Home / Tag Archives: ktr (page 403)

Tag Archives: ktr

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సీపీ వీసీ సజ్జనార్

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. సీపీ గారు మామిడి, సపోటా, జామ చెట్లను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులకు అభినందనలు తెలిపారు. పర్యావరణహితం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ముందుగా నా హృదయపూర్వక …

Read More »

సీఏఏకు అందుకే వ్యతిరేకం – మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ,ఎన్ఆర్సీ బిల్లులకు వ్యతిరేకం అని ప్రకటించిన సంగతి విదితమే. అయితే సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నామో మంత్రి కేటీఆర్ టైమ్స్ నౌ సమ్మిట్ లో వెల్లడించారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం. అన్ని ప్రాంతాలు ,మతాలు,కులాల కలయిక అని అన్నారు. అలాంటప్పుడు ఈ బిల్లుతో ఏమి అవసరం వచ్చింది అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సీఏఏ ప్రజల …

Read More »

కాళేశ్వరంలో సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా శ్రీ ముక్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం ఆలయంలో పండితుల వేద మంత్రోచ్ఛారణలతో పూజలు చేశారు. అంతకుముమ్దు గోదావరిలో నాణేలు వదిలి.. చీర..సారె సమర్పించి ఉద్యమం నాటి మొక్కులను చెల్లించుకున్నారు. …

Read More »

హైదరాబాద్ ను రెండో రాజధానిగా ఒప్పుకోరు

గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలు దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, ఇప్పుడు దేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన టైమ్స్‌ నౌ సమ్మిట్‌లో భాగంగా భారతదేశ నిర్మాణంలో రాష్ర్టాల పాత్ర అనే అంశంపై కేటీఆర్‌ మాట్లాడారు. ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తోంది అని కేటీఆర్‌ తెలిపారు. దేశాభివృద్ధిలో రాష్ర్టాల భాగస్వామ్యం కీలకమన్నారు. బలమైన …

Read More »

ఐటీ హాబ్ దిశగా వరంగల్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో .. రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ ఐటీ హాబ్ దిశగా అభివృద్ధి చెందుతుంది అని ఆ పార్టీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వరంగల్ ను ఐటీ హాబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తూ.. తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి …

Read More »

బస్తీ దవాఖానల్లో ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న బస్తీ దవాఖానల్లో మెడికల్ ఆఫీసర్,స్టాప్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. జాతీయ హెల్త్ మిషన్ నేతృత్వంలో ఏర్పాటు చేయనున్న ఈ దవాఖానల్లో ఎంబీబీఎస్ కనీస అర్హత ఉండి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో సభ్యులుగా నమోదు చేసుకున్నవాళ్లు మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అర్హులు. …

Read More »

సీఎం కేసీఆర్ కాళేశ్వరం టూర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటనలో భాగంగా నిన్న రాత్రి కరీంనగర్ లోని తీగలగుట్టపల్లికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఈ రోజు  ఉదయం కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న తర్వాత లక్ష్మీబరాజ్‌ను సందర్శించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ వివరాలు.. *   ఇవాళ ఉదయం 8.50 గంటలకు కరీంనగర్ లోని తీగలగుట్టపల్లి నుంచి రోడ్డుమార్గంలో కరీంనగర్‌ కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 9.05 గంటలకు హెలికాప్టర్‌లో కాళేశ్వరం బయలుదేరుతారు. * 9.30 …

Read More »

జీవధారగా కాళేశ్వరం

తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం .ఈ ప్రాజెక్టు ఇటు తాగునీరు, అటు సాగునీటికి అవసరం ఉన్నప్పుడల్లా జలాలను అందిస్తూ జీవధారగా మారుతున్నది. రిజర్వాయర్లలో నిల్వలు తగ్గిన వెంటనే గోదావరి జలాలతో తిరిగి నింపేందుకు అద్భుతంగా ఉపయోగపడుతున్నది. నీటి ఏడాది చివరి దశకు చేరుకుంటున్న సమయంలోనూ ఎలాంటి ఢోకాలేకుండా జలధారలను అందిస్తున్నది. ఎస్సారెస్పీతో సంబంధం …

Read More »

గ్రేటర్లో మరో 177 బస్తీ దవాఖానలు..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరంలో హైదరాబాద్ లో మరో నూట పదిహేడు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే జీహెచ్ఎంసీ అందుకు సంబంధించిన స్థలాలు,భవనాల ఎంపికను పూర్తి చేసింది. బస్తీ దవాఖానలకు అవసరమైన సిబ్బందిని ,మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. నగరంలో వార్డుకు రెండు చొప్పున మొత్తం నూట యాబై వార్డులకు రెండు చొప్పున మొత్తం …

Read More »

సాగునీటి ప్రాజెక్టులపై గవర్నర్ ప్రశంసలు

తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రశంసించారు. విశ్రాంత ఇంజినీర్ల అసోసియేషన్‌ (ట్రీ) ప్రతినిధులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి తమ 2019-20వ సంవత్సర నివేదిక పుస్తకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటిప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల ద్వారా అందుతున్న ఫలాలను ఆమెకు వివరించినట్టు ట్రీ ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. చిరుధాన్యాలకు సంబంధించిన పుస్తకాన్ని కూడా ఈ సందర్భంగా ట్రీ సభ్యులు గవర్నర్‌కు అందించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat