తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఘోరం జరిగింది. ఓ బాలికను ప్రేమ పేరిట అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఇన్ స్పెక్టర్ రవి తెలియజేసిన తాజా వివరాల ప్రకారం.. సింగరేణి కాలనీ గుడిసెల్లో నివసించే బాలిక (16), బాలుడి (16) మధ్య చనువు ఉండేది. ఇటీవల బాలిక శరీరంలో మార్పులు గమనించిన తల్లి నిలదీయగా గర్భవతి అన్న …
Read More »యూపీలో ఘోర ప్రమాదం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ఘజియాబాద్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈరోజు మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ మీరట్ ఎక్స్ ప్రెస్ హైవే పై కారు బస్సు ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఈ సంఘటనలో ఎనిమిదేండ్ల చిన్నారి కూడా గాయపడింది. చికిత్సకోసం అసుపత్రికి ఆ చిన్నారిని తరలించారు. అయితే బస్సు మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణం …
Read More »ఇద్దరు దొంగల మధ్యలో ఓ ఫేక్ లేడీ పోలీస్
ఆ లేడీ.. ఓ దొంగను ప్రేమ పెండ్లి చేసుకున్నది. ఇద్దరు పిల్లల్ని కూడా కన్నది. అతడిని వదిలేసి, మరో దొంగతో సహజీవనం చేసింది. అతడినీ వదిలేసి ఇంకో దొంగతో రిలేషన్షిప్లో ఉంటూ విలాసాలకు అలవాటుపడింది. చివరికి నకిలీ పోలీస్ అవతారం ఎత్తి కిలేడీగా మారింది. ఆమె ఆటలు పసిగట్టిన పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. వివరాల్లోకెళితే.. గుడిసెల అశ్విని ఇంటర్ వరకు చదివి, ఇండ్లలో దొంగతనాలు చేసే రోహిత్శర్మ అనే ఒక …
Read More »ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య
తనని ఫోన్ మాట్లాడవద్దని తల్లి వారించటంతో యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జవహర్ నగర్ PS పరిధిలో జరిగింది. ఒడిస్సాకు చెందిన మేనక నాయక్, భర్త మున్నా నాయక్ల కుమారుడు అనిల్ కొంతకాలంగా తరచూ ఫోన్లో మాట్లాడుతుండడంతో తల్లి వద్దని వారించింది. మనస్థాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో అనిల్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read More »ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడలో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థిని భవ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు వినయ్ మోసం చేశాడని ఇటీవల ఆమె గ్రామపెద్దలకు ఫిర్యాదు చేసింది. అయితే పంచాయితీ నిర్వహించిన పెద్దలు.. రూ.5లక్షలు తీసుకుని విషయాన్ని ఇంతటితో వదిలేయమని చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన భవ్య సూసైడ్ చేసుకుంది. కుటుంబీకులు ఆమె మృతదేహంతో వినయ్ ఇంటి ముందు ఆందోళనకు
Read More »అప్సర హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయం
సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెకు మూడేళ్ల కిందటే చెన్నైకి చెందిన వ్యక్తితో పెళ్లి జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. కానీ అతడితో విభేదాల కారణంగా ఏడాది కింద సరూర్ నగర్లోని పుట్టింటికి వచ్చింది. ఈక్రమంలోనే ఇంటి సమీపంలోని ఆలయంలో పూజారిగా పనిచేసే సాయికృష్ణతో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. తనను పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి తేవడంతో సాయికృష్ణ ఆమెను చంపేశాడు.
Read More »అప్సర హత్య కేసులో ట్విస్ట్
అప్సరను హత్య చేసిన పూజారి సాయికృష్ణ నిన్న శంషాబాద్ పోలీస్ స్టేషన్లో హంగామా సృష్టించాడు. ‘నేను ఆత్మహత్య చేసుకుంటా. జైలుకు వెళ్లినా బతకను. అప్సరను చంపే ఉద్దేశం నాకు లేదు. పెళ్లి చేసుకోమని టార్చర్ చేసింది. లేకపోతే ఫొటోలు వైరల్ చేస్తానని బెదిరించింది’ అని విలపిస్తూ పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది. కాగా అతడికి రాజేంద్రనగర్ కోర్టు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.
Read More »యూపీలోదారుణం – భర్తను కట్టేసి మరి..?
యూపీ రాంపూర్ లో దారుణమైన సంఘటన జరిగింది. ఓ మెకానిక్ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు దుండగులు అతన్ని మంచానికి కట్టేసి మరి ఆయన భార్య, 13 ఏళ్ల కూతురిపై గ్యాంగ్ రేప్ చేసి పారిపోయారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కొన్ని రోజుల కిందట సదరు వ్యక్తితో కొందరు గొడవపడ్డారని, వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు.
Read More »సిద్దిపేట జిల్లాలొ దారుణం
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో ఓ విషాదం చోటుచేసుకున్నది. పొట్లపల్లి గ్రామానికి చెందిన మెడబోయిన వెంకటయ్య (90)కు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరికీ వివాహాలు చేశాడు. తనకున్న నాలుగు ఎకరాల భూమి నలుగురు కొడుకులకు సమానంగా పంచి ఇచ్చాడు. భార్య ఈరవ్వ 30 ఏండ్ల క్రితం చనిపోయింది. కొడుకులు ఒక్కో చోట స్థిరపడ్డారు. పొట్లపల్లిలో ఇద్దరు, హుస్నాబాద్లో ఒకరు, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి …
Read More »MLC KAVITHA: మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ప్రీతి మరణంపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
MLC KAVITHA: మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ప్రీతి మరణంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రీతి తల్లిదండ్రులకు కవిత లేఖ రాశారు. ప్రీతి మరణం తనను ఎంతో బాధకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణానికి కారకులపై ప్రభుత్వం కచ్చితంగా శిక్షిస్తుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ట్విటర్ వేదికగా ప్రీతికి ఎమ్మెల్సీ కవిత సంతాపం …
Read More »