భోజనం తర్వాత సోంపు గింజలు తింటున్నారా?. అయితే ఈ వార్త మీకోసమే. మీరు చదవండి తప్పకుండా..? * సోంపు గింజలను తింటే జింక్, క్యాల్షియం, సెలీనియం వంటి పోషకాలు లభిస్తాయి. *రక్తప్రసరణలో ఆక్సిజన్ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. *సోంపు తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా ఉండటమే కాకుండా చర్మంపై వచ్చే దద్దర్లు రావు. *సోంపు గింజలతో తయారు చేసిన పేస్టు ముఖంపై రాయడం వల్ల చర్మ సంబంధిత …
Read More »వడదెబ్బ తగలకుండా ఉండాలంటే..?
మార్చి నెల మొదటివారం నుండే సూర్యుడు అందర్ని బెంబెలెత్తిస్తున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఎండలు. ఈ క్రమంలో ఎండకాలం తగిలే వడదెబ్బ నుంచి కింద పేర్కొన్న వాటిని అనుసరించి మనల్ని మనం కాపాడుకుందాం! * కొబ్బరి నీళ్లు శరీరంలోని తేమ బయటికి పోకుండా కాపాడుతాయి. * పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. * ఎండలో నుంచి వచ్చాక చల్లని …
Read More »ఉదయం లేవగానే ఇవి చేస్తే మీకు తిరుగుండదు..?
సహజంగా ఈరోజుల్లో ఉదయం లేవడం చాలా బద్ధకంగా .మరింత కష్టంతో కూడిన పని. అసలు ఉదయమే నిద్ర లేస్తే చాలా మంచిది అంటున్నారు నిపుణులు. అందులో ఉదయం లేవగానే కింద చెప్పినవి చేస్తే ఇంకా మంచిది అంటున్నారు. అసలు ఉదయం లేవగానే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం . *బెడ్ పైనుంచి వెంటనే లేవకూడదు. *లేవగానే ఫోన్ పట్టుకోవద్దు. *లేచాక కాసేపు వ్యాయామం చేయండి. *ఉదయం ఎండలో కాసేపు నడిస్తే …
Read More »అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ పై ఎంఐఎం ఎమెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. శాసనసభలో మంగళవారం జరిగిన సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లును సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనంతరం అక్బరుద్దీన్ ఓవైసీ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ.. ప్రజలకు కేసీఆర్ మరింత సేవ చేయాలన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే సీఎం కేసీఆర్ అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉందన్నారు. పోలీస్, మెడికల్, ఎడ్యుకేషన్ …
Read More »చైనాలో మళ్లీ లాక్ డౌన్ – వణికిస్తున్న కొత్త వైరస్
ఇప్పటికే కరోనా మూడు వేవ్ లతో అతలాకుతలం అయిన ప్రపంచాన్ని మరోసారి వణికించేందుకు కొత్త వైరస్ పుట్టుకోస్తుంది చైనా నుండి. కరోనా వైరస్ తొలిసారి బయటపడిన చైనా దేశంలో తాజాగా ఆ దేశ ప్రజలను స్టెల్త్ ఒమిక్రాన్ అనే వైరస్ వణికిస్తుంది. దాదాపు రెండేళ్ల తర్వాత తొలిసారి నిన్న మంగళవారం అత్యధికంగా 5280 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ముందు రోజు కంటే తర్వాత రోజు కేసులు రెట్టింపయ్యాయి. అయితే …
Read More »గ్రేటర్ వాసులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని గ్రేటర్ వాసులకు మరో శుభవార్త. నగరంలోని ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉండే ఎల్బీ నగర్ చౌరస్తా ఇన్నర్ రింగ్ రోడ్డు మార్గంలో రూ.9.28కోట్లతో నిర్మించిన అండర్ పాస్ ఈ రోజు నుండి అందుబాటులోకి రానున్నది. దీంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (SRDP)లో మరో రెండు కీలక పాత్రలు అందుబాటులోకి వచ్చాయి. రెండోది రూ.28.642కోట్లతో బైరామల్ గూడ ఫ్లై ఓవర్ నిర్మాణం …
Read More »పోరాడుతున్న పాకిస్థాన్
కరాచీ వేదిగకా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ పోరాడుతుంది. మొత్తం 506 పరుగుల లక్ష్య ఛేదనకు బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసేవరకు రెండు వికెట్లను కోల్పోయి మొత్తం 192 పరుగులు చేసింది. ఇందులో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 197బంతుల్లో 12ఫోర్లతో 102పరుగుల(నాటౌట్)కు తోడుగా అబ్దుల్లా షఫీఖ్ 226బంతుల్లో 71బ్యాటింగ్ తోడవ్వడంతో పాకిస్థాన్ జట్టు నిలదొక్కుకుంది. అయితే ఇవాళ బుధవారం ఆటకు …
Read More »దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
దేశంలో గత కొన్ని వారాలుగా కొవిడ్ మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది.ఈ క్రమంలో వరుసగా రెండోరోజు 3వేలకు దిగువనే కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 2,568 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది… గడిచిన ఇరవై నాలుగంటల్లో కరోనా మహమ్మారి భారీన పడి 97 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. ఒక్క కేరళలోనే 78 మంది మరణించడం విశేషం. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 33,917కి …
Read More »పేరు మార్చుకున్న శ్రీకాంత్ తనయుడు.. ఎందుకంటే..?
సీనియర్ నటుడు.. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ తన పేరు మార్చుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందలి చిత్రాల్లో నటించి రోషన్ తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా తన పేరులో మార్పులు చేసుకున్నాడు ఈ యువహీరో. న్యూమరాలజీ ప్రకారం Nను అదనంగా జోడించి Roshannగా మార్చుకున్నాడు శ్రీకాంత్ తనయుడు. తాను నటించిన మొదటి రెండు చిత్రాలు యావరేజ్ గా …
Read More »పవన్ కళ్యాణ్ పై మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు
జనసేన అధినేత,పవర్ స్టార్..సీనియర్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వేదికగా ఏపీ రాజకీయాలు నడుస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు మొదలు మంత్రుల వరకు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై,,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. దీంతో పవన్ కు ఘాటుగా రిప్లై ఇచ్చారు …
Read More »