తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు,గౌ.ఎమ్మెల్యే లు శ్రీ గణేష్ బిగాల గారు,శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు సమీకృత కలెక్టర్ కార్యాలయం లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి దండు నీతు కిరణ్ గారు,జడ్పీ చైర్మన్ శ్రీ విఠల్ రావు గారు,క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ D. రాజేశ్వర్ గారు, మార్క్ ఫెడ్ చైర్మన్ …
Read More »కరీంనగర్ లో ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు
జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా కరీంనగర్ రూరల్ మండలంలోని తీగలగుట్టపల్లి లో గల ఉత్తర తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.అనంతరం కరీంనగర్ పోలీస్ గ్రౌండ్లో నిర్వహించిన జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు, తెలంగాణ పోరాట యోధుల కుటుంబాలను, స్వాతంత్ర సమరయోధులను …
Read More »సత్తుపల్లిలో ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు
భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన రోజు సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినోత్సవం ఘనంగా నిర్వహించాలని మంత్రి కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు జాతీయ సమైక్యత వేడుకలను సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ పదేండ్ల స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత …
Read More »వరంగల్ లో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన
తెలంగాణలో వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మచ్ఛాపుర్ గ్రామంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు,మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు.పర్యటనలో భాగంగా రూ.20లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం,రూ.40లక్షలతో గ్రామంలో నూతనంగా వేసిన సీసీ రోడ్లు,రూ.18కోట్ల 80 లక్షలతో మచ్చాపుర నుండి లక్ష్మీపురం వరకు నూతనంగా వేసిన బి.టి.రోడ్డును ప్రారంభించారు. అనంతరం గ్రామంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన 1192 మంది రైతులకు గాను 1కోటి 13లక్షల …
Read More »బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణలో ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బొనకల్ మండలం రాపల్లి గ్రామం లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ లో 35 కుటుంబాలు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అధ్వర్యంలో చేరారు. ఈ క్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పార్టీ కండువ కప్పి పార్టలోకి ఆహ్వానించారు . ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు …
Read More »మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం
బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామానికి చెందిన ఎస్సిమాదిగ సంఘం నుంచి 32 కుటుంబాలు బుధవారం మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మాన పత్రాలను మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి,జడ్పీటీసీ దాసరి లావణ్య-వెంకటేష్ లకు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు బాల్కొండ నియోజవర్గంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి వైపు మా ఓటు అంటూ బాల్కొండ …
Read More »ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి-ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »ప్రజా సమస్యల పరిష్కారమే నా ప్రథమ కర్తవ్యం – ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »మమ్ముట్టి ఇంట తీవ్ర విషాదం
మళయాళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు.. హీరో.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్న మమ్ముట్టి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మమ్ముట్టి సోదరి అయిన అమీనా (70) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స తీసుకుంటూ ఈరోజు మంగళవారం తుదిశ్వాస విడిచారు.. అమీనాకు ఇద్దరు పిల్లలు.. భర్త ఉన్నారు. ఈ ఏడాదే మమ్ముట్టి …
Read More »జగన్ మహాకంత్రి -టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ
ఏపీ ముఖ్యమంత్రి.. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై టీడీపీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ పక్కా ప్లాన్ ప్రకారమే మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేశారు. మున్ముందు చంద్రబాబుపై మరిన్ని కేసులు పెడతారు. కేవలం ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి అధికారాన్ని అడ్డు …
Read More »