హైదరాబాద్ లో మధ్యాహ్నాం 3గం.ల నుండి ట్రాఫిక్ అంక్షలు
తెలంగాణ సంప్రదాయ ఆచార సంస్కృతిలకు ప్రతిరూపమైన పూలసంబురం బతుకమ్మ పండుగ నేటితో ముగియనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీస్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు. దీంతో స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని తెలిపారు. బషీర్బాగ్, పీసీఆర్ జంక్షన్, రవీంద్రభారతి, లిబర్టీ, ట్యాంక్బండ్, ఖైరతాబాద్, తెలుగుతల్లి, మోజంజాహి మార్కెట్, నాంపల్లి, అబిడ్స్, …
Read More »సద్దుల బతుకమ్మ అని ఎందుకు పిలుస్తారు..?
తెలంగాణ సంప్రదాయ ఆచార సంస్కృతిలకు ప్రతిరూపమైన పూలసంబురం బతుకమ్మ ఉత్సవానికి ఘనమైన ముగింపు పలుకుతుంది సద్దుల పండుగ. దుర్మార్గుడైన దుర్గముడు అనే రాక్షసుణ్ని సంహరించి, సకల లోకాలను కాపాడిన ఆదిశక్తి.. దుర్గామాతగా కొలువుదీరిన మహోన్నతమైన రోజు ఇది. అందుకే ఈ రోజును దుర్గాష్టమిగా జరుపుకొంటారు. అలసిన అమ్మవారికి ఘనమైన పాకాలు నివేదన చేస్తారు భక్తులు. ‘పాయసాన్నప్రియా, దధ్యాన్నాసక్త హృదయా, ముద్గౌదనాసక్త చిత్తా, హరిద్రాన్నైక రసికా, గుడాన్న ప్రీత మానసా’ అంటూ అమ్మకు రకరకాలైన …
Read More »తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు
సద్దుల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిండిన చెరువులు, పచ్చని పంట పొలాల పకన ప్రకృతితో మమేకమై, తొమ్మిది రోజులపాటు సాగిన బతుకమ్మ పండుగ ఆడబిడ్డల ఆటపాటలతో, పల్లెలు, పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావారణాన్ని సంతరించుకున్నాయని పేర్కొన్నారు. విజయాలనందించే విజయ దశమిని స్వాగతిస్తూ ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని సీఎం కేసీఆర్ …
Read More »తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు
బతుకమ్మలో తెలంగాణ సంస్కృతి, ఆధునికత అద్భుతంగా మిళితమై ఉన్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణలో నిర్వహించనున్న ఎలక్ట్రిక్ ఫార్ములా వన్ కారు, బతుకమ్మతో ఉన్న ఫొటోను మున్సిపల్శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ట్విట్టర్లో పోస్ట్ చేయగా, దానిని మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. Telangana is where Culture and Modernity blend beautifully ? https://t.co/fbGJmY5TSe — KTR (@KTRTRS) October 2, …
Read More »23.28 లక్షల భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం
వాట్సాప్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆగస్టులో 23.28 లక్షల భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సాప్ వెల్లడించింది. వీటిలో వినియోగదారుల నుంచి ఎటువంటి రిపోర్టు లేకుండానే ముందస్తుగా 10 లక్షలకుపైగా అకౌంట్లను బ్యాన్ చేశామని తెలిపింది. నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు ఉద్దేశించిన తమ ఫిర్యాదుల పరిష్కార చానెల్లో వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వాట్సాప్ సంస్థ యూజర్ల ఖాతాలపై చర్యలు తీసుకొన్నది. జూలైలో 23.87 లక్షల ఖాతాలను …
Read More »నవరాత్రుల్లో ఎనిమిదో రోజు ఎందుకంత ప్రత్యేకత..?
నవరాత్రుల్లో ఎనిమిదో రోజు అమ్మవారిని గౌరీదేవిగా ఆరాధిస్తారు. గౌరీదేవి తెలుపు, పసుపు, ఎరుపు మిళితమైన గౌర వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది. మల్లెపూవులా, శంఖంలా, చంద్రునిలా కనిపించి మనసుకు హాయిని కలిగిస్తుంది. గౌరి అష్టవర్ష ప్రాయంతో శోభిస్తుంది. అంటే, ఎనిమిదేండ్ల బాలికలా వెలిగిపోతుంటుంది. వృషభ వాహనాన్ని అధిరోహించి చతుర్భుజాలతో కనిపిస్తుంది. కుడిచేతులలో అభయముద్ర, త్రిశూలం ఉంటాయి. ఎడమ చేతులలో డమరుకం, వరద ముద్ర ఉంటాయి. గౌరీశక్తి అమోఘం. ఆ తల్లిని ఆరాధించిన …
Read More »ఇంగ్లండ్ పై పాక్ ఘన విజయం
లాహోర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన అయిదవ టీ20 మ్యాచ్లో పాకిస్థాన్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. లాహోర్లో జరిగిన లో స్కోరింగ్ గేమ్లో.. పాక్ ఉత్కంఠభరిత విక్టరీని నమోదు చేసింది.దీంతో ఏడు మ్యాచ్ల సిరీస్లో పాక్ 3-2 తేడాతో ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. తొలి 5 ఓవర్లలోనే కీలకమైన మూడు వికెట్లను చేజార్చుకుంది. కెప్టెన్ మొయిన్ …
Read More »యాదాద్రిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని ఈరోజు గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగాఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి.. శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దసరా నవరాత్రులను పురస్కరించుకుని స్వాతి నక్షత్రం రోజున స్వామి వారిని దర్శించుకోవడం చాల ఆనందంగా ఉందని అన్నారు. యాదాద్రి ఆలయ పున: ప్రారంభం …
Read More »సూర్య కొట్టిన ఆ సిక్సర్ వీడియో చూడాల్సిందే.. ?
దక్షిణాఫ్రికాతో నిన్న బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ తన సత్తా చాటాడు. ఆ మ్యాచ్లో అజేయంగా అతను 50 రన్స్ చేశాడు. అయితే ఏడో ఓవర్లో ఓ భారీ సిక్సర్ కొట్టాడతను. నోర్జా వేసిన లెగ్సైడ్ బంతిని అతను ఫ్లిక్ చేశాడు. ఔట్సైడ్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి.. ఏకంగా థార్డ్మ్యాన్ దిశగా సిక్సర్ వెళ్లింది. ఇక తర్వాత బంతిని కూడా …
Read More »