Home / Tag Archives: ktrtrs (page 17)

Tag Archives: ktrtrs

కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికి మణిహారం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికి మణిహారం.. అత్యాధునిక టెక్నాలజీతో ఈ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ రోజు మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ ను హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి పర్యవేక్షించారు. దాదాపు సుమారు 600 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని రూపొందించామని మంత్రి తలసాని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా …

Read More »

వజ్రోత్సవాలు నిర్వాహణపై సీఎం కేసీఆర్ సమీక్ష

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ వేడుకల కార్యాచరణను మంగళవారం నాడు సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 2 వారాలపాటు వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ప్రతిపాదనలను కేశవరావు కమిటీ సిద్ధం చేసింది. ఈ కమిటీతో నేడు కేసీఆర్ సమావేశం కానున్నారు. కమిటీ ప్రతిపాదనలను …

Read More »

TRS Mp నామా నాగేశ్వరరావు కుమారుడుపై దాడి

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన ఎంపీ..లోక్ సభ పక్ష నేత  నామా నాగేశ్వరరావు కుమారుడు పృథ్వితేజపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పృథ్వి ప్రయాణిస్తున్న కారును అడ్డగించిన దుండగులు కారులోకి ఎక్కారు. కత్తితో నామా కుమారుడిని బెదిరించి రూ.75వేలు ఎత్తుకెళ్లారు. దాడి ఘటనపై పంజాగుట్ట పీఎస్లో కేసు నమోదైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read More »

TRS MLA హత్యకు కుట్ర

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన అర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే  అశన్నగారి జీవన్ రెడ్డి హత్యకు కుట్రపన్నిన వ్యక్తిని రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన  పోలీసులు అరెస్టు చేశారు. తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో ఎమ్మెల్యేపై కిల్లెడ సర్పంచ్ భర్త కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని  హత్య చేయాలని హైదరాబాద్ మహనగరంలోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి  …

Read More »

లోక్‌స‌భ‌లో గళమెత్తిన ఎంపీ నామా నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన  టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు ఇవాళ లోక్‌స‌భ‌లో మాట్లాడారు. ధ‌రల పెరుగుద‌ల అంశంపై చ‌ర్చ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ‌లో వంద శాతం ఆహార‌ధాన్యాల ఉత్ప‌త్తి పెరిగింద‌న్నారు. ధ‌ర‌ల పెరుగుద‌ల వ‌ల్ల కామ‌న్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యార‌న్నారు. గోధుమ‌, బియ్యం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉత్ప‌త్తి త‌గ్గిందని, కానీ కానీ తెలంగాణ‌లో వంద శాతం పెరిగిందన్నారు. ఎరువుల‌పై మ‌రింత భారం పెంచిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు …

Read More »

Ys Sharmila YSRTP పార్టీ పెట్టడం వెనక అసలు కారణం చెప్పిన డీకే అరుణ

Ys Sharmila YSRTP పార్టీ పెట్టడం వెనక అసలు కారణం ఎంటో చెప్పారు మాజీ మంత్రి,బీజేపీ నేత డీకే ఆరుణ . ఆమె మీడియా తో మాట్లాడుతూ “కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య అవగాహన ఉంది.. ఎన్నికల సమయంలో మాత్రమే వారు ఓట్ల కోసం వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తారని ఆమె వ్యాఖ్యానించారు. పోలవరం ముంపు గ్రామాల్లో కనీస వసతులు …

Read More »

ఆగస్టు 2 న పింగళి పేరిట తపాల స్టాంప్‌ విడుదల

జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య శత జయంతివేడుకల సందర్భంగా ఆగస్టు 2 న ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కేంద్ర సాంస్కృతిక మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పింగళి రూపొందించిన ఒరిజనల్‌ జెండాను ఆరోజున ప్రదర్శించనున్నామని పేర్కొన్నారు. ఇవాళ పింగళి వెంకయ్య స్వగ్రామాన్ని సందర్శిస్తున్నానని వివరించారు.శత జయంతి వేడుకలకు పింగళి సభ్యులను ప్రధాని తరుఫున ఢిల్లీకి ఆహ్వానిస్తున్నట్లు, …

Read More »

బీజేపీ నేతకు కళ్యాణ లక్ష్మీ చెక్కు అందజేత

సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకం రాష్ట్రంలో  పార్టీలకతీతంగా అమలవుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌లో బీజేపీ నేత పొన్నం శ్రీనివాస్ గౌడ్‌కు కల్యాణ లక్ష్మి చెక్కు ను ఆదివారం టీఆర్ఎస్ నేతలు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. పొన్నం శ్రీనివాస్ గౌడ్ కూతురు వివాహం ఇటీవలే జరిగింది. కాగా, శ్రీనివాస్ భార్య వాణి పేరిట కల్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ.1,00,116 …

Read More »

తెలంగాణ ప్రజలకు మంత్రి హరీష్ రావు వినూత్న పిలుపు

మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీవ్‌ రావు అన్నారు. డెంగీ నివారణలో భాగంగా.. మంత్రి తన నివాస ప్రాంగణంలో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. మంత్రి తన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను స్వయంగా ఆయనే శుభ్రపరిచారు. దోమలు రాకుండా నిల్వ ఉన్న నీటిని తొలగించారు.మొక్కల తొట్లను క్లీన్‌ చేశారు. ప్రజలంతా ఇంట్లో నీళ్లు నిలిచే ప్రదేశాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. …

Read More »

మంత్రి సత్యవతి రాథోడ్‌ను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ గారి తల్లి గారు మృతిచెందిన సంగతి విధితమే. ఈ క్రమంలో మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పరామర్శించారు. మంత్రి సత్యవతి మాతృమూర్తి గుగులోత్‌ దస్మా పార్థీవదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గుగులోత్ దస్మా ఆత్మకు శాంతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat