రాష్ట్ర ప్రజలందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు#HappyHoli pic.twitter.com/XBwDc0doEI — Pocharam Srinivas Reddy (@PSRTRS) March 18, 2022 తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆర్థిక మంత్రి హరీశ్రావు, ఐటీ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వీరు ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరికి హోలీ పండుగ శుభాకాంక్షలు. #HappyHoli All pic.twitter.com/Tka7RRgAcM — KTR …
Read More »కొత్త పెన్షన్లు మంజూరుపై మంత్రి హరీష్ రావు క్లారిటీ
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అర్హులందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. నిన్న గురువారం సిద్దిపేటలో పర్యటించిన మంత్రి హారీష్ రావు పలు అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు,శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో జిల్లాలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ వచ్చేనెలలో అభయహస్తం లబ్ధిదారులు డబ్బులను …
Read More »భారత్ లో ఫోర్త్ వేవ్ వస్తుందా…?
ప్రస్తుతం ప్రపంచాన్ని ఫోర్త్ వేవ్ గజగజ వణికిస్తోంది. అందులో భాగంగా ఇజ్రయేల్ ,సౌత్ కొరియో లాంటి దేశాల్లో రోజుకు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో కరోనా ఫోర్త్ వేవ్ పై కేంద్రం క్లారిటీచ్చింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ స్టెల్త్ బీఏ.2తో దేశంలో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉంది.. అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. ప్రజలందరూ మాస్కులు, …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ హోలీ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల వారు సంతోషంగా జరుపుకునేదే హోలీ అని, ఎవరికీ హాని కలగకుండా సహజ రంగులతో పండుగ చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రాష్ట్ర ప్రజలకు హోలీ విషెస్ తెలియజేశారు. ఈ హోలీ అందరికీ ఆనందం, ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
Read More »తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో 22,400 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. కొత్తగా 63 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 102 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 777 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »భారీగా పెరిగిన ఇంధన విక్రయాలు
దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పెట్రోల్ రేట్లు భారీగా పెరుగుతాయన్న ఊహాగానాల నడుమ ఇంధన విక్రయాలు భారీగా పెరిగాయి. మార్చి 1 – 15 మధ్య పెట్రోల్, డీజిల్ విక్రయాలు 1.23 మిలియన్ టన్నులుగా ఉంది. గత నెలతో పోలిస్తే పెట్రోల్ అమ్మకాలు 18.8%, డీజిల్ 32.8%, గతేడాదితో పోలిస్తే 18% పెరిగాయి. ధరల పెరుగుదల భయంతో వాహనదారులు ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం, వీలైనంత ఎక్కువ …
Read More »పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదవీగండం
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదవీగండం ఏర్పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో దీనిపై ఏ క్షణమైనా ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇమ్రాన్ కు షాకిస్తూ 24 మంది ఎంపీలు, ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అవిశ్వాసం నెగ్గాలంటే 172 సీట్లు కావాలి. కానీ ఇమ్రాన్ ప్రభుత్వానికి ప్రస్తుతం 155 సీట్లు మాత్రమే ఉన్నాయి.
Read More »పునీత్ రాజ్ కుమార్ మరణంపై షాకింగ్ న్యూస్..?
ప్రముఖ కన్నడ స్టార్ హీరో..సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల మరణించిన సంగతి విధితమే. అయితే పునీత్ రాజ్ కుమార్ మరణించాడన్న విషయం ఇప్పటికీ ఆయన మేనత్త నాగమ్మకు (90) చెప్పలేదట. ఆమెకు అప్పు అంటే చాలా ఇష్టం. అందుకే ఆ విషయం చెప్పకుండా దాచి పెట్టారు. పునీత్ రెండో అన్న రాఘవేంద్ర రాజ్కుమార్ గతంలో గుండెపోటుతో మరణించాడన్న వార్త విని ఆమె ఆసుపత్రి పాలయ్యారు. సోదరుడి పిల్లలను …
Read More »అలా చేసిన మహిళను అత్యాచారం చేసినట్లే..?
మహిళ లోదుస్తుల పైనుంచి ఆమె జననాంగాన్ని పురుషాంగంతో తాకినా అత్యాచారం కిందికే వస్తుందని మేఘాలయ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.2006లో పదేళ్ల బాలిక తనపై అత్యాచారం జరిగిందంటూ కేసు వేయగా.. మొదట నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. తర్వాత మాట మార్చి తాను కేవలం లోదుస్తుల పైనుంచి పురుషాంగంతో తాకానని చెప్పాడు. అయినా దాన్ని అత్యాచారంగా పరిగణించిన కోర్టు నిందితుడు శిక్షార్హుడేనని స్పష్టం చేసింది.
Read More »చంద్రబాబుకు విజయసాయిరెడ్డి కౌంటర్
ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎవరూ బతకలేరంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన సెనియర్ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. ఆయన స్పందిస్తూ ‘అవును, వైసీపీ అధికారంలోకి వస్తే దళారులు, లంచగొండులు, అక్రమార్కులు బతకలేరు. ఖజానాను, భూములను కొల్లగొట్టే రాబందులు బతకలేరు. ప్రజలకు మాత్రం …
Read More »