టీడీపీ అధినేత చంద్రబాబు గత 20 రోజులుగా రోజుకో డ్రామా ఆడుతూ..అమరావతి రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నాడు. మూడు రాజధానులు ఏర్పాటు అయితే ఇక మీకు బతుకే లేదన్నట్లుగా అమరావతి రైతులను రెచ్చగొడుతున్నాడు. అసలు మూడు పంటలు పండే సారవంతమైన భూములను తన స్వార్థం కోసం బతిమాలి, భయపెట్టి, బలవంతంగా రైతుల దగ్గర లాక్కుని చంద్రబాబు..ఇప్పుడు తనను నమ్మి భూములిచ్చిన అమరావతి రైతులకు అన్యాయం జరిగిపోతుందని మొసలి కన్నీరు కారుస్తున్నాడు. మీ జీవితాలు …
Read More »రోడ్డు మీద డ్రామా చేస్తున్న బాబును అరెస్ట్ చేస్తే జనసేనానికి కోపం వచ్చిందే..!
అమరావతిలో గత 20 రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు మద్దతు పలుకుతున్నారు. చంద్రబాబు రోజుకో కార్యక్రమంతో రాజధాని రైతులను రెచ్చగొడుతున్నాడు. కాగా బుధవారం నాడు అనుమతి లేకున్నా బెంజి సర్కిల్ నుంచి ఆటోనగర్ యాత్ర వరకు పాదయాత్ర చేయడం ద్వారా రాజకీయం చేయాలని చూసిన చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర చేయాలంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని పోలీసులు తెలిపారు. దీంతో చంద్రబాబు …
Read More »సంచలనం… వివేకా హత్యకేసులో చంద్రబాబుకు హైకోర్ట్ నోటీసులు..!
మాజీమంత్రి వివేకా హత్యకేసుపై సిట్ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును సిబీఐ అప్పగించాలంటూ..మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిలు హైకోర్టులో పిటీషన్ వేశారు. అయితే తాజాగా వివేకా హత్య కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. బాబుతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్ తదితరులకు కూడా నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు …
Read More »రాజధాని ప్రాంతంలో అరాచక శక్తులున్నాయా?
రాజధాని ప్రాంతంలో అరాచక శక్తులు ఉన్నాయా.. వాటిని గుర్తించటంలో నిఘా సంస్థలు విఫలం అయ్యాయా అనే ప్రశ్న ఇప్పుడు అందరిని ఆలోచింప చేస్తోంది.. తాజాగా జరిగిన జాతీయ రహదారిపై రాస్తారోకో ముందుగా నిఘా వర్గాల సమాచారం సేకరించటంలో విఫలం అయ్యాయనే వాదనలు వాస్తవమేననిపిస్తోంది. అంతమంది పోలీసులు ఉన్న ప్రాంతంలోనే క్యాబినెట్ ర్యాంక్ కలిగిన చీఫ్ విప్పై దాడి జరగటంలో అక్కడ విధులలో ఉన్న పోలీసుల వైఫల్యమా లేక గమ్యస్థానం చేరాల్సిందే …
Read More »ప్రజల గురించి కాకుండా చంద్రబాబు గురించే జనసేన ఎక్కువ బాదపడుతున్నట్లుగా ఉంది..ఇదిగో సాక్ష్యం
విజయవాడ బెంజ్ సెంటర్ లో ట్రాపిక్ కు ఆటంకం కలిగిస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భైటాయించినిప్పుడు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని ఇంటికి తరలించడాన్ని జనసేన తప్పుపట్టింది.జనసేన ప్రకటన ఇలా ఉంది. పోలీసు బలంతో అణచి వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది రాజధాని అమరావతిని రక్షించుకొనేందుకు రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పోలీసు బలంతో అణచి వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని …
Read More »చంద్రబాబు అసాంఘిక శక్తి, హింసావాది..హోంమంత్రి !
చంద్రబాబు అసాంఘిక శక్తి. హింస లేనిదే బతకలేడు. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన పరిస్థితి ఒడ్డున పడ్డ చేపలా తయారైందని హోమ్ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు.. ఈరోజు విజయవాడలో, గుంటూరులో శాంతి భద్రతల సమస్య సృష్టించి తన బినామీ భూముల రేట్లు తగ్గకుండా కాపాడుకునేందుకు తెగించాడు. నిజానికి రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందన్న ప్రతిపాదనల్లో విజయవాడ తన ప్రాధాన్యతను ఎప్పటికీ నిలబెట్టుకునేలా లెజిస్లేటివ్ రాజధాని ఇక్కడే …
Read More »చంద్రబాబూ ఇదేనా నీ రాజకీయం.. మత్స్యకారులను కూడా వదలడం లేదు !
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మత్స్యకారులు పాకిస్తాన్ లో బందీలుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై వైఎస్ జగన్ దృష్టికి పార్టీనాయకులు, బాధితులు తీసుకొచ్చారు. తమవాళ్ళ విడుదలకు కృషిచేయాల్సిందిగా కోరడంతో అప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి జగన్ ఆదేశాలు జారీ చేశారు. అప్పటినుంచీ విదేశాంగ శాఖపై ఒత్తిడి తీసుకు వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మేరకు చర్యలు తీసుకుని వారి విడుదలకు కృషి చేశారు. మొత్తానికి వాళ్లకి విముక్తి కలిగి …
Read More »బెంజి సర్కిల్ వద్ద బాబు హైడ్రామా…రోడ్డుపై బైఠాయింపు…!
గత 20 రోజులుగా అమరావతిలో జరుగుతున్న ఆందోళనలను హింసాత్మకంగా మార్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ప్రభుత్వ విప్ పిన్నెల్లి పై దాడి ఘటన తర్వాత మరో హైడ్రామాకు బాబు తెరలేపారు. విజయవాడలో బెంజి సర్కిల్ వద్ద అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన చంద్రబాబు..అనంతరం సీపీఐ రామకృష్ణ, ఇతర జేఏసీ నేతలతో కలసి ఆటోనగర్ వద్ద బస్సు యాత్రను ప్రారంభించేందుకు పాదయాత్రగా బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. అయితే …
Read More »మూడు రాజధానులకు జై కొడుతున్న కాపు సామాజికవర్గం…!
ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుకు మద్దతుగా అమరావతి ఆందోళనలకు మద్దతు పలుకుతున్నారు. తినడానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే.. కొడుకు వచ్చి పరమాన్నం కావాలన్నాడంట, ఇప్పటి వరకూ అమరావతికే దిక్కూ దివాణం లేదు.. మూడు అమరావతి నగరాల నిర్మాణం సాధ్యమయ్యేనా అంటూ వరుస ట్వీట్లతో జగన్ సర్కార్పై మండిపడ్డారు. అంతే కాదు అమరావతిలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పవన్ స్వయంగా పాల్గొని ప్రభుత్వంపై …
Read More »చంద్రబాబు..మేం కానీ..కన్నెర్ర చేస్తే.. నువ్వు నీ కొడుకు..మంత్రి అనిల్ ఫైర్..!
ఏపీకి మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతిలో గత 20 రోజులుగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. తాజాగా ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చినకాకానిలో జరిగిన దాడిని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోంది. ఈ మేరకు పోలీసులు దాడికి పాల్పడిన పదిమందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ దాడికి పాల్పడింది..రైతులు కాదు చంద్రబాబు మనుషులే అని పిన్నెల్లితో సహా, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా …
Read More »