Home / Tag Archives: Chandrababu (page 42)

Tag Archives: Chandrababu

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఈడీ విచారణ మొదలు.. బాబు బ్యాచ్ గుండెల్లో రైళ్లు..!

గత ఐదేళ్ల టీడీపీ హయాంలో చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు అమరావతిలో పెద్ద ఎత్తున ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని బినామీల పేరుతో 4 వేల ఎకరాలకు పైగా భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ మేరకు రాజధాని భూముల విషయంలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపాస్తామని సీఎం జగన్ స్వయంగా …

Read More »

చంద్రబాబు కుటిల రాజకీయంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఫైర్..!

ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును నిబంధనలకు వ్యతిరేకంగా అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ ఆధ్వర్యంలో ప్రజలు, వివిధ ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తూ చంద్రబాబు దిష్టి బొమ్మలను తగలబెడుతూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఇక విశాఖపై చంద్రబాబు చేయిస్తున్న విషప్రచారంపై ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు మండిపడుతున్నారు. అలాగే హైకోర్టుతో రాయలసీమకు ఏం ఒరుగుతుంది…రెండు జీరాక్స్ …

Read More »

అమరావతి ఉద్యమాన్ని చంద్రబాబు అటకెక్కించినట్లేనా.. మరి జోలె పట్టి వసూలు చేసిన కోట్ల రూపాయల సంగతేంటీ..?

ఏపీకి మూడు రాజధానులకు వ్యతిరేకంగా గత నెలన్నరగా అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా అమరావతి రైతుల ఆందోళనలను నిర్వహించే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. రాజధానిలో తన బినామీ భూములు కాపాడుకునేందుకు చంద్రబాబు అమరావతి రైతులను రెచ్చగొట్టి ఆందోళన కార్యక్రమాలను చేయిస్తున్నాడని వైసీపీ నేతలు విమర్శించారు. అయితే బాబు మాత్రం విమర్శలను లెక్కచేయకుండా అమరావతి ఆందోళనలను రాష్ట్రస్థాయి ఉద్యమంగా మార్చేందుకు నానా …

Read More »

విచారణ జరిగితే నీతిచంద్రికల బండారం బట్టబయలే..!

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అమరావతిని రాజధానిగా ప్రతిపాదించిన విషయం అందరికి తెలిసిందే. అయితే అంతకు ముందు టీడీపీ నాయకులు, బాబు బంధువులు ఇలా తన సొంత వాళ్ళు అందరూ ముందుగానే ఇల్లు చక్కబెట్టేసారు. అంటే రాజధాని అనౌన్స్మెంట్ రాకముందే అక్కడ భూములను కొనేసారు. అంతేకాకుండా అటు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా అదే జరిగింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రకటనకు …

Read More »

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైసీపీ సీనియర్ నేత..!

గత ఐదేళ్ళ పాలనలో అధికార బలంతో ఎన్నో అన్యాయాలు, అక్రమాలకూ పాల్పడింది టీడీపీ. రైతుల ఆత్మాహత్య, నిరుద్యోగులు, ముసలివారు ఇలా అందరూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 6నెలల్లోనే అమరావతిని రాజధానిగా ప్రతిపాదించడం, అదేదో టీడీపీ నేతలకు, బాబు వర్గానికి అందరికి కల వచ్చినట్టు అందరూ అక్కడ భూములు కొనడం ఇవన్నీ చూస్తుంటే ఎంత పెద్ద స్కెచ్ అనేది బాగా అర్ధమయింది. ఇప్పుడు వాటిని కాపాడుకోవడానికి విశ్వ …

Read More »

చంద్రబాబూ అడ్డంగా దొరికిపోయావ్..వీడియో లీక్ !

ఏపీ శాసనమండలి రద్దు, కేంద్రం ఆమోదం, వికేంద్రీకరణపై హైకోర్టులో కేసులు, విచారణ తదితర అడ్డంకులు ఉన్నా జగన్ సర్కార్ మూడు రాజధానుల ఏర్పాటుపై ముందడుగు వేస్తోంది. మార్చి 25 నుంచి విశాఖ నుంచి పాలన స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అనుకుల మీడియా ఛానళ్లలో పథకం ప్రకారం విశాఖపై విషప్రచారం మొదలైంది. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా …

Read More »

విశాఖపై టీడీపీ విషప్రచారం…దాడి వీరభద్రరావు ఫైర్ …!

ఏపీ శాసనమండలి రద్దు, కేంద్రం ఆమోదం, వికేంద్రీకరణపై హైకోర్టులో కేసులు, విచారణ తదితర అడ్డంకులు ఉన్నా జగన్ సర్కార్ మూడు రాజధానుల ఏర్పాటుపై ముందడుగు వేస్తోంది. మార్చి 25 నుంచి విశాఖ నుంచి పాలన స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అనుకుల మీడియా ఛానళ్లలో పథకం ప్రకారం విశాఖపై విషప్రచారం మొదలైంది. జీఎన్‌రావు కమిటీ విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయమని చెప్పలేదని..విశాఖలో తుఫాన్లు, …

Read More »

బ్రేకింగ్.. హిందూపురంలో బాలయ్యకు చేదు అనుభవం..!

ఏపీ శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు చేసిన కుట్రలపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు మండిపడుతున్నారు. సీమలో పుట్టి పెరిగిన చంద్రబాబుకు ఎప్పుడూ అత్తగారిల్లు అయినా కృష్ణా, గుంటూరు జిల్లాలపైనే మక్కువ. గతంలో పలుమార్లు రౌడీలు, హంతకులంటూ సీమ ప్రజలపై నోరుపారేసుకున్నాడు. ముఖ్యంగా చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తే ఏం వస్తుంది..ఓ రెండు జీరాక్స్ సెంటర్లు, నాలుగు టీ కొట్లు తప్పా…అంటూ …

Read More »

విశాఖపై విషప్రచారం..మంత్రి కన్నబాబు ఫైర్..!

ఏపీలో అధికార, పాలనా వికేంద్రీకరణలో భాగంగా జగన్ సర్కార్ విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు ముందడుగు వేస్తోంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం విశాఖలో రాజధాని ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. తన అను”కుల” మీడియాతో విశాఖపై విష ప్రచారం చేయిస్తున్నారు. కడప గూండాలు వచ్చి కబ్జాలు చేస్తారని విశాఖ ప్రజలను భయభ్రాంతులు చేసేలా అనుకుల ప్రతికల్లో వార్తలు రాయిస్తున్నారు.. విశాఖకు తరచుగా తుఫానులు వస్తాయని, రక్షణాపరంగా కూడా …

Read More »

శాసనమండలి రద్దును అడ్డుకునేందుకు చంద్రబాబు వేస్తున్న స్కెచ్ ఇదే..!

ఏపీ శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు చేసిన కుట్ర బెడిసికొట్టింది. నిబంధనలకు వ్యతిరేకంగా స్పీకర్ షరీఫ్ వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట కమిటీకి పంపండంతో ఆగ్రహించిన జగన్ సర్కార్ ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది. ఇక కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి శాసనమండలి రద్దు బిల్లును పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదించడమే తరువాయి … లోకేష్‌తో సహా 28 మంది టీడీపీ ఎమ్మెల్సీల పదవులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat