Home / Tag Archives: slider (page 582)

Tag Archives: slider

విద్యుత్తు రంగాన్ని పటిష్ఠపరిచేందుకు రూ.32,705 కోట్లు ఖర్చు

కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజలకు సకల సదుపాయాలు సమకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆయా రంగాల కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చుచేసింది. వీటిలో ప్రధానమైనది విద్యుత్తురంగం. రాష్ట్రం ఏర్పడే నాటికి హైదరాబాద్‌ నుంచి గ్రామాల వరకు గంటల తరబడి విద్యుత్తు కోతలు విధిస్తున్న పరిస్థితి. సరైన కరెంట్‌ సదుపాయం లేక అప్పటికే ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయి. కరెంట్‌ కోసం పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసిన పరిస్థితి. కానీ రాష్ట్రం ఏర్పడిన ఆరు …

Read More »

డీసీసీబీ మాజీ చైర్మన్ “మువ్వా” మాయాజాలం

ఖమ్మం డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి కోట్లు రూపాయలు కొట్టేసిన కేటుగాళ్లు.. ఖమ్మం NST, రోటరీ నగర్, హెడ్ ఆఫీస్ బ్రాంచ్లలో జరిగిన ఫేక్ డాక్యుమెంట్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.. నకిలీ పత్రాలు సృష్టించి భారీ మొత్తంలో కోట్ల రూపాయలు దోచుకున్నారు.. కేటుగాళ్లు ఎంతలా దోచుకున్నారు అంటే ఫారెస్ట్ భూములకు సైతం ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి డబ్బులు కొట్టేశారు.. 2016-2017 సంవత్సరంలో …

Read More »

ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీ

ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కేసీఆర్ కలవనున్నారు. ఈ భేటీలో రాష్టానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చిస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలలో రెండోసారి షెకావత్‌తో కేసీఆర్ భేటీ అవుతున్నారు. గతంలో ఐదు అంశాలపై షెకావత్‌కి కేసీఆర్ లేఖ ఇచ్చారు. రేపు కేంద్రహోంశాఖ నేతృత్వంలో సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నెల 2వ తేదీన …

Read More »

రైల్వేలో అప్రెంటి్స్ ఉద్యోగాలు

నార్తర్న్‌ రైల్వేలో అప్రెంటి్‌సలు న్యూఢిల్లీలో ఉన్న నార్తర్న్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ)… వివిధ విభాగాల్లో అప్రెంటి్‌సల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 3093 ట్రేడులు: మెకానిక్‌(డీజిల్‌), ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, కార్పెంటర్‌, పెయింటర్‌, మెషినిస్ట్‌, వెల్డర్‌ తదితరాలు. అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత వయసు: అక్టోబరు 20 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో …

Read More »

దీపావళికి ‘రొమాంటిక్’ విడుదల

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ నటించిన లెటెస్ట్ మూవీ ‘రొమాంటిక్’. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది చిత్రబృందం. అనిల్ పాదూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్‌గా నటించింది. కోవిడ్ వేవ్స్ కారణంగా థియేటర్స్ మూతపడి ఉండటంతో ఓటీటీలో విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయియి. కానీ అవన్నీ పూర్తిగా అవాస్తమని …

Read More »

Telangana లో నిన్న ఒక్క‌రోజే 5 ల‌క్ష‌ల మందికి Covid Vaccine

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు ఇంటింటికీ తిరుగుతూ అర్హులైన వారంద‌రికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. నిన్న ఒక్క‌రోజే ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు కొవిడ్ వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల‌లో 5 ల‌క్ష‌ల మందికి టీకాలు వేసిన‌ట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు శ‌నివారం వెల్ల‌డించారు. శుక్ర‌వారం రోజు మొత్తం 5,02,519 మందికి వ్యాక్సిన్ వేయ‌గా, ఇందులో 3,71,169 మంది ఫ‌స్ట్ డోస్ వేయించుకున్నారు. 1,31,350 మంది సెకండ్ …

Read More »

Civils విజేతలకు మంత్రి KTR శుభాకాంక్షలు

సివిల్స్ -2020 ఫ‌లితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్య‌ర్థుల‌కు తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల నుంచి 40 మందికి పైగా సివిల్ స‌ర్వీసెస్‌కు ఎంపిక కావ‌డం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. 100 లోపు ర్యాంకు సాధించిన వారిలో తెలుగు రాష్ట్రాల అభ్య‌ర్థులు 9 మంది ఉన్నారు. వ‌రంగ‌ల్‌కు చెందిన‌ శ్రీజకు 20వ ర్యాంకు, వై మేఘ‌స్వ‌రూప్ …

Read More »

అసెంబ్లీ ప్రజాసమస్యలపై అర్థంతమైన చర్చకు వేదిక మాత్రమే

అసెంబ్లీ ప్రజాసమస్యలపై అర్థంతమైన చర్చకు మాత్రమే వేదిక అని.. కుస్తీ పోటీలకు కాదనే విషయాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సభ్యులకు సూచించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అన్ని రంగాల్లోనూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణలోనూ దానిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించేలా అసెంబ్లీని వీలైనన్ని ఎక్కువ రోజులు నడిపించాలని బీఏసీ (శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ) సమావేశంలో సూచించారు. శుక్రవారం శాసనసభ వాయిదాపడిన …

Read More »

రష్మిక అభిమానులకు శుభవార్త

హాట్ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాలలో హీరోయిన్‌గా నటిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆమె తెలుగులో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ షూటింగ్ చివరి దశలో ఉంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ క్రిస్మస్ కానుకగా విడుదల …

Read More »

దేశంలో కొత్తగా 29,616 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 29,616 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,36,24,419కు చేరింది. ఇందులో 3,28,76,319 మంది బాధితులు వైరస్‌ నుంచి బయటపడగా, 4,46,658 మంది మృతిచెందారు. మరో 3,01,442 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 28,046 మంది బాధితులు కోలుకున్నారని, 290 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రికరీ రేటు 97.78 శాతానికి చేరిందని తెలిపింది.దేశంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat