Home / Tag Archives: politics (page 48)

Tag Archives: politics

రాజధాని రైతన్నలారా…మీ ఆడవాళ్లు జాగ్రత్త.. పచ్చమీడియా కామాంధులు మీ పక్కనే తిరుగుతున్నారు..!

ఏపీ వికేంద్రీకరణకు వ్యతిరేకంగా..గత రెండు నెలలుగా రాజధాని గ్రామాల రైతన్నలు టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాల్లో మహిళలు ఎక్కువగా పాల్గొంటున్నారు..దీంతో ఎల్లోమీడియా పైత్యం బాగా ముదిరిపోయింది..మహిళల దగ్గరకు వెళ్లి…మైకులు పెట్టి రెచ్చగొట్టి మరీ సీఎం జగన్‌ను, ప్రభుత్వాన్ని బూతులు తిట్టిస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఎల్లోమీడియా డర్టీపిక్చర్ బయటపడింది. రాజధాని గ్రామాల్లో 2 నెలలుగా తిష్ట వేసుకున్న ఎల్లో మీడియా ఛానళ్ల …

Read More »

చంద్రబాబు పరిపాలన అంటే లూటీ చేయడమే..అదే ఆయన ఫిలాసఫీ !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నన్నిరోజులు చేయని తప్పులు లేవు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని ప్రజలను మోసంచేసి తన కుటుంబానికే ప్రయోజనం కలిగేల చేసుకున్నాడు. ఆయన పేరు చెప్పుకొని ఆయన టీమ్ కూడా భారీగానే వెనక వేసుకున్నారు. కాని ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ పాలన చూసుకుంటే అందుకు పూర్తి బిన్నామని చెప్పాలి. ప్రజల ఆర్తనాదాలు విన్న జగన్ వారికి న్యాయం చేస్తున్నారు. చంద్రబాబు చేసిన అప్పులకు జగన్ ఒక్కొకటిగా దారిలో …

Read More »

 గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలు పటిష్టంగా పనిచేసేలా చర్యలు !

రాష్ట్రంలోని గ్రామ,పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలను పటిష్టవంతంగా పనిచేసేలా తగిన చర్యలు తీసోకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావతి సచివాలయంలో గ్రామ,వార్డు సచివాలయాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రజల ముగింటకే ప్రభుత్వ పాలన అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో …

Read More »

మళ్ళీ పెయిడ్ ఆర్టిస్టులకు పనిచెప్పిన చంద్రబాబు..!

2014 చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 6నెలల్లోనే అరమవాతిని రాజధానిగా ప్రకటించారు. ఆ ప్రకటనకు ముందే చంద్రబాబు అండ్ కో వేల ఎకరాలు రైతుల నుండి తీసుకున్నారు. అయితే ఒక్కకరు బడా బాబులు అయ్యారు. ఇక గత ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిన విషయం అందరికి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులు విషయం బయటకు వచ్చేసరికి చంద్రబాబు అండ్ కో డ్రామా స్టార్ట్ చేసారు. దీనిపై చంద్రబాబుకు ట్విట్టర్ …

Read More »

పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు ఏ సంతకం చేసినా కమిషన్లతోనే ప్రారంభం !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం అన్నీ అరాచకాలే జరిగాయి అనడంలో సందేహమే లేదు. చంద్రబాబు పేరు చెప్పుకొని ఎలాంటి సంతకం పెట్టాలన్న ఏమీ చెయ్యాలన్న కమిషన్లు ఉండాల్సిందే. ఇవన్నీ చంద్రబాబుకి తెలిసిన పట్టించుకోలేదు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు ఏ సంతకం చేసినా, జివో ఇచ్చినా, పర్యటన చేసినా ప్రతిదీ కమిషన్లు, వాటాల కోసమే. ఎల్లో మీడియా డప్పు కొడుతూ బొక్కలు బయట పడకుండా …

Read More »

40 ఏళ్ల అనుభవం అంటే సంబంధం లేని మహిళలతో దాడులు, దుష్ప్రచారాలు సాగించడమా ?

జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ పార్టీపై ఏవేవో పుకార్లు సృష్టించింది. అన్ని రకాలుగా ప్రతీఒక్కరిని రంగంలోకి దింపి చివరికి ఏమీ చెయ్యలేక పరువు పోగొట్టుకున్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలా అందరిని భరిలోకి దింపిన చంద్రబాబు ఏమీ చెయ్యలేక చివరికి మహిళలను కూడా ప్రయోగించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “అమరావతికి సంబంధం లేని మహిళలతో దాడులు చేయించడం, దుష్ప్రచారాలు సాగించడమా …

Read More »

సొంత ఇలాకాలో చంద్రబాబుకు చేదు అనుభవం..!

 సొంత ఇలాకాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా కుప్పం నియోజకవర్గంలోని రాళ్లబుదుగురుకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు కుప్పంలో జరిగే ప్రజా చైతన్య యాత్రలో చంద్రబాబు పాల్గొంటారు. కాగా ఇప్పటికే ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో వైసీపీ టీడీపీ మధ్య కుప్పంలో రగడ …

Read More »

రైతుల ముసుగులో దాడులకు పాల్పడుతున్న తెలుగుదేశం గుండాలు !

అమరావతి రాజధాని అంశాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ ప్రజా ప్రతినిధులపై  దాడులకు పాల్పడటం తెలుగుదేశం పార్టీ నాయకుల చేతకానితనానికి నిదర్శనమని రాష్ట్ర విద్యాశాఖమంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎంపీ నందిగం సురేష్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఉద్దేశపూర్వకంగానే నందిగం సురేష్ పై దాడి జరిగిందని, టీడీపీ అకృత్యాలకు ఇది నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మొన్న విప్  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై, నిన్న చిలకులూరిపేట ఎమ్మెల్యే వాహనంపై, …

Read More »

విశాఖకు భారీ గుడ్ న్యూస్..!

విశాఖ విమానాశ్రయ చరిత్ర మరో మైలురాయిని చేరుకుంది. విశాఖపట్నంలోని విమానాశ్రయం నుండి ఇకపై చెన్నై, కోల్ కతా వంటి ప్రాంతాలకు కార్గో విమానాలను సైతం నడుపుకునేందుకు కేంద్ర రక్షణశాఖ అనుమతినిచ్చింది.. విశాఖ నుండి ఇకనుండి రవాణా విమానాలు నడిపించేందుకు ప్రముఖ ఎయిర్ లైన్స్ స్పైస్ జెట్ ముందుకొచ్చింది. ఈనెల 15నుంచే తొలి కార్గో విమానం టేకాఫ్ కావాల్సి ఉన్నా.. రక్షణశాఖ నుంచి అనుమతులు రావడం ఆలస్యంగా రావడంతో సర్వీసుల ప్రారంభం …

Read More »

ఆ ముగ్గురు టీడీపీ నేతలపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ అధినేత చంద్రబాబును అండమాన్‌ జైలుకు పంపాలన్నదే స్వర్గీయ ఎన్టీఆర్ కోరిక అంటూ వైసీపీ మహిళా నేత, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్ల టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై దూకుడుగా వ్యవహరిస్తున్న సీఎం జగన్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్ నేతృత్వంలో పది మంది అధికారులతో కూడిన సిట్ కమీషన్‌ను ఏర్పాటు చేశారు. చంద్రబాబు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat