పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ యాబై నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెల్సిందే. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లియామ్ లివింగ్స్టోన్ (32 బంతుల్లో 60; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టగా.. శిఖర్ ధవన్ (33; 4 ఫోర్లు, ఒక సిక్సర్), జితేశ్ …
Read More »చైనాలో మళ్లీ కొవిడ్ విజృంభణ
ప్రస్తుతం రెండేళ్ల తర్వాత తాజాగా చైనా కొవిడ్ విజృంభణతో అల్లాడిపోతోంది. ఈరోజు ఒక్కరోజే 13,146 కేసులు వెలుగు చూశాయి. రెండేళ్ల కాలంలో ఇవే గరిష్ఠ కేసులు ఇవి ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. వీటిలో 70% కేసులు షాంఘైలోనే నమోదయ్యాయి. వేలాది కేసులు వెలుగుచూస్తున్న తరుణంలో అధికారులు ఆంక్షలు కఠినతరం చేశారు. తాజాగా ఈశాన్య చైనాలోని బయాచెంగ్లోనూ లార్డెన్ విధించారు. హైనన్ ప్రావిన్సులో సాన్యా నగరానికి వాహన …
Read More »ఢిల్లీకి సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత,వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా ప్రధానమంత్రి నరేందర్ మోదీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు సాయంత్రం భేటీ కానున్నారు.. ఈ భేటీలో ప్రధానమంత్రి నరేందర్ మోదీతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు అని సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ పలువురు కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. …
Read More »మెగా అభిమానులకు పండుగ లాంటి వార్త
రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో పాటుగా హిట్లపై హిట్లు కొడుతున్న సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి, హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’. ఈ మూవీ ఏప్రిల్ 29న విడుదల కానుంది. అయితే ‘ఆచార్య’ మూవీని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 1500 నుంచి 2000 స్క్రీన్స్ లో విడుదల చేయబోతున్నారని ఫిల్మ్ …
Read More »కూలీగా అవతారమెత్తిన సాయిపల్లవి.. ఎందుకంటే..?
ఒకపక్క అందంతో, మరో పక్క చక్కని అభినయంతో పాటు మంచి డాన్స్ తో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న బక్కపలచు హాట్ బ్యూటీ సాయి పల్లవి. ఫిదా మూవీతో తెలంగాణ యాసలో మాట్లాడి తెలంగాణ పిల్లనా అన్నంతంగా అందర్ని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించిన విరాట పర్వం ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ గ్యాప్ లో మల్టీ ట్యాలెంటెడ్ బ్యూటీ అయిన …
Read More »సరికొత్తగా వరలక్ష్మీ …?
ఇటు చక్కని అందంతో పాటు అటు అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న బబ్లీ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్. మొదటి నుండి సరైన కథలను ఎంచుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది ఈ హాట్ బ్యూటీ . తాజాగా వరలక్ష్మీ హీరోయిన్ గా నటించిన చిత్రం వర ఐపీఎస్. జేకే దర్శకత్వం వహించగా ఏఎన్ బాలాజీ నిర్మాతగా వ్యవహరించగా రవి బస్రూర్ సంగీత …
Read More »డార్లింగ్ ఫ్యాన్స్ కు Good News
రాధే శ్యామ్ తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీకోసం ఎదురుచూస్తున్న డార్లింగ్ అభిమానులకు నిజంగానే ఇది శుభవార్త. ప్రభాస్ హీరోగా సందేశాత్మక హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన మారుతీ దర్శకత్వంలో సరికొత్త మూవీ వస్తుందని అందరికి తెల్సిందే. ఇందులో భాగంగా వీరిద్దరి మూవీ కోసం శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల పదో తారీఖున వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రానికి …
Read More »రామ్ చరణ్ గొప్ప మనసు
RRR మూవీ హిట్ కొట్టడంతో మంచి జోష్ లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన బంగారం లాంటి గొప్ప మనసును చాటుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పని చేసిన వివిధ సాంకేతిక విభాగాల ముఖ్యులు,సహాయకులకు ఒక్కొక్కరికి తులం బరువు ఉన్న బంగారం నాణేలను కానుకగా అందజేశారు చెర్రీ.. నిన్న అదివారం ఉదయం ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి ముప్పైదు మందిని తన ఇంటికి ఆహ్వానించారు. వారందరితో …
Read More »ఆరోగ్య సూచిల్లో తెలంగాణను దేశంలో మొదటి స్థానానికి చేర్చాలి
ఆరోగ్య సూచిల్లో తెలంగాణను దేశంలో మొదటి స్థానానికి చేర్చాలని వైద్యారోగ్య సిబ్బంది, అధికారులకు సూచన. ప్రస్తుతం దేశంలో మూడో స్థానంలో ఉన్నామని గుర్తు చేస్తూ..ఇందుకోసం ప్రతి ఒక్కరు పోటీతత్వంతో పని చేయాలని పిలుపు. ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు వైద్యారోగ్య శాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. రూ. 11,237 కోట్లతొ గతేడాది కంటే రెట్టింపు కేటాయింపులు చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య …
Read More »యాదాద్రిలో తెలంగాణ మంత్రులు
తెలంగాణలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రులకు దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. మొదట ధ్వజస్తంభం పూజలు చేశారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత అర్చకులు ఆశీర్వచనం చేశారు.ఆలయ ఈవో గీత తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Read More »