Home / Tag Archives: slider (page 227)

Tag Archives: slider

క్రీడల అభివృద్ధికి తోడ్పాటునందిస్తా- ఎమ్మెల్సీ కవిత

 తెలంగాణ రాష్ట్రంలోని  నిజామాబాద్‌ జిల్లాలో క్రీడల అభివృద్ధికి, జిల్లా ఒలింపిక్‌ సంఘం కార్యక్రమాలకు తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్‌ జిల్లా ఒలింపిక్స్‌ సంఘం నూతన కార్యవర్గం ప్రతినిధులు ఈ రోజు గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. సంఘం అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్ మోహన్‌, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి …

Read More »

వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమం

తెలంగాణ  రాష్ట్ర వ్యాప్తంగా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 18 నుంచి కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యించారు. కంటి వెలుగు కార్య‌క్ర‌మం అమ‌లు తీరుపై సీఎం కేసీఆర్ ఇవాళ స‌మీక్షించారు. ప్ర‌జారోగ్యంపై వైద్య ఆరోగ్య శాఖ‌, ఇత‌ర మంత్రుల‌తో కేసీఆర్ స‌మావేశ‌మై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా కంటి వెలుగు కార్య‌క్ర‌మం మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని నిర్ణయం తీసుకున్నారు.కంటి వెలుగు పథకాన్ని 2018, ఆగస్టు …

Read More »

త్వరలోనే నూతన సచివాలయం ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర నూత‌న స‌చివాల‌యం అందంగా రూపుదిద్దుకుంటుంద‌ని అధికార పార్టీ అయిన  టీఆర్ఎస్  వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సరికొత్తగా నిర్మిస్తున్న ఈ స‌చివాల‌యాన్ని కొద్ది నెల‌ల్లోనే ప్రారంభిస్తామ‌ని మంత్రి కేటీఆర్  పేర్కొన్నారు. నూత‌న స‌చివాల‌యానికి డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ పేరును పెట్టిన విష‌యం తెలిసిందే.150-200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్నారు. దీనికోసం అధికారులు, నిర్మాణ సంస్థ ప్రత్యేక దృష్టి సారించాయి. చాంబర్ల నిర్మాణం, …

Read More »

తిరుమల క్యూలైన్లలో కానిస్టేబుల్‌ చేతివాటం..పట్టుకున్న విజిలెన్స్‌ అధికారులు

తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల కష్టాలు అన్ని ఇన్నీ కావు. రోజులు, గంటల తరబడి వేచియుంటేనే స్వామివారి దర్శనం కలుగుతుంది. ప్రసుత్తం స్వామివారి దర్శనం లభించాలంటే 30 గంటల (రెండున్నర రోజుల) సమయం తీసుకుంటుండగా ఓ కానిస్టేబుల్‌ నిర్వాకం చేతివాటం కారణంగా భక్తులను దొడ్డిదారిన పంపించడం పట్ల టీటీడీ తీవ్రంగా పరిగణించింది. శ్రీవారి దర్శనానికి టోకెన్లు లేకుండా భక్తులకు అనుమతిస్తున్న కానిస్టేబుల్‌ నిర్వాకాన్ని గమనించిన టీటీడీ విజిలెన్స్‌ అధికారులు సదరు …

Read More »

ఆల్కలీన్‌ వాటర్‌తో ప్రయోజనాలివీ.

ఆల్కలీన్‌ వాటర్‌తో ప్రయోజనాలివీ.. రక్తంలో చక్కెర స్థాయిలను తక్కువ మోతాదులో ఉంచుతుంది. హై కొలెస్ట్రాల్‌ స్థాయిలను నివారించడంలో ఉపయోగపడుతుంది. శరీరంలో ఆసిడ్ లెవల్స్ తగ్గించి ఎముకలకు బలాన్నిస్తుంది. ఎముకలు విరగకుండా ఉండేందుకు సహాయపడుతుంది. రక్తపోటుపై అనుకూల ప్రభావాన్ని చూపి హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది. జీవక్రియను మెరుగుపర్చడంతోపాటు శరీరం బరువు పెరుగకుండా కాపాడుతుంది. కడుపులో యాసిడ్లను న్యూట్రలైజ్‌ చేసి ఆసిడ్‌ రిఫ్లక్స్‌, గుండె మంటను దూరం చేస్తుంది. శరీరం నుంచి విష పదార్థాలను …

Read More »

కోర్టు మెట్లు ఎక్కిన సన్నీ లియోన్.. ఎందుకంటే..?

సరిగ్గా నాలుగేండ్ల కింద‌ట ఓ షోలో పాల్గొనేందుకు స‌న్నీ లియోన్ రూ ల‌క్ష‌లు ఫీజు తీసుకుని ఈవెంట్‌కు హాజ‌రు కాలేద‌ని ఆరోపిస్తూ శియాస్ చేసిన‌ ఫిర్యాదు మేరుకు ఆమెతో పాటు భ‌ర్త వెబ‌ర్‌, ఆమె వ‌ద్ద ప‌నిచేసే ఉద్యోగిపై కేసు న‌మోదైంది. ఈ ఆరోప‌ణల వ్య‌వ‌హారంలో స‌న్నీలియోన్‌కు వ్య‌తిరేకంగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇక తాజాగా ఈ ఆరోప‌ణ‌లు నిరాధార‌మైన‌వ‌ని పేర్కొంటూ త‌మ‌పై అభియోగాల‌ను కొట్టివేయాల‌ని …

Read More »

ఆప్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిన బీజేపీ

గుజ‌రాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సూర‌త్ ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బరిలోకి దిగుతున్న  ఆమ్ ఆద్మీ అభ్య‌ర్థి కంచ‌న్ జ‌రీవాలా మంగ‌ళ‌వారం నుంచి క‌నిపించ‌డంలేద‌ని ఆ పార్టీ తెలిపింది. కంచ‌న్ జ‌రీవాలాను ప్రస్తుత అధికార పార్టీ అయిన  బీజేపీ కిడ్నాప్ చేసిన‌ట్లు ఆప్ నేత మ‌నీశ్ సిసోడియా ఈ సందర్భంగా  ఆరోపించారు. వచ్చె నెలలో జరగనున్న గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోతామ‌న్న భ‌యంతో బీజేపీ త‌మ అభ్య‌ర్థుల‌ను ఎత్తుకెళ్లుతున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. …

Read More »

ఎవర్ని వదిలిపెట్టం -గువ్వల బాలరాజు

తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు చేసిన బీజేపీకి బుద్ధిచెప్తామని, ఎవరినీ వదలబోమని  ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు హెచ్చరించారు. తమను చంపుతామని బెదిరింపు కాల్స్‌ వస్తుండటంతో ఇంటెలిజెన్స్‌ రిపోర్టు ప్రకారమే తాము ప్రగతిభవన్‌లో ఉంటున్నామని చెప్పారు. తమనెవరూ నిర్బంధించలేదని, కావాలనే కొందరు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కాలమే వారికి సమాధానం చెప్తుందని అన్నారు. మంగళవారం తెలంగాణభవన్‌ ప్రాంగణంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని …

Read More »

రైతుల మేలు కోరే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం-మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్.

రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులు అన్ని కూడా వ్యవసాయ మార్కెట్లో అమ్ముకోవలని విజ్ఞప్తి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఎక్కడ కూడ దళారుల బెడద లేకుండా తూకం లో కూడా తేడ లేకుండా మీరూ అత్యధిక ధరలను మార్కెట్ అధికారుల పర్యవేక్షణలో ఇక్కడ లాభాలు పొందవచ్చు అని అన్నారు..మార్కెట్లో రైతులకు అన్ని రకాలుగా సకల సౌకర్యాలు కలిపిస్తున్నట్లు వారు అన్నారు..రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని మార్కెట్లో ఈనామ్ పద్దతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat