏపీలో రాజకీయాలు అంటే ఒక పార్టీ నుండి వేరే పార్టీలోకి చేరడం ..మరల తిరిగి అదే పార్టీలోకి రావడం అనే విధంగా తయారైంది.అధికార టీడీపీ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలపై అక్రమకేసులను బనాయించి..బెదిరించొ ..తాయిలాలు ఆశచూపో పార్టీలోకి చేర్చుకుంటున్న సంగతి తెల్సిందే.ఇలా వైసీపీ నుండి టీడీపీలో చేరాడు దివంగత మాజీ ఎమ్మెల్యే దేవినేని నెహ్రు.నెహ్రు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని టీడీపీ అధినేత …
Read More »జగన్ కు తీపి కబురు ..బాబుకు చేదు కబురు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.జగన్ పాదయాత్రలో భాగంగా మహిళలు ,యువత ,విద్యార్ధిని విద్యార్థులు ,నిరుద్యోగులు ,రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు హయంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను ,కష్టాలను చెప్పుకుంటున్నారు.పాదయాత్రకు విశేష ఆదరణ వస్తున్న …
Read More »చంద్రబాబుకు గుడి కట్టించనున్న ఏపీ హిజ్రాల సంఘం ..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఇటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంటే మరోవైపు ఆ రాష్ట్రంలో ఉన్న హిజ్రాలల్లో మాత్రం చెరగని ముద్రవేసుకుంటున్నారు .గత నాలుగు ఏండ్లుగా తమకు పెన్షన్లు ,పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడి ఋణం తీర్చుకోవడానికి రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో నంద్యాల నుండి మహానందికి వెళ్లే మార్గంలో తమకు దేవుడైన నారా చంద్రబాబు నాయుడుకి గుడి …
Read More »పవన్ పొలిటికల్ ఎంట్రీపై రానా షాకింగ్ కామెంట్స్ ..
టాలీవుడ్ యంగ్ హీరో ,దగ్గుబాటి వారసుడు రానా ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్రాల్లో ప్రజాయాత్ర చేయాలనీ నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించి జనసేన పార్టీ …
Read More »జగన్ సీఎం అవ్వడం ఖాయం -కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ ఎంపీ …
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటానికి మధ్య ఉన్న గత ఎన్నికల్లో ఉన్న ఓట్ల తేడా కేవలం రెండు శాతమే ..అది కూడా అక్షరాలా ఐదు లక్షల ఓట్ల తేడా మాత్రమే. అయితే కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ ఎంపీ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ …
Read More »ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో కల్సి పనిచేస్తామని తేల్చి చెప్పిన సంగతి తెల్సిందే .అయితే జగన్ ప్రస్తుతం చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను హీటేక్కిస్తున్నాయి.అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఏపీ అధికార పార్టీ …
Read More »ఏపీలో ప్రభావం కోల్పోతున్న టీడీపీ ..పుంజుకుంటున్న వైసీపీ ..?
ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికీ ఎన్ని ఓట్లు వస్తాయో అనే అంశం మీద ప్రముఖ ముస్లీం జ్యోతిష్యుడు నిర్వహించిన సర్వేలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి .ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఎవరికీ ఎన్ని సీట్లు ..ఎక్కడ ఎన్ని స్థానాలు దక్కించుకుంటాయో సదరు ముస్లీం జ్యోతిష్యుడు నిర్వహించిన లేటెస్ట్ సర్వేలో తేలింది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో …
Read More »