తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటీవల విడుదలైన రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్’ మూవీతో నభా నటేష్ తెలుగులో మంచి అభిమానులను పొందింది. నితిన్ హీరోగా నటిస్తున్న మాస్ట్రో సినిమాలో ఈ ఇస్మార్ట్ బ్యూటీ ఓ పాత్రను పోషిస్తుంది… ఈ మూవీలో తాను సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పింది త్వరలోనే దీనిపై చిత్ర బృందంతో చర్చిస్తానని నభా నటేష్ తెలిపింది. కాగా మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న …
Read More »మహేష్ సరసన పూజా హెగ్దే
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో..సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ఓ సినిమా చేయనుండగా.. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్లేని తీసుకున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ తో పాటు ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి పూజాతో ఇప్పటికే చిత్రయూనిట్ చర్చలు జరిపిందట. SSMB28 వర్కింగ్ టైటిల్ గా రూపొందనున్న ఈ సినిమా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో త్రివిక్రమ్-మహేష్ …
Read More »వకీల్ సాబ్ లో పవన్ ఎన్ని నిమిషాలు ఉంటారో తెలుసా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఎల్లుండి విడుదల కానుండగా.. పవన్ ఎంట్రీపై సోషల్ మీడియాలో పలు రూమర్లు వినిపించాయి. తాజాగా దీనిపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. 15 నిమిషాల తర్వాత పవన్ ఎంట్రీ ఉంటుందని చెప్పాడు. హీరో ఇంట్రడక్షన్ అదిరిపోతుందని, సీట్లలో ఎవ్వరూ కూర్చోరని తెలిపాడు. ప్రతి 15 నిమిషాలకు ఓ హై ఉంటుందని చెప్పుకొచ్చాడు. కాగా మొత్తంగా ఈ సినిమాలో పవన్ 50 …
Read More »శరత్ కుమార్ ,రాధిక లకు ఏడాది జైలు శిక్ష.. ఎందుకంటే..?
తమిళ నటుడు శరత్ కుమార్, అతని భార్య, నిర్మాత రాధికా శరత్ కుమార్లకు చెన్నైలోని సైదాపేట కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2017నాటి చెక్ బౌన్స్ కేసులో ఇరువురికీ న్యాయస్థానం ఏడాది శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే… శరత్ కుమార్, రాధిక, మరో నిర్మాత లిస్టిన్ స్టీఫెన్ పలు సినిమాలను సంయుక్తంగా నిర్మించారు. అయితే ఓ సినిమా కోసం రేడియాన్ అనే మీడియా సంస్థ నుంచి వీరు పెద్ద మొత్తంలో అప్పుగా తీసుకున్నారు. …
Read More »శ్రుతిహాసన్ పై బీజేపీ ఫిర్యాదు..ఎందుకంటే..?
మక్కల్ నీది మయం (ఎంఎన్ఎం)పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు కమల్హాసన్ కుమార్తె, ప్రముఖ సినీనటి శ్రుతిహాసన్పై బీజేపీ ఫిర్యాదు చేసింది. మంగళవారం పోలింగ్ సందర్భంగా కమల్హాసన్ కుమార్తె, సినీనటి శ్రుతిహాసన్ తన తండ్రితో కలిసి కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ను అక్రమంగా సందర్శించారని బీజేపీ ఫిర్యాదు చేసింది. కమల్ హాసన్, తన కుమార్తెలు శ్రుతిహాసన్, అక్షరలతో కలిసి చెన్నైలో ఓటు వేసిన తరువాత, నేరుగా తాను పోటీ చేస్తున్న …
Read More »ఆర్ఆర్ఆర్ అసలు “కథ” ఇదేనా..?
మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్(రణం రౌద్రం రుధిరం)’. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. అంతే కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్స్టార్ రామ్చరణ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం. ఇదొక ఫిక్షనల్ పీరియాడికల్ మూవీ. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ సినిమాను …
Read More »అదిరిపోయిన రష్మిక మందన్న ఫస్ట్లుక్
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకుడు. సోమవారం కథానాయిక రష్మిక మందన్న జన్మదినం సందర్భంగా ఆమె ఫస్ట్లుక్ను చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో ఆమె పసుపు రంగు చీరలో బంతిపూల మాల అల్లుతూ కనిపిస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తామని చిత్రబృందం పేర్కొంది.
Read More »వకీల్ సాబ్ ట్రైలర్’ రికార్డుల మోత
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరాం వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ వకీల్ సాబ్. వకీల్ సాబ్ మూవీకి సంబంధించి ధియేటర్ ట్రైలర్ విడుదల చేసింది చిత్రం యూనిట్. ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ ట్రైలర్’ రికార్డుల మోత కొనసాగుతోంది. పవర్ స్టార్ యుఫొరియాతో ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. కేవలం విడుదలైన 24గంటల్లో 22.44మిలియన్ సాధించి టాలీవుడ్ …
Read More »రాంచరణ్-సుకుమార్ కాంబోలో మరో సినిమా
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువహీరో మెగా పవర్ స్టార్ రాంచరణ్-సుకుమార్ కాంబోలో మరో సినిమా రానున్నట్లు బజ్ వినిపిస్తోంది. ప్రస్తుతం ‘పుష్ప సినిమా చేస్తున్న సుక్కు.. తర్వాత విజయ్ దేవరకొండతో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఆ ప్రాజెక్టులు పూర్తయ్యాక చరణ్ తో సినిమా పట్టాలెక్కిస్తాడని ప్రచారం జరుగుతోంది మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుందట. గతంలో చెర్రీ-సుక్కు కాంబోలో వచ్చిన ‘రంగస్థలం సూపర్ హిట్ …
Read More »సరికొత్త పాత్రలో బాలయ్య హీరోయిన్
బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిసెస్ అండర్ కవర్’ స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో.. రాధికా పాత్ర గృహిణిగా ఉంటూ, అండర్ కవర్ ఆపరేషన్లో పాల్గొనేలా ఉంటుందట. ఈ చిత్రంతో అనుశ్రీ మెహతా దర్శకురాలిగా పరిచయం అవుతోంది. కథలో కొత్తదనం ఉండటంతో ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్లు రాధికా ఆప్టే తెలిపింది
Read More »