Home / Tag Archives: Chandrababu (page 61)

Tag Archives: Chandrababu

ఇప్పుడు ఏమంటావ్ పవన్ కళ్యాణ్..!

ప్రతిపక్ష నేత చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు, తన బంధువులకు, తన పార్టీ కార్యకర్తలకు అమరావతి భూములు ముట్టజెప్పి అవినీతికి పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు. తాడేపల్లిగూడెం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా మూడు ప్రాంతాలను రాజధానులుగా నిర్ణయించి సీఎం జగన్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారని అంటూ, రాజధాని విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కు అవగాహనలేదని ప్రజలంతా 3 రాజధానులను  స్వాగతిస్తున్నారన్న …

Read More »

మూడు రాజధానుల ఏర్పాటుపై మైసూరారెడ్డి సంచలన వ్యాఖ్యలు…!

ఏపీ సీఎం జగన్ దక్షిణాఫ్రికా మోడల్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అమరావతిలో అసెంబ్లీ, వైజాగ్‌లో సెక్రటేరియట్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తూ మూడు రాజధానులుగా డెవలప్ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. మూడు రాజధానుల ప్రకటనపై లోకసత్తా అధినేత జయప్రకాష్ నారాయణ, టీడీపీ ఎమ్మెల్యే గంటా, బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి, టీడీపీ నేత, మాజీమంత్రి కొండ్రు మురళీ తదితరులు స్వాగతించగా, …

Read More »

సీఎం జగన్, మోసకారి చంద్రబాబుకు తేడా ఇదే..!

40ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు అనుకున్నది చేసేందుకు ఎంతకైనా తెగిస్తారు అనడంలో సందేహమే లేదు. దానికి ముఖ్య ఉదాహరణ 2014 ఎన్నికలే. అప్పటి ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి వారికి ఒక ఆశను కల్పించి, చివరికి గెలిచాక అందరికి చుక్కలు చూపించారు చంద్రబాబు. అదే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ విషయంలో వీరిద్దరి మధ్య ట్విట్టర్ …

Read More »

చంద్రబాబూ రాజధాని వస్తుందని మీ బ్యాచ్ మొత్తానికి ఒకే రోజు కల వచ్చిందా?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా రాజధాని విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. మొన్న అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ చేసిన ప్రకటనతో ప్రత్యర్ధులు సైత్యం జగన్ కే సపోర్ట్ ఇస్తున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని పెద్ద నాయకులు సైతం వత్తాసు పలుకుతున్నారు. అయితే గత ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు హయంలో అమరావతిని రాజధానిగా చెయ్యాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. అయితే అక్కడ ఒక్క ప్రపోజల్ మాత్రమే …

Read More »

బాబు ఏదైనా ప్రకటన చేసారంటే..ముందు సమాచారం వాళ్ళకే వెళ్తుంది!

గత ఐదేళ్ళ పాలనాలో చంద్రబాబు హయంలో రాజధాని ఎక్కడ ఉండాలి అని కేంద్రం నియమించిన తమిళనాడు ఐఏఎస్ శివరామకృష్ణన్  కమిటీలో  ఇండియాలో  పేరు ప్రఖ్యాతులున్న భవన రంగ నిపుణులు ,ఆర్ధిక నిపుణులు ఉన్నారు. వారి ఇచ్చిన నివేదిక ప్రకారం చూసుకుంటే చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలలో అన్ని తప్పులే ఉన్నాయి. ఆ నివేదికను పక్కన పెట్టి తన కులస్తులకు, సొంతవారికి ముందుగానే సమాచారం ఇవ్వడంతో వారు రాజధాని రైతుల దగ్గర దౌర్జన్యంగా …

Read More »

రాయలసీమకు వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రకటనలు చేసినా మీ నాయకులను బయట తిరగనీయబోమని హెచ్చరిక

కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై రాయలసీమ యువజన, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు, పవన్‌ దిష్టిబొమ్మలతో గురువారం కర్నూలులో శవయాత్ర నిర్వహించి కేసీ కెనాల్‌లో నిమజ్జనం చేశారు. జేఏసీ నాయకులు శ్రీరాములు, చంద్రప్ప, సునీల్‌కుమార్‌రెడ్డి, రామకృష్ణ మాట్లాడుతూ శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అధికారంలో ఉన్నంత …

Read More »

చంద్రబాబు నీకోవర్టు ఊరుకోడట..అమరావతిలో ఆయన వాటా ఎంతో..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరిరోజున సంచలన ప్రకటన చేసిన విషయం అందరికి తెలిసిందే. రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని ఇందులో భాగంగానే అమరావతి, విశాఖపట్నం, కర్నూల్ పేర్లను బయటపెట్టారు. ఈ ప్రకటనకు సంబంధించి ప్రత్యర్ధులు సైతం జగన్ కు జేజేలు కొడుతూ ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అందరికి వ్యతిరేఖంగా ఉన్నారు. ఆయనకు తోడూ ఇప్పుడు మరొకరు రెచ్చిపోతున్నారని, దీనికి …

Read More »

జగన్ ఆలోచన ఇదే..అన్ని జిల్లాలకు సమాన అభివృద్ధి !

ఏపీలో ప్రతీ జిల్లాకు,ప్రతీ గ్రామానికి సమాన అభివృద్ధి జరగాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనని ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి అన్నారు. ఆయన ఈరోజు తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బుగ్గన రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సమగ్ర పాలన మరియు అభివృద్ధి చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని అన్నారు. దీనికి సంబంధించే సీఎం తన ఆలోచనను బయటపెట్టారని బుగ్గన చెప్పడం జరిగింది. ఆయన …

Read More »

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు… రాయలసీమ టీడీపీ నాయకులు స్వాగతిస్తారా….?

ఏపీ వేగంగా అభివృద్ధి చెందాలి అంటే అది కేవలం వికేంద్రీకరణ ద్వారానే సాధ్యమవుతుందని వైఎస్సార్‌సీపీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని  స్వాగతింతున్నట్లు తెలిపారు. అన్ని ప్రాంతాలకు  సమన్యాయం చేయాలనే ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానుల ఆలోచన చేశారన్నారు. హైదరాబాద్ మాదిరిగానే అమరావతిని కూడా అభివృద్ధి  చేస్తానంటూ చంద్రబాబు ప్రజలను మోసం చేసారని విమర్శించారు. చంద్రబాబు 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నా …

Read More »

అమరావతి విషయంలో బాబు కంటే ఆయనే తెగ ఫీల్ అవుతున్నాడు !

సీఎం జగన్ తీసుకున్న అభివృద్ధి  వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులుగా విభజించాలి అనే నిర్ణయం నిజంగా చాలా మంచి నిర్ణయం అని, ఈ మేరకు పార్టీలను పక్కన పెట్టి ఆయన నిర్ణయాలను ప్రత్యర్ధులు సైతం స్వాగతిస్తుంటే చంద్రబాబు మాత్రం అందరికి వ్యతిరేకంగా ఉన్నారు. అలా ఎందుకు ఉన్నారు అనేది అందరికి తెలిసిన విషయమే అని చెప్పాలి. మరోపక్క బాబుని పక్కన పెడితే ఆయనకన్నా ఎక్కువగా ఫీల్ అవుతున్నారట ఒక పెద్ద …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat