కరోనా వైరస్..ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఎక్కడ చూసినా ప్రజలు భయందోలనకు గురవుతున్నారు. మరోపక్క అగ్రదేశాలు సైతం ఈ వైరస్ కు బయపడుతున్నారు. దాంతో కొన్ని దేశాల్లో భహిరంగ మీటింగ్ లకు అనుమతి నిరాకరించారు. ఇక ఇండియా విషయానికి వస్తే ఇప్పటివరకు కొంచెం పర్వాలేదు అనిపించినా రానున్నరోజుల్లో కొంచెం టెన్షన్ తప్పదని చెప్పాలి. ఇప్పటికే 30 కేసులు నమోదు అయ్యాయి. ఇక అసలు విషయానికి ఐపీఎల్ మార్చి నెల చివర్లో …
Read More »కరోనా అప్డేట్స్..దేశంలో మొత్తం 30కేసులు నమోదు !
గురువారం భారత్ లో మరో కేసు నమోదు అయ్యింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 30కి చేరుకుంది. ఇక ఢిల్లీలో ఇప్పటికే ఈ వైరస్ ప్రభావంతో మార్చి 31వరకు సెలవలు ప్రకటించారు. ఇక సెకండరీ విభాగం అయితే పరీక్షలు పూర్తి అయిన తరువాత ఇదే నిర్ణయం తీసుకునే అవకాసం ఉంది. ఇక దేశంలో ఎక్కడెక్కడ ఎన్ని కేసులు నమోదు అయ్యయో చూదాం..! ఢిల్లీ ఎన్సీఆర్- 3 ఢిల్లీ-14 మంది ఇటాలియన్లు,1 …
Read More »ఫైనల్ కు దూసుకెళ్ళిన మహిళలకు విరాట్ కోహ్లి విషెస్ !
మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత్ అనూహ్య రీతిలో ఫైనల్ కు చేరుకుంది. మ్యాచ్ ఆడకుండానే ఫింల్ లో అడుగుపెట్టింది. సిడ్నీ వేదికగా నేడు జరగాల్సిన సెమీస్ లో వర్షం రావడంతో మ్యాచ్ రద్దు అయింది. దాంతో రిజర్వు డే లేకపోవడం మరియు పాయింట్ల పట్టికలో భారత్ మొదటి స్థానంలో ఉండడంతో భారత్ ఫైనల్ కు చేరుకుంది. ఇక మహిళల విక్టరీపై టీమిండియా సారధి విరాట్ కోహ్లి ప్రసంశల జల్లు …
Read More »సిడ్నీ సెటిల్మెంట్..మాయా లేదు మర్మం లేదు..అందుకే భారత్ నేరుగా ఫైనల్ కు !
ఎప్పుడెప్పుడా అని ఎదుర్చుస్తున్న మహిళ టీ20 ప్రపంచకప్ సెమీస్ నేడు జరుగుతుందని అందరు వెయ్యి కళ్ళతో ఎదురుచూసారు. రెండు సెమీస్ లు ఈరోజే కావడంతో సిడ్నీ గ్రౌండ్ మొత్తం కిక్కిరిసిపోతుంది అనుకున్నారంత. కాని అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఇంగ్లాండ్,ఇండియా మధ్య జరగనున్న మొదటి సెమీస్ ప్రారంభం కాకముందే వర్షం రావడంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. దాంతో ఇంగ్లాండ్ అభిమానులు మాత్రమే నిరాశకు గురయ్యారు ఎందుకంటే ఈ …
Read More »బ్రేకింగ్ న్యూస్…మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కు భారత్ !
మహిళల టి20 ప్రపంచ కప్లో భాగంగా నేడు జరగనున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. సిడ్నీలో భారీ వర్షం కురుస్తుండటంతో టాస్ ఇంకా వేయలేదు. వర్షం తగ్గే సూచనలు కన్పించడం లేదని స్థానిక సమాచారం. కనీసం 10 ఓవర్లు మ్యాచ్ జరిగే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఒకవేళ వర్షం తగ్గితే వెంటనే మ్యాచ్ జరిపేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. తొలి సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్, భారత జట్లు …
Read More »ఒక్కదానికి సంబరం చేసుకున్నారు..రెండుకొట్టి దిమ్మతిరిగేలా చేసారు !
టీమిండియా న్యూజిలాండ్ టూర్ అనగానే అందరూ ఒకటే అనుకున్నారు. ఇప్పటివరకు టీ20లలో ఆ జట్టుపై అస్సల ఫామ్ లేని భారత్ ఈసారి గెలుస్తుందా లేదా అని కాని అనూహ్య రీతిలో ఐదు మ్యాచ్ ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. దాంతో టీ20 గెలిచాక ఇక మిగతావి పెద్ద కష్టం కాదని అనుకొని సంబరాల్లో మునిగిపోయింది. కాని మిగతా వన్డే, టెస్టుల్లో భారత్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది …
Read More »కరోనా అప్డేట్స్ : ఇటాలియన్లతో సహా 14 మంది పర్యాటకులలో ముగ్గురు భారతీయులకు పాజిటివ్ !
కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కేంద్రంగా ఉన్న చైనాలో తగ్గుతున్న సంకేతాలను చూపించడం ప్రారంభించినప్పటికీ, దేశం 38 కొత్త మరణాలను నివేదించింది, వారి మొత్తం సంఖ్య 2,981 కు చేరుకుంది. మొత్తంమీద, ప్రాణాంతక వైరస్ ప్రపంచవ్యాప్తంగా 3,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయింది.జాన్స్ హాప్కిన్స్ సిఎస్ఎస్ఇ ప్రకారం, 93,136 మంది వైరస్ బారిన పడ్డారు, వారిలో ఇటాలియన్లతో సహా 14 మంది పర్యాటకులలో ముగ్గురు భారతీయులకు పాజిటివ్ చూపించింది.
Read More »ప్రపంచకప్ ఎఫెక్ట్..ర్యాంకింగ్స్ లో మొదటి స్థానం షెఫాలీదే !
భారత్ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అంటే ప్రపంచ బౌలర్స్ అందరికి వణుకే అని చెప్పాలి. ఎందుకంటే అతడు డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ కాబట్టి. ఇక ఇప్పుడు చాలా రోజుల తరువాత ఉమెన్స్ ఓపెనర్ షెఫాలీ వర్మను చూస్తుంటే అందరికి సెహ్వాగ్ గుర్తొస్తున్నాడు. భారత్ గెలిచిన నాలుగు మ్యాచ్ లలో ఆమెది కీలక పాత్ర ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తన అద్భుతమైన బ్యాట్టింగ్ తో జట్టును …
Read More »కరోనా ఎఫెక్ట్ – బడులు బంద్
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఎఫెక్ట్ తో స్కూల్స్ బంద్ పడుతున్న వార్తలు వినిపిస్తున్నాయి. దేశ రాజధాని మహానగరమైన ఢిల్లీ లోని నోయిడాలో కరోనా వైరస్ కారణంగా ఒక ప్రయివేట్ స్కూలుకు మూడ్రోజులు సెలవు ఇస్తున్నట్లు ఆ స్కూలు యజమాన్యం ప్రకటించింది. కరోనా సోకిన రోగికి చెందిన ఇద్దరు పిల్లలు ఈ స్కూలులోనే చదువుతున్నారు. అయితే నిన్న వాళ్లిద్దరూ స్కూలుకు రాలేదు. తమ తండ్రికి కరోనా సోకడంతో స్కూలుకు రాలేదు …
Read More »కరోనా బాధితుడితో ఉన్న 80మంది ఎవరు..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లో తొలి కరోనా వైరస్ పాజీటీవ్ కేసు నమోదైన సంగతి విదితమే. దుబాయి నుండి బెంగుళూరు మీదుగా హైదరాబాద్ కు వచ్చిన నగరంలో మహేంద్రహీల్స్ లో నివాసముంటున్న ఒకతనికి ఈ లక్షణాలున్నట్లు తేలింది. అయితే పాజీటీవ్ అని తేలడంతో బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యాధి తెలంగాణలో వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి ఇరవై రెండో …
Read More »